కాకినాడ, మహానాడు : కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ బృందాలు పలు గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్ లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం చేసుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల […]
Read Moreప్రజారోగ్యాన్నిమెరుగుపరచడమే లక్ష్యం: ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
* ఇనమడుగు పిహెచ్సిలో వసతులు మెరుగుపరుస్తా.. * కోవూరు మండలంలో మరో పిహెచ్సి ఏర్పాటుకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం కోవూరు, మహానాడు : నియోజకవర్గంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా పని చేయడమే తమ లక్ష్యమని కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు. బుధవారం కోవూరు మండలంలోని ఇనమడుగులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి స్థానిక వైద్య […]
Read Moreవిద్యార్థుల సమస్యలపై మంత్రి సవితమ్మకు లేఖ
◆ ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి సవితమ్మ ◆ హాస్టల్లో ఆకస్మిక తనిఖీ చేసి లోటుపాట్లపై ఇంచార్జ్ ఎస్ఓపై మండిపడ్డ మంత్రి సవితమ్మ ◆ హాస్టల్ ఇన్చార్జ్ వార్డెన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు పెనుకొండ, మహానాడు : శ్రీ సత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి మండలం పాపిరెడ్డి పల్లి కేజీబీవీ పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల సమస్యలపై కథనం ప్రచురితమైంది కథనానికి స్పందించిన మంత్రి […]
Read More3నెలల్లో 1.28 లక్షల గృహాలను పూర్తి చేయాలి
• వచ్చే మార్చి నాటికి నిర్మాణంలో ఉన్న8.02 లక్షల గృహాలను పూర్తి చేస్తాం • నిర్మాణ దశలో ఉన్న 6.08 లక్షల ఇళ్ళ స్టేజ్ కన్వర్సన్కు నిర్ణయం • లే అవుట్ల అభివృద్ధికి ప్లై యాష్ వినియోగించేందుకు చర్యలు • ప్రతినెలా గృహ నిర్మాణ పధకాలపై అధికారులతో సమీక్ష – రాష్ట్ర గృహనిర్మాణ,సమాచార శాఖా మంత్రి కె.పార్ధ సారధి అమరావతి,3 జూలై : రాష్ట్రంలో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక […]
Read Moreనల్లమలలో 154 ఏళ్ల తర్వాత అడవి దున్న
ఆత్మకూరు, మహానాడు : నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు డివిజన్ పరిధిలోని బైర్లూటి రేంజ్ లో అడవి దున్న కెమెరా ట్రాప్లో కనిపించింది. 1870 తర్వాత అడవి దున్న ఇక్కడ కనిపించడంతో ఫారెస్ట్ సిబ్బంది సైతం ఆశ్చర్య పోతున్నారు. వెలుగోడు రేంజ్ లో ఈ ఏడాది జనవరిలో మొదటిసారి అడవిదున్నను గుర్తించామని.. అదే అక్కడికి వెళ్లినట్లు పేర్కొన్నారు. ఈ దున్న కర్ణాటక వైపు నుంచి కృష్ణానదిని దాటి నల్లమలలోకి ప్రవేశించి ఉంటుందని […]
Read Moreప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి
ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ పట్టణం మహానాడు : కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించడంతో పేద విద్యార్థులు ఉన్నతమైన స్థానాలు అధిరోహిస్తున్నారని నందిగామ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. బుధవారం నందిగామ ఓసి క్లబ్ లో జరిగిన నందిగామ, తిరువూరు డివిజన్ స్థాయి అన్ ఎయిడెడ్ ప్రైవేట్ యాజమాన్యాల ప్రాథమిక ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల కరస్పాండెంట్ల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, […]
Read Moreగవర్నర్ ను కలిసిన మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి
అమరావతి : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం రాజ్ భవన్ లో ఆమె గవర్నర్ కు కొండపల్లి బొమ్మ జ్ఞాపికను అందించగా ఆయన ఆత్మీయంగా పలకరించారు. చైర్ పర్సన్ గా నియామకమైన తర్వాత గజ్జల లక్ష్మి తొలిసారిగా గవర్నర్ ను కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ నజీర్ మహిళా కమిషన్ కార్యక్రమాలను ఆమెను […]
Read More‘సాక్షి’కి మనస్సాక్షే లేదు
టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ • పిల్లలపై పిడుగు పేరుతో సాక్షిలో తప్పుడు రాతలు • ఫీజులు చెల్లించకుండా విద్యార్థులను ఇబ్బంది పెట్టింది వైసీపీనే • వైసీపీ ప్రభుత్వంలో దాదాపు రూ. 3,480 కోట్ల బకాయిలు • అప్పుడు డబ్బులు ఉన్నప్పుడు చెల్లిస్తామని కల్లబొల్లి కబుర్లు • 2023లో కట్టాల్సిన బకాయిలకు 2024 లో బటన్ నొక్కి డబ్బులు ఇవ్వలేదు • తల్లుల ఖాతాలో డబ్బులు […]
Read Moreఎమ్మెల్యే కొలికపూడిపై కేసు నమోదు
తిరువూరు, మహానాడు : ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై బుధవారం కేసు నమోదయింది. కంభంపాడు వైసీపీ ఎంపీపీ నాగలక్ష్మికి చెందిన ఇంటిని ఎమ్మెల్యే కొలికపూడి, టీడీపీ నాయకులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వీడియోల ఆధారంగా ఇప్పటివరకు 68 మందిని గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
Read Moreక్రమశిక్షణతో కూడిన విద్యను అందించాలి
-తంగిరాల సౌమ్య నందిగామ: విద్యార్థులకు క్రమ శిక్షణతో కూడిన విద్యను అందించాలని నందిగామ శాసనసభ్యులు తంగిరాల సౌమ్య ఉపాధ్యాయులకు సూచించారు. నందిగామ రూరల్ మండలం చందాపురం ఎంపీపీఎస్ పాఠశాలను సౌమ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ మేరకు తరగతులకు వెళ్లి విద్యార్థులతో మాట్లాడుతూ బాగా చదవాలని సూచించారు. అన్ని తరగతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పాఠశాల వాతావరణం పరిశీలించారు. కొందరు ఉపాధ్యాయులకు సలహాలు సూచనలు ఇచ్చారు. విద్యార్థులకు పుస్తకాలు అందినవా లేదా […]
Read More