– ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్, డ్రైనేజీ కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్ల నిధులు మంజూరైనట్టు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు. ఇరిగేషన్…డ్రైనేజీ కాలువల అభివృద్ధి పనులపై అధికారులతో ఎమ్మెల్యే రాము స్వగృహంలో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.నెహ్రాలి, మోటూరు ఛానల్, భూమికోడు తదితర కాల్వలు… డ్రైన్లలో జరగనున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే కు అధికారులు వివరించారు. పూర్తి నాణ్యతతో […]
Read Moreఅసత్య ఆరోపణలు చేసిన వారిని వదిలిపెట్టను
– మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, మహానాడు: తన వ్యక్తిత్వం పైన ఎలాంటి ఆధారాలు లేని అసత్య ఆరోపణలు చేస్తున్న వారిని వదిలిపెట్టేది లేదన్న కేటీఆర్ హెచ్చరించారు. మంత్రి కొండ సురేఖపై తాను వేసిన పరువు నష్టం దావాపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి నీచమైన ప్రయత్నాలకు వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఆయన […]
Read Moreమెట్రో రైలు ప్రాజెక్టులపై త్వరగా నిర్ణయం తీసుకోండి
– రెండో రోజు ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి కి మంత్రి నారాయణ అభ్యర్థన న్యూఢిల్లీ: న్యూ ఢిల్లీలో రెండో రోజు ఏపీ మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ మంత్రి నారాయణ పర్యటించారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మంగళవారం మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సమావేశమయ్యారు. విశాఖపట్నం, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు […]
Read Moreఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
– బీసీ సంక్షేమ మంత్రి సవిత అమరావతి : కడప జిల్లాలో పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో బలైన ఇంటర్ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. బాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించినట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి, కడప జిల్లా ఇన్చార్జి మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. తక్షణమే ఆర్థిక సాయం అందించాలని జిల్లా ఇన్చార్జి […]
Read Moreగుర్లలో డయేరియా వ్యాప్తిపై సమగ్రంగా విచారణ
– వైద్య, నీటిసరఫరా, పంచాయతీరాజ్ అధికారుల నుంచి వివరాల సేకరణ – గుర్లలో క్షేత్రస్థాయి పరిస్థితులపై అధ్యయనం – జిల్లాలో పర్యటించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విజయనగరం: గుర్ల మండల కేంద్రంలో డయేరియా ప్రబలి పలువురి మృతికి దారితీసిన ఘటనలపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విచారణ అధికారి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ మంగళవారం జిల్లాలో పర్యటించారు. కలెక్టర్ కార్యాలయంలో ముందుగా జిల్లా కలెక్టర్ డా.బి.ఆర్.అంబేద్కర్, ఇతర […]
Read Moreగ్లోబల్ డ్రోన్ హబ్గా ఆంధ్రప్రదేశ్
• వరదల సమయంలో డ్రోన్ల వినియోగం సరికొత్త విప్లవం.. • 1996లోనే విజన్-2020 దిశగా ఆలోచించిన దార్శనికుడు చంద్రబాబు.. • సమైక్యాంధ్రలో చంద్రబాబు చర్యల వల్లే వరల్డ్ క్లాస్ సిటీగా హైదరాబాద్.. • సంస్కరణలతో దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ప్రధాని మోదీ.. • రాబోయే 20 ఏళ్లలో 200కు పైగా విమానాశ్రయాలు.. – కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మంగళగిరి: సంస్కరణలతో దేశాన్ని ముందుకు […]
Read Moreసమాజ అభివృద్ధిలో కమ్మవారి పాత్ర గొప్పది
– మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అమరావతి, మహానాడు: సమాజ అభివృద్ధిలో కమ్మవారి పాత్ర గొప్పదని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. మోతడక గ్రామంలో మంగళవారం కాకతీయ కన్వెన్షన్ సొసైటీ వారితో నిర్మితమైన సీనియర్ సిటిజన్స్ కంఫర్ట్ హోం శ్రీ నిలయం ను ఆయన ప్రారంభించి ప్రసంగించారు. వ్యాపారాలు అభివృద్ధి తో పాటు సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజం కోసం ఉపయోగపడాలన్న మహోత్తర […]
Read Moreజగన్ రెడ్డి రక్త దాహానికి ఇంకెంతమంది బలికావాలి?
– తిరుపతి జిల్లాలో టీడీపీ నేత దారుణహత్యను ఖండిస్తున్నాం – చట్టప్రకారం నిందితులను కఠినంగా శిక్షిస్తాం – టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు యాదవ్ అమరావతి, మహానాడు: తిరుపతి జిల్లా, చిల్లకూరు మండలం, నాంచారంపేటలో టీడీపీ నేత హరిప్రసాద్ దారుణహత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఐదేళ్ల విధ్వంస పాలనను ప్రజలు ఛీ కొట్టడంతో జీర్ణించుకోలేని వైసీపీ రౌడీ మూకలు తెలుగుదేశం క్యాడర్ పై దాడులు, హత్యలకు తెగబడుతున్నారని తెలుగుదేశం […]
Read Moreహైదరాబాదులో బోర్డు తిప్పేసిన మరో రియల్ కంపెనీ
– జనాలకు స్పెక్ట్రా కుచ్చుటోపి హైదరాబాద్: స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ ధరలే ప్లాట్లు ఇస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్న ఈ కంపెనీ వంద కోట్లలకుపైగా వసూళ్లు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే నెలలు గడిచిపోతున్నా ప్లాట్లు ఇవ్వకపోవడం తమ డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులంతా ఆ కంపెనీ కార్యాలయం ఉన్న ఎల్బీనగర్ లో ఆందోళనకు దిగారు. స్పెక్ట్రా రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్ […]
Read Moreపంట నష్టపోయిన రైతులను ఆదుకుంటాం
– మంత్రి సత్య కుమార్ యాదవ్ ధర్మవరం, మహానాడు: అకాల వర్షాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ధర్మవరం చెరువు తోపాటు గోట్లూరు చెరువు, కనగని పల్లి చెరువులు ఏర్లు పొంగిపొర్లుతున్న చెరువుల్ని మంత్రి సత్య కుమార్ కార్యాలయ సిబ్బంది పర్యవేక్షించింది. అలాగే ధర్మవరం మండలం నడిమిగడ్డపల్లి తండాలో వి.అప్పనాయక్ […]
Read More