గనులు, ఎక్సైజ్ శాఖలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన నూతన ఎక్సైజ్ విధాన రూపకల్పన గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖలు కేటాయించడం ఒక గురుతర బాధ్యత రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అమరావతి, జూన్ 24 : గత ఐదేళ్ల కాలంలో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యానికి గురైన గనులు, ఎక్సైజ్ శాఖలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర గనులు, భూగర్బ వనరులు […]
Read Moreపవన్ కళ్యాణ్ ని కలిసిన తెలుగు సినీ నిర్మాతలు
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రులను సినీ పరిశ్రమ తరఫున అభినందించడానికి అపాయింట్మెంట్ అడిగినట్టు, తమ విజ్ఞాపనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తో మాట్లాడతానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారన్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించలేదనీ, త్వరలోనే మరోసారి కలిసి చిత్ర పరిశ్రమ సమస్యలు, రాష్ట్రంలో సినీ రంగ విస్తరణకు ఉన్న […]
Read Moreరామోజీ సంస్మరణ సభలో లోపాలు ఉండవద్దు
రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయండి సమాచారశాఖ మంత్రి పార్దసారథి ఆదేశం మచిలీపట్నం: పద్మ విభూషణ్ గ్రహీత, రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు సంస్మరణ సభ ఏర్పాట్లు వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అధికారులను ఆదేశించారు. ఈనెల 27వ తేదీన రామోజీరావు సంస్మరణ కార్యక్రమం నేపథ్యంలో సోమవారం సాయంత్రం పెనమలూరు మండలం […]
Read Moreభవిష్యత్తులో జరిగే పరిణామాలకు మీరే బాధ్యత
యువకుడు డయేరియా వల్ల చనిపోతే ఏం సమాధానం చెబుతారు? ప్రజల్లో అవగాహన కలిగించి ఉంటే ఈ పరిస్థితి ఎందుకొస్తుం ది ముందస్తుగా గుర్తించగలిగితే ఈ పరిస్థితి వచ్చేది కా దు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించొద్దు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ఉండొద్దు సీజనల్ వ్యాధుల విస్తరణపై అధికారుల సమీక్షలో వైద్యమంత్రి సత్యకుమార్ ఆగ్రహం అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో సేవల్ని మరింత మెరుగుపర్చడం ద్వారా ప్రభుత్వానికి […]
Read More28 నుండి జులై 18 వరకు శ్వేత పత్రాలు విడుదల
పాట్ హోల్స్ ను పూడ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు మత్తు, మాదక ద్రవ్యాల వినిమయ నివారణకు ఐదుగురు మంత్రులతో సబ్ కమిటీని ఏర్పాటు మంత్రి మండలి సమావేశం నిర్ణయాలు సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కె.పార్థసారధి అమరావతి : అమరావతి రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాకు కేబినెట్ సమావేశ మందిరంలో సోమవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న […]
Read Moreడీజీపీ ద్వారకాతో బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి భేటీ
ఆంధ్ర ప్రదేశ్ డిజిపి ద్వారకాతిరుమలరావు ని మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాన్ని అందించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, బిజెపి రాష్ట్ర మీడియా ఇన్చార్జి పాతూరి నాగభూషణం. ఈ సందర్భంగా నియోజకవర్గం లో ఉన్న కేసుల విషయం కూడా ఎమ్మెల్యే డిజిపి వద్ద ప్రస్తావించారు.
Read Moreప్రభుత్వ ఆస్తులు మీ సొంత సొమ్మా?
– ఊసరవెల్లి రంగులుగా వైసీపీ మాటలు – బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాదినేని యామిని శర్మ విజయవాడ: గడిచిన 5 సంవత్సరాలలో దోచుకోవడం తప్ప పాలన చేతగాని వైసీపీ జగన్ ప్రభుత్వం మరీ ఇంత దారుణంగా విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలను, స్థలాలను తాకట్టు పెట్టి దాదాపు 25000 కోట్లను అప్పుగా పొందింది. ఆ 25000 కోట్లు ఎక్కడ ఎలా ఖర్చు చేశారో లెక్కలు చెప్పాలి. కేవలం విశాఖలో మాత్రమే […]
Read Moreమెగా డీఎస్సీ ఏదీ? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు?
నిరుద్యోగ యువతకోసం పోరాడుతున్న నేతల అరెస్టు సిగ్గుచేటు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సెవెళ్ళ మహేందర్ హైదరాబాద్: విద్యార్థి నిరుద్యోగ సమస్యలపై టీజీపీఎస్సి కార్యాలయంముందు ధర్నా సందర్బంగా బీజేవైఎం నాయకుల పై ప్రభుత్వ చేసిన దాడులను వ్యతిరేకిస్తూ బీజేవైఎం నాయకులు వంశీ యాదవ్, బుక్క ప్రవీణ్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు సేవెళ్ళ మహేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ […]
Read More“రేవు” పార్టీలో హేమా హేమీలు
మురళీ మోహన్, ఆర్జీవీ, అనన్య నాగళ్ల “రేవు” పార్టీలో పాల్గొని సందడి చేశారు. త్వరలో గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతున్న “రేవు” మూవీ. వంశీ రామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రంలో గురుతేజ్, సుమేష్ మాధవన్, హేమంత్ ఉద్భవ్, లీలా వెంకటేష్ కొమ్మూరి ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్ టైన్ […]
Read Moreకలెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ అయిన ఎస్.డిల్లీరావు
– జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్కు బాధ్యతల అప్పగింత – విధుల నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేసిన డిల్లీరావు ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్గా జి.సృజనను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడంతో కలెక్టర్ బాధ్యతలను జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్కు అప్పగించి రిలీవ్ అయినట్లు ఎస్.డిల్లీరావు తెలిపారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా కొత్తగా ఏర్పడిన ఎన్టీఆర్ జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి.. రెండేళ్లకు పైగా […]
Read More