వరద సాయంపై జగన్ ముఠా అబద్ధపు ప్రచారాలు!

సీఎం చంద్రబాబు కలెక్టరేట్ లోనే ఉండి శ్రమించారు • బాధితులకు రూ. 139.75 కోట్ల వరద సాయం పంపిణీ • సివిల్ సప్లయిస్ ద్వారా ఆదనంగా 63.60 కోట్ల విలువైన బియ్యం, సరుకుల పంపిణీ • మొత్తంగా కలిపి రాష్ట్ర ప్రభుత్వం 203. 3 కోట్లు వరద సాయంగా వ్యయం • ఈ వాస్తవాలు చూడని జగన్ రోతపత్రిక – వరదసాయం పేరుతో 534 కోట్లు మింగేశారంటూ తప్పడు రాతలు […]

Read More

రాష్ట్రం కోసం ఢిల్లీ నిధులు తెచ్చుకోలేని నేత జగన్‌!

– వైసీపీకి ప్రజా సంక్షేం పట్టదు – మాజీ సీఎంది పెద్ద క్రిమినల్ చరిత్ర – పోలవరం, అమరావతి పూర్తి చేస్తారని ప్రజలు ఊహించారు – సాక్షి వార్త పత్రిక కాదు… ఒక రోత పత్రిక, వైసీపీకి కరపత్రం – లైసెన్స్ ను ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రద్దు చేయాలి – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్‌ మంగళగిరి, మహానాడు: కటకటాల్లోకి వెళ్లకుండా చూసుకునేందుకు […]

Read More

హర్యానాలో మూడోసారి విజయం గొప్ప విషయమే…

– బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు విజయవాడ, మహానాడు: హర్యానాలో మూడోసారి విజయం సాధించటం అంటే మాములు విషయం కాదు. భిన్నమైన పాలన చేయటం బీజేపీకే సాధ్యం అయ్యింది. మహారాష్ట్ర, జార్ఖండ్ లలో ఇదే విజయాన్ని కైవసం చేసుకుంటాం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాలనే గెలుపునకు బాటలు వేసిందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. ఇక్కడి పార్టీ రాష్ట్ర […]

Read More

సచివాలయ వ్యవస్థ నిర్వీర్యానికి ప్లాన్‌!

– మజ్జి శ్రీనివాసరావు విమర్శ విజయనగరం, మహానాడు: సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. అనేక విపత్కర పరిస్థితుల్లో సచివాలయ, వాలంటీర్ వ్యవస్థలు అండగా నిలబడ్డాయి. నగరపాలక సంస్థ కమీషనర్ నల్లనయ్య సచివాలయ సిబ్బందిపై దుర్భాషలు ఆడుతున్నారని జెడ్పీ చైర్‌పర్సన్‌, వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను) అన్నారు. ఈ మేరకు ఆయన జెడ్పీ చాంబర్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగులు అనారోగ్యంతో […]

Read More

మోదీ, అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం బాబు భేటీ

– బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చాక తొలిసారి ప్రధానిని కలిసిన సీఎం – రైల్వే జోన్, సెయిల్‌లో విశాఖ ఉక్కు విలీనం, వరద నిధులపై చర్చ ఢిల్లీ: ముఖ్యమంత్రి చంద్రబాబు దిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి చెందిన కీలక అంశాలపై దాదాపు గంటపాటు ఆయన ప్రధానికి వివరించారు. ఇటీవల భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేయగా, బుడమేరు పొంగి విజయవాడను ముంచెత్తింది. బుడమేరు వరదలపై నివేదిక ఇచ్చిన తర్వాత […]

Read More

సైకిలెక్కనున్న తీగల

– అదే దారిలో ఎమ్మెల్యే మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, కృష్ణారావు? – చంద్రబాబుతో భేటీ అయిన తీగల, మల్లారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి – బాబు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చేరికకు ముహుర్తం – పాతకాపులందరినీ మళ్లీ పార్టీలోకి తీసుకువ స్తానన్న తీగల – తెలంగాణలో సైకిల్‌ను మళ్లీ పరుగులు తీయిస్తానన్న తీగల కృష్ణారెడ్డి హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ వైపు మళ్లీ చేరికలు మొదలవుతున్నాయి. వివిధ కారణాలతో పార్టీని వీడిన పాతకాపులంతా తిరిగి […]

Read More

బీసీ గురుకులాల్లో మోడల్‌ స్కూల్‌ విధానం!

– వచ్చే ఏడాది నుంచి టెన్త్‌ పాస్ కాగానే నేరుగా ఇంటర్మీడియట్ కు – అక్కడే ఎంసెట్, నీట్ కోచింగ్ – విద్యాశాఖకు ఆదేశాలు – సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్‌, మహానాడు: ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్యకు ప్రథమ స్థానం ఇస్తోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. బంజారాహిల్స్ లోని కొమురంభీమ్ భవన్ లో […]

Read More

హైద‌రాబాద్ సీఎస్ఎంపీని అమృత్ 2.0లో చేర్చండి

* మెట్రో రైలు రెండో ద‌శకు మ‌ద్ద‌తు ఇవ్వండి * కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విన‌తి ఢిల్లీ: హైద‌రాబాద్ స‌మ‌గ్ర సీవ‌రేజీ మాస్ట‌ర్ ప్లాన్ ను(సీఎస్ఎంపీ) అమృత్ 2.0లో చేర్చాల‌ని లేదా ప్ర‌త్యేక ప్రాజెక్టుగా చేప‌ట్టాల‌ని కేంద్ర ప‌ట్ట‌ణాభివృద్ధి, గృహ‌నిర్మాణ శాఖ మంత్రి మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి ఖ‌ట్ట‌ర్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సోమ‌వారం […]

Read More

ఇంజనీరింగ్ విద్యార్ధులు భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలి

– ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు నరసరావుపేట, మహానాడు: ఇంజనీరింగ్ విద్యార్థులు దేశ భావి శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎమ్మెల్యే డాక్టర్‌ చదలవాడ అరవింద బాబు అన్నారు. స్థానిక ఇంజనీరింగ్ కళాశాలలో సోమవారం వరల్డ్ స్పేస్ వీక్ ఉత్సవాలను ఛైర్మన్ మిట్టపల్లి కోటేశ్వరరావు, వైస్ ఛైర్మన చక్రవర్తి, కార్యదర్శి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే, ఎస్పీ కంచి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు. మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఆదర్శంగా […]

Read More

గ్రీవెన్స్ లో 56 అర్జీల స్వీకరణ

– కలెక్టర్ నాగలక్ష్మి గుంటూరు, మహానాడు: తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 56 అర్జీలు స్వీకరించామని కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. మున్సిపాలిటీ, రెవెన్యూ, పోలీసు శాఖలకు సంబంధించి 36 ఫిర్యాదులు అందాయని, పెన్షన్లు, వ్యవసాయ రంగాలకు సంబంధించి ఇటీవల కురిసిన వర్షాలు వరదలకు సంబంధించి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నామని, ప్రజల […]

Read More