తిరువనంతపురం, మహానాడు: డాక్టర్ గజల్ శ్రీనివాస్ స్వరపరచి, గానం చేసిన పోతన విరచిత భాగవతంలోని ముఖ్య 108 పద్యాలు, కవిత్రయం రచించిన ఆంధ్ర మహాభారతంలోని ముఖ్య 108 పద్యాలు, డాక్టర్ ముకుంద శర్మ రాసిన గేయ రామాయణాల ఆడియోలను ఉత్తరాఖండ్ జ్యోతిర్ మఠ్ శంకరాచార్య శ్రీ అవిముక్తేశ్వరానంద సరస్వతి స్వామి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం తిరువనంతపురం(కేరళ) శ్రీ పద్మనాభ స్వామి వారి ఏకాంత దర్శన అనంతరం వేలాది మంది భక్తుల […]
Read Moreపవన్ కళ్యాణ్ కు హర్యానా ప్రభుత్వ ప్రాచీన జ్ఞాపికలు
హర్యానా రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డీప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హర్యానా ప్రభుత్వం అందజేసిన వేలాది సంవత్సరాల పురాతనమైన సింధు నాగరికతకు సంబంధించిన ఆకృతులు, ఉమామహేశ్వర విగ్రహం, ఇతర ప్రాచీన జ్ఞాపికలను, వారి సత్కారాన్ని డిప్యూటీ సీఎం ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Read Moreస్పర్శ
భావాల ధాటికి చిట్లిపోయిన నరాలు నెత్తుటి సిరాగా కలంలో ప్రవహిస్తున్నప్పుడు …. అక్షరాల శబ్దానికి విస్ఫోటనమై పోయిన భావాలు శిధిల శకలాలుగా కాగితంపై కుప్పకూలుతున్నప్పుడు …. అనుభవాల ప్రకంపానికి విచ్చిన్న మైపోయిన సంఘటనలు బాధల స్మృతులుగా కాలం వేదికపై కదలాడుతున్నప్పుడు …. శ్రమజీవుల రెక్కల కష్టానికి ఆవిరి అయిపోయిన ఊపిరి సెగలు స్వేదబిందువులుగా బతుకుచిత్రంపై వర్షిస్తున్నప్పుడు ……… మృగాల కామద్రావకానికి దహనమైపోయిన శరీర భాగాలు సమాధి గోడలుగా సభ్యసమాజాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు […]
Read Moreఎంపి కేశినేని చిన్నిను కలిసిన మంత్రి వాసంశెట్టి సుభాష్
విజయవాడ : కృష్ణ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా నియమితులైన కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గురువారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి వాసం శెట్టి సుభాష్ కి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం వీరద్దరూ కాసేపు కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాల్లో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల గురించి చర్చించుకున్నారు. అలాగే ఉమ్మడి […]
Read Moreఇప్పుడు న్యాయానికి కళ్లున్నాయ్
న్యాయదేవత కళ్లకు గంతలు తొలగిపోయాయి. అవును మీరు చదువుతుంది నిజమే. ఇన్నాళ్లూ భారతదేశంలో న్యాయ దేవత విగ్రహం కళ్లకు గంతలు ఉండేవి. ఇకపై న్యాయదేవత కళ్లకు గంతలు ఉండకూడదని దేశ అత్యున్నత ధర్మాసనమైన సుప్రీం కోర్టు నిర్ణయించింది. ఆ నిర్ణయానికి అనుగుణంగా.. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ ఆదేశాలతో సుప్రీం కోర్టులో కొత్తగా న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అత్యున్నత ధర్మాసనంలో ఏర్పాటు చేసిన న్యాయదేవత విగ్రహం […]
Read Moreకొడాలి అండలో కులాన్ని మార్చేసి పదవి పొందిన సర్పంచ్
• సైనిక వెల్ఫేర్ డైరెక్టర్ వెంకటరెడ్డి వేషాలు • APEXCOలో మెజార్టీ సభ్యులు వైసీపీ సానుకూలపరులు ఉండేలా కుటిల యత్నం • వైసీపీ నేతలకు కొమ్ముకాస్తున్న పోలీసులపై ఫిర్యాదులు • అక్రమకేసులు పెట్టి వేధిస్తున్నారంటూ బాధితులు హోంమంత్రికి విన్నపం • హోంమంత్రి సీరియస్.. ప్రజలను ఇబ్బంది పెడుతున్న పోలీసులను సస్పెండ్ చేయాలని ఆదేశం మంగళగిరి, మహానాడు: డోన్ పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా తమపై అక్రమ కేసులు పెట్టి.. […]
Read Moreవేల కోట్లకి అధిపతి అయినా వాడేది సెకండ్ హ్యాండ్ కారే!
విప్రో కంపెనీ అధినేత, వేల కోట్లకి అధిపతి, దాదాపు 12 వేల కోట్ల రూపాయల సొంత డబ్బుని ఇండియాలో విద్య అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్న అజీం ప్రేమ్ జీ, సెకండ్ హ్యాండ్ కారు వాడతారు అంటే నమ్మగలమా? కాని ఇది నిజం. ప్రేమ్ జి కోరుకుంటే, క్షణాల్లో ప్రపంచం లోనే అత్యంత ఖరీదయిన కారు కొనుక్కోగలరు. కాని తను సంపాదించేది, తిరిగి సమాజానికి ఇవ్వడానికే అని మనసా, వాచా […]
Read Moreఅవినీతి సామ్రాట్లు టీడీపీ మీద విమర్శలా?
– ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారు నాయక్ విజయవాడ, మహానాడు: గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ప్రవేశ పెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో ‘జే బ్రాండ్ల’ మద్యం మాత్రమే విక్రయించే వారు… వినియోగదారులు కోరుకున్న రకాలేవీ దొరికేవి కాదు… జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లన్నీ కనుమరుగు చేశారని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు దారునాయక్ విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. అప్పటి ప్రభుత్వం […]
Read Moreవైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలు
– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మోపిదేవి: వైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ కళ వచ్చిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం మోపిదేవి మండలంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పురస్కరించుకొని మోపిదేవి మండలంలో రూ.ఐదు కోట్ల 63 లక్షల 20 వేలతో 8,899 మీటర్ల పొడవైన 86 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శ్రీకారం చుట్టారు. […]
Read Moreనాకు జగన్ అండ ఉంది… మళ్ళీ డబ్బులు అడిగితే చంపేస్తా!
– తీసుకున్న డబ్బులు ఇవ్వాలని బతిమాలితే వార్నింగులు • రీ సర్వే జిమ్మిక్కులు.. తిప్పలు పడుతున్న భూ బాధితులు • సమస్యల పరిష్కారానికి మంగళగిరి గ్రీవెన్స్కు తరలివచ్చిన అర్జీదారులు • వినతులు స్వీకరించి.. పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంగళగిరి, మహానాడు: ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే వేమవరపు వరలక్ష్మి, ఆమె భర్త శ్రీనివాసరావులు తమను బెదిరిస్తున్నారని.. నాకు మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, సజ్జల, సుచరిత, నందిగామ […]
Read More