– కృష్ణంశెట్టి పల్లె, కంచిపల్లె పంచాయతీలలో రూ. 75 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే ముత్తుముల గిద్దలూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పండుగ ప్రగతికి అండగా కార్యక్రమాన్ని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని కృష్ణంశెట్టిపల్లె గ్రామ పంచాయతీలో ప్రారంభించారు. మొదటగా కె.ఎస్ పల్లె గ్రామ పంచాయతీలోని ఉప్పలపాడు గ్రామంలో రూ. 10 లక్షలు, అక్కలరెడ్డి పల్లె గ్రామంలో రూ.10 లక్షలు, […]
Read Moreపంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం
– మాజీ మంత్రి పీతల సుజాత మంగళగిరి, మహానాడు: పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. నేటి నుంచి వారం రోజులపాటు ఆంధ్రరాష్ట్రంలో పల్లె పండుగ వారోత్సవాలు జరుగుతాయి. 4500 కోట్ల రూపాయలతో 30 వేల అభివృద్ధి […]
Read Moreవిరాళాల వెల్లువ
అమరావతి, మహానాడు: వరద బాధితులకు సాయం నిమిత్తం పలువురు దాతలు స్పందించి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి తమ విరాళాల చెక్కులను అందజేశారు. తెలుగుదేశం పార్టీ(టీడీపీ) యర్రగొండపాలెం ఇన్చార్జి గూడూరి ఎరిక్షన్ ఆధ్వర్యంలో రూ.30 లక్షలు 85 వేలు విరాళాన్ని అందజేశారు. అలాగే, ఆల్ ఇండియా బీఎస్ఎన్ఎల్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ సర్కిల్ రూ.3 లక్షల 11 వేల 116. తుళ్లూరు గ్రామ రైతులు రూ.8 లక్షలు, ఎన్ఆర్ఐ టీడీపీ […]
Read Moreడీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయండి
క్యాట్ ను ఆశ్రయించిన ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, సృజన హైదరాబాద్ : తనను తెలంగాణలోనే కొనసాగించాలని, డీవోపీటీ ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ ఆమ్రపాలి క్యాట్ ను ఆశ్రయించారు. ఆమ్రపాలితో పాటు మరో ముగ్గురు అధికారులు క్యాట్ను ఆశ్రయించారు. తెలంగాణలో పని చేస్తున్న ముగ్గురు ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీప్రసాద్, ఏపీలో పని చేస్తున్న సృజన క్యాట్ను ఆశ్రయించారు. తమను తెలంగాణలో కొనసాగేలా ఉత్తర్వులు […]
Read Moreమత విద్వేషాలకు పాల్పడితే కఠిన చర్య
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హైదరాబాద్, మహానాడు: మత విద్వేషాలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడే వారు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. మోండా మార్కెట్, కుమ్మరిగూడలో గల ముత్యాలమ్మ దేవాలయంలో సోమవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆలయంలోకి […]
Read Moreపల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు ఘనంగా ప్రారంభం
– రాష్ట్రవ్యాప్తంగా రూ. 4,500 కోట్లతో 30 వేల పనులు – 8 లక్షల కుటుంబాలకు ‘ఉపాధి’ – 3 వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, 25 వేల గోకులాలు – 10 వేల ఎకరాల్లో నీటి సంరక్షణ కందకాలు – కంకిపాడులో శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శంకుస్థాపన మచిలీపట్నం, మహానాడు: పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ […]
Read Moreఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవాలి
– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి, మహానాడు: వేద కాలేజ్, కాకతీయ కల్యాణ మండపంలో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ, ఆలపాటి రాజా, పరిశీలకుడు వేములకొండ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలి. ఓటు నమోదు […]
Read Moreఉద్యోగ కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం!
– అందుకు అనుగుణంగా పారిశ్రామిక పాలసీలు – స్పీడ్ ఆఫ్ డూయింట్ బిజినెస్ నినాదాన్ని ఆవిష్కరించేలా కొత్త పాలసీలు – అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ – ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో బిసీ, ఎస్సీ, ఎస్టీ, మహిళా వ్యాపారవేత్తలకు అదనంగా 5 శాతం ఇన్సెన్టివ్ – వచ్చే క్యాబినెట్ ముందుకు కొత్త పాలసీలు – పారిశ్రామిక అభివృద్ధి, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి […]
Read Moreజగన్ పీకనులిపేసిన పంచాయతీలకు కూటమితో కొత్త ఊపిరి
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ, మహానాడు: అయిదేళ్ల వైసీపీ నిరంకుశ పాలనలో జగన్మోహన్ రెడ్డి పీక నులిపేసిన పంచాయతీలకు కూటమి ప్రభుత్వం కొత్త ఊపిరి అందిస్తోందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. గాంధీ కలలుగన్న గ్రామస్వరాజ్యం సాకారం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పరితపిస్తున్నారని తెలిపారు. ఈపూరు మండలం బోడెపూడివారిపాలెం పంచాయతీ బోడిశంభునివారిపాలెంలో నిర్వహించిన పల్లె పండగకు ఎమ్మెల్యే జీవీ, మాజీ ఎమ్మెల్యే మక్కెన […]
Read Moreప్రధాన నిందితుడి సరెండర్!
– టీడీపీ ఆఫీసుపై దాడి కేసు మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆఫీసుపై దాడి కేసులో ప్రధాన నిందితుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరుడు పానుగంటి చైతన్య మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న చైతన్య ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. కూటమి ప్రభుత్వం రాగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇదే కేసులో అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, దేవినేని అవినాశ్ సోమవారం […]
Read More