మన దేశంలోనూఎయిర్ టాక్సీ సేవలు

2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచన ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో […]

Read More

అగ్నివీర్‌ రద్దు.. గతంలో మాదిరిగానే రిక్రూట్‌మెంట్

– రాహుల్‌ కీలక వ్యాఖ్యలు తాము అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకాన్ని రద్దు చేసి.. గతంలో మాదిరిగానే సాయుధ దళాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తామని రాహుల్‌ గాంధీ హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి మాత్రమే బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. మిగిలిన సీట్లలో తాము విజయం సాధించనున్నట్లు తెలిపారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగంపై దాడి చేస్తున్నాయని, కాంగ్రెస్‌ దానిని కాపాడేందుకు కృషి చేస్తోందన్నారు.  

Read More

ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే దంపతులు

భారత క్రికెటర్ అజింక్య రహానే, అతని భార్య ముంబైలో 2024 లోక్‌సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా సోమవారం ఓటు వేశారు. రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా వేళ్లను చూపుతూ ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మేం మా డ్యూటీ నిర్వర్తించాము.. మరి మీరు?’’ అని రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Read More

బ్లూ రెసిడెన్సీ’ వీసాలు జారీ చేయాలని యూఏఈ నిర్ణయం

దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేసే వ్యక్తులకు ‘బ్లూ రెసిడెన్సీ’ పేరిట వీసాలు జారీ చేయాలని యూఏఈ ప్రభుత్వం నిర్ణయించింది. తమ దేశంలో పదేళ్లు ఉండేందుకు వీలుగా వీటిని ఇవ్వనుంది. మెరైన్ లైఫ్, పర్యావరణ వ్యవస్థ, గాలి నాణ్యత తదితర రంగాల్లో పనిచేస్తున్నవారు వీటికి అర్హులు. ఈ వీసాల కోసం ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్ వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవాలని సూచించింది

Read More

విజయవాడలో వాహనాల తనిఖీలు

– భారీగా వాహనాల సీజ్ విజయవాడ: విజయవాడలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. గుణదల, మాచవరం, సత్యనారాయణపురం , వన్ టౌన్, ప్రాంతాలలో వాహనాల తనిఖీలు నిర్వహించి ధ్రువీకరణ పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేశారు… రవాణా శాఖ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయడంతోపాటు జరిమానాలు విధించారు, అలాగే ఎటువంటి రికార్డులు లేని వాహనాలు సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read More

పోస్టల్ బ్యాలెట్ పెట్టె లు ఇక్కడే భద్రపరుస్తారట

ఇదీ స్ట్రాంగ్‌రూమే..నట! భద్రతపై రాజకీయ పార్టీల సందేహాలు బాపట్ల: కనిపిస్తున్న ఈ ‘చిత్రం’ చూశారా? ఇదేదో పాడుపడ్డ ఇల్లనుకుంటున్నారా? అలా అనుకుంటే కచ్చితంగా పప్పులో కాసినట్లే. ఎందుకంటే ఇది ఇదీ స్ట్రాంగ్‌రూమే నట! టార్పాలిన్‌ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలెట్ పెట్టెలు ,టార్పాలిన్‌ కప్పి ఉంచిన కార్యాలయ గది బాపట్ల శాసనసభ నియోజకవర్గ పోస్టల్‌ బ్యాలట్‌ పెట్టెలను భద్రపరిచిన స్ట్రాంగ్‌రూమ్‌. బాపట్ల తహసీల్దారు కార్యాలయంలోని ఈ గదిని గతంలో […]

Read More

వైసీపీ గుండెల్లో మళ్లీ ‘భూ’కంపం

-జగన్ ‘భూ’కైలాస్ డ్రామా బట్టబయలు – వైసీపీ ‘భూమి’ బద్దలయింది! – బీజేపీని బద్నామ్ చేసే జగన్ వ్యూహం బూమెరాంగ్ – ల్యాండ్ లైటలింగ్ యాక్టును బీజేపీపై నెట్టేసిన జగన్ అండ్ కో – సాక్షి ఢిల్లీ ప్రతినిధి ఆర్‌టీఐతో వెలుగులోకి వచ్చిన వాస్తవం – ఆ యాక్టు గురించి తమకు తెలీదన్న నీతి ఆయోగ్ – ఇప్పటిదాకా నీతి ఆయోగ్ పేరుతో డ్రామాలాడిన వైసీపీ – దానినే సోషల్‌మీడియాలో […]

Read More

మేయర్‌, కార్పొరేటర్ల కిడ్నాప్‌నకు యత్నం

అవిశ్వాస తీర్మానం నెగ్గడానికి కాంగ్రెస్‌ కుట్రలు ట్విట్టర్‌ వేదికగా ఖండిరచిన మాజీమంత్రి హరీష్‌రావు హైదరాబాద్‌, మహానాడు : పీర్జాదిగూడ మునిసిపల్‌ కార్పొరేషన్‌లో ఎలాగైనా సరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్‌ నాయకులు బీఆర్‌ఎస్‌ మేయర్‌ జక్కా వెంకట్‌రెడ్డి, కార్పొరేట ర్లను కిడ్నాప్‌ చేయడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి హరీష్‌రావు ధ్వజమె త్తారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ […]

Read More

హరిత నిర్మాణాలకు ప్రభుత్వం ప్రోత్సాహం

పెట్టుబడులకు హైదరాబాద్‌ స్వర్గధామం రీజినల్‌, ఔటర్‌ రింగు రోడ్డు మధ్య పారిశ్రామిక క్లస్టర్లు గ్రీన్‌ ప్రాపర్టీ షోలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క హైదరాబాద్‌, మహానాడు : పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఆదివారం హైటెక్స్‌లో ఏర్పాటు చేసిన గ్రీన్‌ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 50 శాతం నీరు, 40 శాతం విద్యుత్‌ ఆదా చేసే […]

Read More

గురజాల, మాచర్లలో సిట్‌ బృందం పర్యటన

కారంపూడి స్టేషన్‌లో రికార్డుల పరిశీలన హింసాత్మక ఘటనలు, అల్లర్లపై ఆరా గుంటూరు, మహానాడు : గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లో ఆదివారం సిట్‌ అధికారుల బృందం పర్యటించింది. ఎన్నికల ముందు, అనంతరం హింసాత్మక ఘటనల నేపథ్యంలో విచారణ కోసం వారు వచ్చారు. పల్నాడు జిల్లా కారంపూడి పోలీసుస్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. కారంపూడి మండలంలో ఎన్నికల అనంతరం చెలరేగిన అల్లర్లపై నమోదైన కేసు వివరాలను పరిశీలించారు. కారంపూడి సీఐ నారాయణ స్వామి నుంచి […]

Read More