పీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి లేఖ కడప: పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, క్రమశిక్షణా రాహిత్యంపై సీఎం జగన్మో హన్రెడ్డికి నవ సందేహాల పేరిట లేఖ రాశారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి మీరు వినోదం చూస్తున్నారు. రాష్ట్ర రాబడి పెంచుకోకుండా స్థిరాస్తుల కల్పన చేయకుండా సంక్షేమ పథకాల సాకు చూపి ఆర్థిక అరాచకత్వానికి పాల్పడ్డారు. కనీసం రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలకు ప్రజలు నోచుకోలేదు. ఉద్యోగులు […]
Read Moreలాయర్ల కష్టానికి త్వరలోనే ఫలితం
అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ రద్దు టీడీపీ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ విజయవాడ : జగన్ తెచ్చిన నల్లచట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా లాయర్లు చేసిన న్యాయ పోరాటంతో ప్రజల్లో అవగాహన పెరిగిందని, త్వరలోనే ఫలితం రాబోతుందని టీడీపీ విజయవాడ ఎంపీ అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) అన్నారు. గవర్నర్ పేట సివిల్ కోర్ట్ కాంపౌండ్లోని బెజవాడ బార్ అసోసియేషన్ హాలులో సభ్యులతో గురువారం ఆత్మీయ సమావేశంలో […]
Read Moreసిద్దిపేట జిల్లాను రద్దు కానివ్వం
రైతుబంధు ఆపడం…ఇదేనా మార్పు? మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు సిద్దిపేట: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్లో నడుస్తోందని, జిల్లాలను రద్దు చేస్తామం టున్నారని, ప్రాణం పోయినా సిద్దిపేట జిల్లాను రద్దు చేయించనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్రావు అన్నారు. సిద్దిపేట పట్టణం శివానుభవ మండపంలో బీఆర్ఎస్కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అనంతరం ఆర్ఎంపీ, పీఎంపీలు నిర్వహించిన సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో మార్పు వస్తుందని చెబుతున్నారని, […]
Read Moreమంచి నాయకుడిని ఎన్నుకోండి
ఎస్టీ మహిళలతో ముఖాముఖిలో భువనేశ్వరి కుప్పం: ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రామకుప్పం మండలం వీర్నమల గ్రామంలో ఎస్టీ మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొన్నారు. రాష్ట్రంలో మహిళలపై అరాచకాలు పెరిగా యి. మహిళలు తమకు మంచి చేసే నాయకులు ఎవరో ఆలోచించాలి. మీ సొమ్ము తినే దొంగ నాయకు లు కావాలా? మీకు సంపదను తెచ్చిపెట్టే నాయకుడు కావాలా? తేల్చుకోవాలని కోరారు. నందమూరి రామకృష్ణ మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గ […]
Read Moreరాక్షస పాలనను అంతం చేద్దాం
సినీ హీరో నారా రోహిత్ కావలి: వైసీపీ ఐదేళ్ల అరాచక పాలనలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సినీ నటుడు నారా రోహిత్ అన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలోని మొన్నేదిన్నేపాలెంలో ఎన్డీయే కూటమికి మద్దతుగా బుధవారం రోహిత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన వైసీపీ పాలన అప్పులతో శ్రీలంకలా తయారైందని విమర్శించారు. ఈ ప్రచారంలో ఎన్టీఆర్ శత […]
Read Moreనేత కార్మికులకు ఉపాధి హామీ
మంత్రి కొండా సురేఖ దుబ్బాక, మహానాడు : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేస్తుందని అటవీ, పర్యావరణ, దేవాదాయ మంత్రి కొండా సురేఖ అన్నారు. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా దుబ్బాకలోని చేనేత సహకారం సంఘం కర్మాగారంలో బుధవారం ఆమె ప్రచారం చేపట్టారు. కర్మాగారంలో పనిచేస్తున్న చేనేత కార్మికులను కలిసి వారితో మాట్లాడారు. నేత కార్మికులను ఉపాధి హామీలో భాగం […]
Read Moreకూటమి గెలుపునకు ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ ప్రచారం
జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యమని వెల్లడి అమరావతి, మహానాడు : ఉద్యోగులను శత్రువులుగా చూస్తున్న జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా, కూటమి గెలుపు కోసం ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ చేపట్టిన ప్రచార యాత్ర బుధవారం ముగిసింది. అనంతపురంలో ఎన్నికల ప్రచార యాత్ర ముగింపు సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు పాలంకి సుబ్బరాయన్ మాట్లాడుతూ కూటమి 151 సీట్లు గెలవబోతుందని తెలిపారు. టీడీపీ అనంతపురం అభ్యర్థి దగ్గుబాటి మాట్లాడుతూ […]
Read Moreగ్రామాల్లో జి.వి.ఆంజనేయులు ప్రచారం
వినుకొండ: బొల్లాపల్లి మండలం వడ్డెంగుంట, సరిగొండపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి జి.వి.ఆంజనేయులు పర్యటించారు. మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు, జనసేన కోఆర్డినేటర్ నిశ్శంకర శ్రీనివాసరావు, జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
Read Moreవ్యాపారులకు అండగా కూటమి ప్రభుత్వం
జగన్ పాలనంతా వేధింపులు, దాడులు, దౌర్జన్యాలే లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు నరసరావుపేట: వ్యాపారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నరసరావుపేట టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు లావు శ్రీకృష్ణదేవరాయలు, చదలవాడ అరవిందబాబు అన్నారు. నరసరావుపేట పట్టణంలో కపిలవాయి విజయ్కుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన వెండి, బంగారం, డైమండ్స్, నగల వర్తక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి వారు ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. పన్నుల మోత, పోలీసుల వేధింపులతో వ్యాపారులను […]
Read Moreఇక్కుర్తిలో చదలవాడకు బ్రహ్మరథం
నరసరావుపేట రూరల్: నరసరావుపేట టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు బుధవారం నరసరా వుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వందలాది మంది పార్టీలో చేరారు. గ్రామస్తులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More