మార్కెట్లోకి సీఎన్జీ మోటార్ సైకిల్

బజాజ్ ఫ్రీడమ్ 125 బైక్ పెట్రోల్ తో కూడా నడుస్తుంది ప్రపంచంలోనే మొట్ట మొదటి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ ను బజాజ్ లాంఛ్ చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో ఈరోజు మార్కెట్లో విడుదల చేసింది. ఇప్పటివరకు మార్కెట్లో సీఎన్జీ కార్లు మాత్రమే ఉన్నాయి. కానీ సీఎన్జీ బైక్ ను విడుదల చేసిన తొలి కంపెనీగా బజాజ్ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలో మరే ఇతర కంపెనీ సీఎన్డీ […]

Read More

ఇసుకను సక్రమంగా పంపిణీ చేయండి: మాజీమంత్రి

గుంటూరు, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత ఇసుకను సక్రమంగా పంపిణీ చేయాలని మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఆయన మంగళవారం గుంటూరు జిల్లాలోని కొల్లిపర, మున్నంగి  ఇసుక స్టాక్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్బంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ఉచిత ఇసుక పంపిణీలో   అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అవకతవకలు జరిగితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

Read More

ఉచిత ఇసుకతో సంబరాల్లో కార్మికులు  

గుంటూరు, మహానాడు: ఆంధ్రప్రదేశ్ లో ఉచిత ఇసుకను అమలు చేస్తున్న నారా చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతూ భవన నిర్మాణ కార్మికులు సంబరాలు జరుపుకుంటున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి భవన నిర్మాణ కార్మికులతో సంబరాల్లో పాల్గొన్నారు. కార్మికులు ఎమ్మెల్యే గళ్ళా మాధవికి స్వీట్స్ తినిపించి ఆనందాన్ని వెలిబుచ్చారు.

Read More

ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే జీవీ

వినుకొండ, మహానాడు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని మార్కాపురం రోడ్డు భ్రమర టౌన్షిప్ వద్ద ఇసుక డంపింగ్ యార్డులో ఫ్రీ ఇసుక పంపిణీని మంగళవారం వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రారంభించారు. నియోజకవర్గంలో ఇంటి నిర్మాణాలు చేపడుతున్న పేదలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత ఇసుక పాలసీ ద్వారా భవన నిర్మాణ కార్మిక రంగానికి […]

Read More

చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం

వినుకొండ, మహానాడు: వినుకొండ పట్టణంలోని భవన నిర్మాణ కార్మికులతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కెన మల్లికార్జునరావు పాలాభిషేకం చేశారు. ఉచిత ఇసుక పథకం అమలు సందర్భంగా భవన నిర్మాణ కార్మికులతో కలిసి పట్టణంలోని ఏనుగుపాలెం రోడ్ లో పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, సీపీఐ నాయకులు షైదా, భవన […]

Read More

వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ

అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించేందుకు నిరాకరణ అమరావతి, మహానాడు :  మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంపై మూకుమ్మడి దాడి కేసులో అరెస్టు నుంచి తాత్కాలిక రక్షణ కల్పించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి చేసిన అభ్యర్ధనను హైకోర్టు తోసిపుచ్చింది. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది (జీపీ) కేఎం కృష్ణారెడ్డి కోరడంతో విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ […]

Read More

సమాధి వద్ద ఎవరి నివాళి వారిదే!

– కొడుకును చూసి ‘తల్లి’డిల్లిన విజయమ్మ – వైఎస్ జయంతిలో ‘కుటుంబ చిత్రం’ – జగన్, షర్మిల వేర్వేరు నివాళులు – కొడుకును చూసి విజయలక్ష్మి కన్నీళ్లు -కూతురుని చూసి కన్నీరు పెట్టుకున్న తల్లి – ఓటమి తర్వాత విజయమ్మ ‘తొలి ఓదార్పు’ ( మార్తి సుబ్రహ్మణ్యం) అన్నా చెల్లెళ్ల లెక్కలు ఇంకా సెటిలయినట్లు లేదు. బిడ్డల మధ్య త ల్లి సయోధ్య కుదుర్చుతున్నారన్న, సోషల్‌మీడియా వార్తలు కూడా అబద్ధమేనని […]

Read More

పంపులు పీకుతానన్నవాడు పార్టీ పీకే పరిస్థితి.. 

గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ చూడలే..   మాజీ మంత్రి దేవినేని ఉమ విజయవాడ, మహానాడు :  గోదావరి నీళ్ళను కృష్ణమ్మలో కలిపితే చెంబుతో పోశారన్నారు.. పంపులు పీకుతాను అన్నవాడు పార్టీ పీకే పరిస్థితికి వచ్చాడని, గుడివాడ గుట్కా గాడు ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని చూడలేదని గత పాలకులనుద్దేశించి మాజీ మంత్రి దేవినేని ఉమ ఎద్దేవా చేశారు. పట్టిసీమ నుంచి పవిత్ర సంగమం వద్ద గోదావరి జలాలు కృష్ణమ్మ చెంతకు చేరిన సందర్భంగా […]

Read More

జగనన్నా.. సొంత పత్రికలో కూడా తండ్రికి స్థానం లేదా?

– సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన – జగనన్నా.. సాక్షిలో నాన్న యాడ్ ఏదన్నా? – ఆంధ్రజ్యోతిలో షర్మిల ఫుల్‌పేజీ ప్రకటన – ఖర్చు లేకున్నా సాక్షిలో కనిపించని వైఎస్ జయంతి ప్రకటన – చెల్లికున్న ప్రేమ అన్నకేదీ? – మర్చిపోయారా? లేక డబ్బులు రావని వదిలేశారా? – నేతలు డబ్బులిస్తేనే వైఎస్ ప్రకటన వేస్తారా? – జగన్ మర్చిపోయారు సరే.. భారతమ్మకు గుర్తు లేదా? – మరీ […]

Read More

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు

– ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ప్రాంగణంలోనే స్కిల్ యూనివర్సిటీ – ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరున జరిగే అసెంబ్లీ సమావేశాలకు ఒకటీ రెండు రోజుల ముందే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన ప్రతిపాదనలతో రావాలని అధికారులతో పాటు పారిశ్రామిక రంగ ప్రముఖులకు సీఎం సూచించారు. వాటిని పరిశీలించి ఇరవై […]

Read More