ఇక దివ్యాంగులు, వృద్ధులకు శ్రీవారి ఉచిత దర్శనం

తిరుమల: దివ్యాంగులు, సీనియర్‌ సిటిజన్స్‌కు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేం దుకు అనుమతించనుంది. అయితే వృద్ధులు, దివ్యాంగుల స్లాట్‌ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకురావొచ్చని టీటీడీ అధికారులు తెలిపారు.

Read More

తెలుగుదేశం, జనసేన పెద్దలకు విజ్ఞప్తి!

కేంద్రంలో రైల్వే శాఖను తప్పనిసరిగా తీసుకోవాలి కేంద్ర సంస్థలు, కార్యాలయాలు ఏర్పాటు చేయించాలి అమరావతి నగర నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలి ఐకానిక్‌ బ్రిడ్జి, ప్రజావేదిక నిర్మాణం చేయించాలి ఆరునెలల పాటు హామీల అమలును వాయిదా వేయండి ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా పూర్తి చేయించాలి కేంద్రంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడినా అది తెలుగుదేశం, జనసేనల సహకారం లేనిదే సాధ్యంకాని రీతిలో ఫలితాలు రాబోతున్నాయి..కాబట్టి తెలుగుదేశం, జనసే న పెద్దలకు విజ్ఞప్తి. […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లపై అంత భయమెందుకు?

వాస్తవాలు దాచి సీఈవోపై అసత్య ప్రచారాలా? కౌంటింగ్‌లో మీ కుటిల ప్రయత్నాలు ఫలించవు కేసును విడి చాలెంజ్‌ అన్నప్పుడే డొల్లతనం బయటపడిరది వైసీపీ నేతలపై టీడీపీ నేత, ఎమ్మెల్సీ అశోక్‌బాబు ఫైర్‌ పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే వైసీపీ నేతలు ఎందుకు అంతగా భయపడుతున్నారో అర్థం కావడంలేదని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు తెలిపారు. మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావే శం లో ఆయన […]

Read More

గాంధీపై మోదీ వ్యాఖ్యలకు నిరంజన్‌రెడ్డి స్పందన

ప్రధాని ఒక అజ్ఞాని..తనకు తెలిసిందే ప్రపంచమంటారు కొత్తగా గాంధీని పరిచయం చేస్తున్నారని వ్యాఖ్యలు హైదరాబాద్‌: గాంధీ సినిమా 1982లో వచ్చేంత వరకు మహాత్మాగాంధీ ప్రపంచానికి తెలియదు అన్న ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ రెడ్డి ఒక ప్రకటనలో ఘాటుగా స్పందించారు. మహాత్ముడిని కొత్తగా ప్రధాని నరేంద్రమోడీ ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. తమకు తెలిసిందే ప్రపంచం అన్న సంకుచితులు, అజ్ఞానులు ఈ రోజు దేశానికి మార్గదర్శకులని మండిపడ్డారు. […]

Read More

హ్యాట్సాఫ్‌ ఏబీవీ సార్‌…

దమ్మున్న అధికారికి పదవీ విరమణ శుభాకాంక్షలు పోరాడిన ప్రభుత్వంతోనే పోస్టింగ్‌ ఇప్పించుకున్నారు బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ శర్మ అమరావతి: జగన్‌ రెడ్డి చేసిన అన్యాయాన్ని ఎదిరించి చివరికి విజేతగా నిలిచి… అదే ప్రభుత్వం చేత పదవీ విరమణ రోజునే పోస్టింగ్‌ ఇప్పించుకుని గర్వంగా రిటైర్‌ అవుతున్న దమ్మున్న పోలీసు ఉన్నతాధికారి ఏబీ వెంకటేశ్వరరావు అని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్‌ […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లలో ఈసీ సడలింపు ఇవ్వలేదు

వైసీపీ నేతలు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అమరావతి: పోస్టల్‌ బ్యాలెట్‌ విషయంలో వైసీపీ చేస్తున్న ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు స్పందించారు. పోస్టల్‌ బ్యాలెట్‌పై గెజిటెడ్‌ అధికారి సంతకం తో పాటు స్టాంప్‌ ఉండాలన్న నిబంధన లేదు. ఈసీ ఏదో సడలింపులు ఇచ్చిందని దీనివల్ల అక్రమాలు జరుగుతాయి అనే వాదన అసంబద్ధమని వ్యాఖ్యానించారు. ఈసీ సడలింపు ఇవ్వలేదని, నిబంధనలపై క్లారిటీ మాత్రమే ఇచ్చిందని తెలిపారు. […]

Read More

జయ జయహే గీతానికి ప్రభుత్వం ఆమోదం

-జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల్లో జాతికి అంకితం చేస్తాం -తెలంగాణ తల్లి విగ్రహం, చిహ్నం మారుస్తాం -కేబినెట్‌లో చర్చించి అందరూ ఆమోదించాకే నిర్ణయం -తప్పుడు ప్రచారం లేకుండా అసెంబ్లీలో కూడా చర్చిస్తాం -రెండింటి నమూనాలను ఇంకా ఖరారు చేయలేదు -తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు -ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌: జయ జయహే తెలంగాణ గేయాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతంగా ఆమోదించినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. తెలంగా […]

Read More

పోస్టల్‌ బ్యాలెట్లపై కోర్టులో వైకాపా పిటిషన్‌

-సీఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ వ్యాజ్యం -ఇంప్లీడ్‌ అయిన టీడీపీ తరపున న్యాయవాదులు అమరావతి: రిటర్నింగ్‌ అధికారి నియమించిన గెజిటెడ్‌ అధికారుల సంతకం చేసి పోస్టల్‌ బ్యాలెట్‌ వేసిన వారిని గుర్తిస్తే చాలు. వారి పేరు, హోదా, చిరునామా రాయకపోయినా పోస్టల్‌ బ్యాలెట్‌ చెల్లుబాటు అవుతుందని ఎన్నికల కమిషన్‌ స్పష్టం చేస్తూ గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. రెండురోజుల క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధా నాధికారి ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ […]

Read More

ఫీజుల నియంత్రణ కమిటీ ఏమైంది రేవంత్‌?

-ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నా స్పందించారా? -విద్యాశాఖ మీ దగ్గరే ఉందిగా దోపిడీ కనిపించలేదా? -స్కూళ్ల నుంచి ఏమైనా కమీషన్లు దండుకుంటున్నారా? -హామీలు నెరవేర్చడానికి మూడునెలలు చాలు -బీజేపీ అధికారి ప్రతినిధి రాణిరుద్రమదేవి చురకలు హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ దేవి మీడియా సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. విద్యాసంవత్సరం మొదలవుతున్నా ఫీజుల రెగ్యులేషన్‌ కమిటీ ఏర్పాటు చేస్తామని చేయలేదు. విద్యాశాఖ మీ […]

Read More

ఆస్కార్‌ గ్రహీత కీరవాణి సంగీతం ఇస్తే తప్పేంది?

-సిగ్గుగా లేదా కేసీఆర్‌..ఇవిగో మీ ఘనకార్యాలు -టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి హైదరాబాద్‌: టీపీసీసీ అధికార ప్రతినిధి మొగుళ్ల రాజిరెడ్డి గురువారం మీడియా సమావేశంలో కేసీఆర్‌పై ఫైర్‌ అయ్యారు. కేసీఆర్‌, కేటీఆర్‌ మీ ప్రభుత్వంలో మీరు చేసిన ఘనకార్యాలు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణకు చెందిన గాయకుడు అందెశ్రీ పాడిన గేయానికి సంగీతం ఆస్కార్‌ అవార్డు కీరవాణి అందిస్తే తప్పింటి? అని ప్రశ్నించారు. గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించకపోవడం సిగ్గుచేటు. […]

Read More