– ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరి రవి రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రువారం మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి ‘‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్’’ పేరుతో 25 ఎన్నికల ప్రచార వాహనాలను ఎన్ఆరఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరు రవి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం […]
Read Moreనారా భువనేశ్వరీ దళితులను తిట్టినట్లు ప్రచారమవుతున్న ఫేక్ ఆడియోపై ఈసీకి తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు
ఎన్నికల్లో గెలవలేమని తెలిసి దిగజారుడు రాజకీయాలు మొదలుపెట్టిన వైసీపీ నారా భువనేశ్వరీ మాట్లాడినట్లు ఫేక్ ఆడియో సృష్టించి నీచ రాజకీయాలకు తెర లేపిన వైసీపీ సోషల్ మీడియా జగన్ రెడ్డికి ధైర్యముంటే ఎన్నికల కురుక్షేత్రంలో మాతో తలపడాలి ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేక్ ఆడియోలు, వీడియోలు సృష్టించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి – తెదేపా నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమా ఎన్నికల్లో లబ్ధి […]
Read Moreవిజయవాడలో గులకరాయి ఏ శవాన్ని లేపుతుందో!
రేపు తల్లి, భార్యను కూడా టిడిపి వాళ్లు అంటాడేమో?! జగన్ వ్యాఖ్యలపై యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు మంగళగిరి: జగన్ సొంత చెల్లి పసుపుచీర కట్టుకుంటే టిడిపి అంటున్నారు, పసుపుచీర కట్టుకున్న వారంతా టిడిపి అయిపోతారా? ఆయన తల్లి,భార్య కూడా పసుపుచీర కట్టుకున్నారు, రేపు వారు కూడా టిడిపి అంటారేమోనని యువనేత నారా లోకేష్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మంగళగిరి నియోజకవర్గం పెదపాలెం గ్రామ రచ్చబండ సభలో నారా లోకేష్ మాట్లాడుతూ… […]
Read Moreబిడ్డ బెయిల్ కోసం గూడు పుఠాణి…
జహీరాబాద్లో బీజేపీ గెలుపునకు కేసీఆర్ కంకణం కాలనాగు మోదీ..రిజర్వేషన్ల రద్దుకు కుట్ర నారాయణఖేడ్కు ఫార్మా విలేజ్ తీసుకువస్తా సురేష్ షెట్కర్ను లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించండి జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్, మహానాడు : బిడ్డ బెయిల్ కోసం జహీరాబాద్లో కేసీఆర్ కంకణం కట్టుకున్నాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం జహీరాబాద్ జన జాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగించారు. అంగీ […]
Read Moreజగన్ ప్రచార పిచ్చికి త్వరలోనే చెల్లుచీటీ
-ప్రజల పొలాల్లో పునాది రాళ్లపై ఆయన ఫొటోలా? -ల్యాండ్ టైటిలింగ్ పేరుతో భూముల కబ్జాకు కుట్ర -పెదనందిపాడు మండల పర్యటనలో పెమ్మసాని గుంటూరు, మహానాడు : ‘ల్యాండ్ టైటిలింగ్ పేరుతో ప్రజల పొలాల్లో పునాది రాళ్లపైన జగన్ ఫొటోలను అతికించు కున్నారు. ఎవరి ఆస్తుల్లో ఎవరి ఫొటోలు అతికించుకుంటారు…ఇదేనా ప్రజా సంక్షేమం?’ అని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రశ్నించారు. ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలంలో శుక్రవారం […]
Read Moreజలయజ్ఞం కాదు…దగా యజ్ఞం
చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేశావా జగన్? భగవద్గీత, బైబిల్, ఖురాన్ అంటూ దగా చేశావ్ పామాయిల్కు గిట్టుబాటు ధర అన్నావ్…చేశావా? చింతలపూడి సభలో పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి చింతలపూడి, మహానాడు : నవరత్నాల్లో ఒకటైన జలయజ్ఞంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు..జలయజ్ఞం పేరిట ప్రజలను దగా చేశారని పీసీసీ చీఫ్ వై.ఎస్.షర్మిలారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏలూరు జిల్లా చింతలపూడిలో శుక్రవారం జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. […]
Read Moreఅబద్ధాలతో మళ్లీ జగన్ మోసం
చిత్తు చిత్తుగా ఓడిరచడం ఖాయం పల్నాడు టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ నరసరావుపేట, మహానాడు : నరసరావుపేట టీడీపీ పార్లమెంట్ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ జిల్లా అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఐదేళ్ల క్రితం జగన్ ఏ అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చాడో ఇప్పుడు కూడా అవే అబద్ధాలు చెబుతున్నాడు. ఇచ్చిన హామీ లను నెరవేర్చలేదు. రాష్ట్రంలో ప్రజలను అరాచకాలతో ఇబ్బందులు పెట్టారు. బటన్ నొక్కుడు అంటూ […]
Read Moreరాష్ట్ర ప్రయోజనాల కోసమే ఎన్డీఏ కూటమికి మద్దతు
– టీడీపీ పాలనలో బీసీలకు సామాజిక న్యాయం – బీసీ సంక్షేమ సంఘం నాయకుల ప్రకటన -గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసానితో సమావేశం గుంటూరు, మహానాడు : గడిచిన ఐదేళ్లుగా బీసీలపై హత్యలు, అత్యాచారాలు, వేధింపులు చేయడమే ఈ ప్రభుత్వం ధ్యేయంగా మారింది. బీసీలు రాజ్యాధికారం చేపట్టాలంటే ఎన్డీఏ కూటమితోనే సాధ్యం. బీసీ సబ్ ప్లాన్ నిధులను నవరత్నాలకు మళ్లించి ఈ సీఎం చోద్యం చూస్తున్నారు. బీసీలకు ప్రత్యేక రక్షణ […]
Read Moreఐసిఐసిఐ క్రెడిట్ కార్డులు బ్లాక్
బ్యాంకు అంగీకారం సాంకేతికత లోపం వల్ల దాదాపు 17 వేల క్రెడిట్ కార్డులు ప్రభావితమైనట్లు ఐసిఐసిఐ బ్యాంక్ అంగీకరించింది. అవి డిజిటల్ మాధ్యమాల్లో ఇతరుల ఖాతాలకు అనుసంధానమైనట్లు తెలిపింది. అయితే, దీన్ని వెంటనే సవరించినట్లు బ్యాంకు తెలిపింది. ఇప్పటివరకు డేటాను దుర్వినియోగపర్చినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపింది. ఎవరైనా ఆర్థికంగా నష్టపోతే.. పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చింది. ప్రభావితమైన కార్డులన్నింటినీ బ్లాక్ చేసినట్లు వెల్లడించింది.
Read Moreయనమల కృష్ణుడు వైసీపీలోకి!
కాకినాడ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్ తగిలింది. యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. రేపు జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు . గత నలభై ఏళ్లగా అన్న యనమలకు, టీడీపీకి నమ్మకంగా ఉన్నారు కృష్ణుడు. తుని ఇంచార్జ్ మార్పుతో యనమల సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో కృష్ణుడు పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం యనమల కృష్ణుడు రాజీనామా జిల్లాలో చర్చనీయాంశంగా […]
Read More