నియోజకవర్గ అభివృద్ధి కి కుల సంఘాల నేతల సలహాలు స్వీకరిస్తా

సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే – వివిధ కుల సంఘాల నేతలు విజయవాడ : పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి వై ఎస్ సుజనా చౌదరి కి మద్దత్తు పలికిన వివిధ కుల సంఘాల నేతలు ఆదివారం విజయవాడ లోని ఆయన నివాసం లో కలిసి మాట్లాడారు.పశ్చిమ లోని బడుగు వర్గాల ప్రజల్లో గొప్ప కదలిక వచ్చిందని సుజనా చౌదరి విజయం నల్లేరు మీద నడకే అన్నారు. […]

Read More

ఓట్ల తంత్రం.. మోదీ మంత్రం!

– మధ్య తరగతిపై మోదీ మంత్రం – జగన్‌పై ఆరోపణలతో తటస్తులలో కూటమిపై సానుకూల వైఖరి – మోదీనే జగన్ ఓడిపోతున్నారని చెప్పిన తర్వాత మారిన మధ్య తరగతి మనసు – చంద్రబాబు సీఎం అవుతున్నారన్న మోదీ – దానితో ఓడిపోయే జగన్ పార్టీకి ఓటు ఎందుకన్న భావన – తటస్తులు, విద్యావంతులు, మార్వాడీలు, బ్రాహ్మణ, వైశ్య వర్గాల్లో కూటమిపై సానుకూలత – ఏపీలో మోదీ ప్రచారంతో పెరగనున్న కూటమి […]

Read More

భీమవరం రైల్వేస్టేషన్‌లో గోనె ప్రకాశరావు

భీమవరం: కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లే రైలు 12 గంటలు ఆలస్యం కావడంతో భీమవరం రైల్వేస్టేషన్‌లో సేదదీరుతూ కనిపించారు మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు. ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌ వచ్చి ఆయన కొన్నిరోజులుగా రైళ్లు, బస్సులు, ఆటోల్లో తిరుగుతూ సర్వేలు చేస్తున్నారు. అంతరాలు లేని తెలుగు సమాజాన్ని కాంక్షించే ఆయన జీవితం నేటి తరం రాజకీయ నాయకులకు స్ఫూర్తిదాయకం.

Read More

మాల,మాదిగ, రెల్లి నేతలతో సుజనాచౌదరి సమావేశం

విజయవాడ, మహానాడు : విజయవాడలో పశ్చిమ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి నివాసంలో ఆదివారం ఉదయం ఆత్మీయ సమావేశం సమావేశం జరిగింది. మాల మహానాడు నాయకులు మల్లెల వెంకట్రావు, బండి బాలయోగి, మాదిగ దండోరా నేత పేరుపోగు వెంకటేశ్వరావు, రెల్లి సంఘం జాతీయ అధ్యక్షుడు భూపతి అప్పారావు, నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు కె.వి.అప్పారావు, వడ్డెర సంఘం నేత వేముల సీతారామ్‌, ప్రోగ్రాం స్ట్రాటజిస్ట్‌ రామచంద్ర బోసు, సుజనా ఆర్మీ […]

Read More

మాఫియా కాకాణి కావాలా? అభివృద్ధి చేసే సోమిరెడ్డి కావాలా?

`ఓడిపోయినా మంచి పనులు చేయడం తప్పా? `ఒక నీచుడి చేతిలో ఓడినందుకు బాధగా ఉంది `గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు… `ఈ ఒక్కసారి అవకాశం ఇవ్వండి `సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి సర్వేపల్లి, మహానాడు : నా గొంతులో ప్రాణం తప్ప ఏమీ లేదు. వరుస ఓటములతో అలసిపోయాను. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో నిలిచేపోయే అభివృద్ధి పనులు చేశాను. రాజకీయ భిక్ష పెట్టిన పొదలకూరు మండలానికి కాకాణి […]

Read More

వైసీపీ ప్రభుత్వ స్కీములన్నీ స్కాములే

ఒక్క రేషన్‌లోనే రూ.20 వేల కోట్లు దోచుకున్నారు గూడూరులో రూ.6.6 కోట్లకు లెక్కలు చెప్పాలి తెదేపా రాష్ట్ర కార్యదర్శి కనుమూరి హరిశ్చంద్రారెడ్డి గూడూరు, మహానాడు : వైసీపీ ప్రభుత్వంలో స్కీములన్నీ స్కాములేనని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనుమూరు హరిశ్చంద్రారెడ్డి అగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గూడూరు లోని తూర్పు వీధిలో ఆయన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో […]

Read More

కూటమి ఘన విజయం ఖాయం

జూన్‌ 12న చంద్రబాబు ప్రమాణస్వీకారం వినుకొండ టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు వినుకొండ, మహానాడు : రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించడం, జూన్‌ 12న ముఖ్యమంత్రిగా చంద్రబా బు ప్రమాణస్వీకారం చేయడం ఖాయమని వినుకొండ కూటమి అభ్యర్థి జీవీ ఆంజనే యులు ధీమా వ్యక్తం చేశారు. కనీసం 155-160 సీట్లు గెలిచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేశారు. శనివారం చివరిరోజు వినుకొండలో ఆయన ప్రచారం […]

Read More

దర్శి ప్రాంత అభివృద్ధే లక్ష్యం

ఆడబిడ్డగా ఆదరించండి..సేవ చేస్తా టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు : దర్శి టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి శనివారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దర్శి నియోజకవర్గంలో కష్టాలను ఎన్నికల ప్రచారంలో చూశాను. తాళ్లూరు ప్రాంతంలో పాడి పరిశ్రమను ఆదుకుంటా..రామగుండం రిజర్వా యర్‌ను పూర్తి చేయించేలా కృషిచేస్తానని తెలిపారు. దర్శి ప్రాంతంలో తాగునీటి అవసరాలు తీరుస్తా. బెంగుళూరు, హైదరాబాదు ప్రాంతాలకు యువత వెళ్లకుండా […]

Read More

కాంగ్రెస్‌ వసూల్‌ హామీ అమలవుతోంది

దేశవ్యాప్తంగా ఎన్నికలకు హైకమాండ్‌కు డబ్బు అవినీతితో తెలంగాణ రాజకీయాలు భ్రష్టుపట్టాయి కేంద్రంపై రేవంత్‌ వ్యాఖ్యలు అర్థరహితం తెలంగాణలో 10కి పైగా సీట్లలో గెలవబోతున్నాం.. ఈసారి వస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తాం హైదరాబాద్‌, మహానాడు : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన జన సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాజకీయాలు, కాంగ్రెస్‌ పాలనపై విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ మూడు దశల్లో జరిగిన […]

Read More

తేడా వస్తే చావడానికైనా..చంపడానికైనా సిద్ధం

దొంగ ఓట్లు, బూత్‌లలో ఏజెంట్లను బెదిరిస్తే సహించం పులివెందులలో ఓటుకు రూ.2 వేలు ఇచ్చే దీనస్థితికి వచ్చారు నైతికంగా విజయం మాదే..ప్రజల్లో వ్యతిరేకత స్పష్టమవుతోంది టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి వ్యాఖ్యలు పులివెందుల, మహానాడు : దొంగ ఓట్లు వేయించడం, ఏజెంట్లను బెదిరించడం చేసి అవమానిస్తే సహించేది లేదని, చావడానికైనా చంపడానికైనా సిద్ధమని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీటెక్‌ రవి వ్యాఖ్యలు చేశారు. పులివెందుల టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియా […]

Read More