– వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విజయవాడ: వ్యవసాయశాఖ,పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తమ నివాసంలో వ్యవసాయ,పశుసంవర్ధక,మత్స్య,మార్కెటింగ్,సహకార మరియు పాడి పరిశ్రమ శాఖల ఉన్నత అధికారులుతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదితో ఖరీఫ్ సీజన్ సమీపించిన తరుణంలో విత్తనాలు మరియు ఎరువులు కొరత రాకూడదని,పంటలకు నాణ్యమైన పురుగులు మందులు అందించాలని,ఈ నెల 18 న రైతన్నలకు అందించబోయే కిసాన్ తదితర […]
Read Moreఅయ్యన్నపాత్రుడుకు స్పీకర్?
-బాబుతో అయ్యన్న భేటీ అమరావతి: ఏపీ స్పీకర్గా టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నియమితులు కానున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో స్థానం కోల్పోయిన పాత్రుడుకు స్పీకర్ పదవి ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అటు పార్టీ క్యాడర్ సైతం.. విపక్షంలో ఉన్నప్పడు జగన్ సర్కారుపై పోరాడి, వేధింపులకు గురైన అయ్యన్నకు మంత్రి పదవి ఇవ్వకపోవడంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమయింది. కాగా తాజాగా అయ్యన్నను సీఎం చంద్రబాబు […]
Read Moreఆశలు లేవు ఆశయం మాత్రం ఉంది
ఐదేళ్లు కళ్ళు మూసుకున్నానని అంగీకరించిన జగన్మోహన్ రెడ్డి కళ్ళు మూసుకుని ఉండబట్టే ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓటమిపాలయ్యింది ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణం రాజు అధికారంలో ఉన్న ఐదేళ్లపాటు కళ్ళు మూసుకున్నానని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకరించారని ఉండి శాసనసభ్యులు రఘురామ కృష్ణంరాజు అన్నారు. కళ్ళు మూసుకొని ఉన్నారు కాబట్టే ఎన్నికల్లో అధికార పార్టీ దారుణంగా ఓటమిపాలయ్యిందన్నారు. తిరుపతిలో జి 7 రెస్టారెంట్ ను ముఖ్యఅతిథిగా హాజరై రఘురామకృష్ణం […]
Read Moreచంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్
పోలీసులు పద్ధతి మార్చుకోవాలి లేదంటే మేమే మారుస్తాం హోంమంత్రి అనిత పోలీస్ వ్యవస్థలో మార్పు తీసుకొస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.’కొంతమంది పోలీసులు పద్ధతి మార్చుకోవాలి.లేదంటే మేమే మారుస్తాం.మాచర్లలో చంద్రయ్య వంటి హత్య కేసులను రీఓపెన్ చేస్తాం. TDP కార్యకర్తలు, నేతలు గత ఐదేళ్లుగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమ కేసులపై సమీక్ష జరుగుతుంది. నాకు కీలకమైన హోంశాఖ అప్పగించిన చంద్రబాబు, పవన్, లోకేశ్కు కృతజ్ఞతలు’ అని ఆమె […]
Read Moreవిపక్షం ఉండాలి.. జగన్ సభకు రావాలి
– ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్ అమరావతి: తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలని కోరుకుంటున్నట్టు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఎందుకంటే వైఎస్సార్సీపీ అధినేత జగన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి ప్రజల తరఫున మాట్లాడాలని తాను కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించారు. శాసనసభకు జగన్ రావాలని కోరుకుంటున్నానని, గతంలో చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న దివంగత నేత పీజేఆర్ను ఇంటికి వెళ్లి కలిశారని మంత్రి […]
Read Moreదటీజ్ చంద్రబాబు
– మాట నిలబెట్టుకునే నైజం -ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఎన్టీఆర్ జిల్లా (నందిగామ పట్టణం) : ఎక్కడా మాటతప్పమని చెప్పలేదు.. ఎక్కడా మడం తిప్పమని అనలేదు. చెట్టు పేరు చెప్పుకొని కాయలూసులు ఎత్తలేదు. అధికారంలోకి వస్తే ఏం చేస్తానో అదే చెప్పారు. ఎక్కడ డొంక తిరుగుడు లేదు. చేసేదే చెబుతానన్నారు. అంతా సూటిగానే చెప్పారు. నాడు చెప్పిందే.. నేడు తన సంతకంతో అక్షరాల నిజం చేసి దటీజ్ నారా చంద్రబాబు […]
Read Moreధర్మవరం కి వస్తా
– ధర్మవరంలో చేనేత రంగం అభివృద్ధికి సహకరించండి. – కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిని కోరిన రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ జూన్ 14 : చేనేతల కేంద్రమైన ధర్మవరాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం నుండి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర టెక్స్టైల్స్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ కోరారు. రాష్ట్ర మంత్రివర్గంలో […]
Read Moreమద్యానికి మంత్రి ఉన్నాడు కానీ.. విద్యకు మంత్రి వద్దా?
తెలంగాణకు విద్యా శాఖ మంత్రి కావలెను బడిబాట మొదలైంది కానీ బడికి మంత్రి లేడు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ విద్య సంవత్సరం ప్రారంభం అవుతున్న నేపథ్యంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పుస్తకాల పైన పాత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయి.విద్యార్థులు చూసి చెప్పే వరకు ఇవి బయటకు రాని పరిస్థితి.. పర్యవేక్షణ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనడనికి ఇంతకంటే ఎం నిదర్శనం కావాలి. విద్యా […]
Read Moreఆరుద్రకు ముఖ్యమంత్రి అభయం!
– సీఎంను కలిసిన కాకినాడకు చెందిన బాధిత మహిళ ఆరుద్ర – తనను కలవడానికి ఆరుద్ర ప్రయత్నించిందని తెలిసి సచివాలయానికి పిలిపించి మాట్లాడిన సిఎం చంద్రబాబు – ఆరుద్ర కుమార్తె ఆరోగ్య ఖర్చులకు రూ.5 లక్షలు సాయం ప్రకటించిన సీఎం..పెన్షన్ పై హామీ అమరావతి :- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళ కలిశారు. వెలగపూడి సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబును తన కుమార్తెతో […]
Read Moreనిరుద్యోగుల కోసం చేసింది ఏమిటి?
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉండగా నిరుద్యోగులను అనేక విధాలుగా రెచ్చగొట్టిన నాయకులు, అధికారంలోకి రాగానే వారి పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారో ఈ దృశ్యాలే సజీవ సాక్ష్యం. గ్రూప్ 1 మెయిన్స్ కు 1:100 మరియు గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచాలని అభ్యర్థులు.. నాయకుల కాళ్ళు పట్టుకొని వేడుకునే పరిస్థితి రావడం దురదృష్టకరం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ […]
Read More