ముంబై: చెంబూరులో జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు సజీవదహనం అయినట్టు తెలిసింది, అయితే, ఈ ప్రమాదానికి గల కారణాన్ని పోలీసులు విచారణలో భాగంగా తేల్చారు. దేవీ నవరాత్రుల్లో బాగంగా ఇంట్లో పెట్టిన దీపం వల్లే కుటుంబంలోని ఏడుగురు మరణించారని పోలీసులు నిర్దారించారు. పోలీసుల కథనం ప్రకారం.. చెంబూరు లోని సిద్ధార్థ్ కాలనీలో ఉదయం 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా అగ్నిప్రమాదం జరిగిందని స్థానికులు సమాచారం అందించారు. దీనిపై […]
Read Moreరూ.290 కోట్లతో రాష్ట్ర రహదారులకు మరమ్మతులు
• తొలి దశలో 1393 రోడ్లకు 7071 కి.మీ మేర మరమ్మతులు • వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ. 186 కోట్లు విడుదల • రాష్ట్ర రోడ్లు & భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి • రహదారుల నిర్వహణపై SRM వర్సిటీలో ఆర్ & బీ శాఖ ఆధ్వర్యంలో వర్క్ షాప్ అమరావతి: రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని […]
Read Moreఅభివృద్ధికి మావోలే అడ్డు!
– హింసతో ఏదీ సాధించలేం.. – జనజీవన స్రవంతిలో కలవండి… ఇది నా పిలుపు – అనేక పథకాలు అమలవుతున్నాయి… – వాటిని వినియోగించుకుని ప్రజల్లోకి వచ్చేయండి… – వికసిత్ భారత్ సాధించాలంటే ఆదివాసీలు భాగం కావాలి – కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ: వికసిత్ భారత్ సాధించాలంటే అందులో ట్రైబల్ ప్రజలు కూడా భాగం కావాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అభిప్రాయపడ్డారు. కానీ […]
Read Moreవరద సాయంలోనూ అంతులేని అవినీతి
– రూ.534 కోట్ల దాతల సాయం దుర్వినియోగం – భోజనానికి రూ.368 కోట్లు. మంచినీళ్లకు రూ.26 కోట్లు – వామ్మో.. కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లా? – మరి అక్షయపాత్ర రోజూ పంపిన లక్ష భోజనాలు ఏమైనట్లు? – ఆహార పంపిణీకి 412 డ్రోన్లు వాడినట్లు తప్పుడు లెక్కలు – అలా ఏకంగా రూ.534 కోట్ల లెక్కల గోల్మాల్ – వెంటనే కాంట్రాక్టు సంస్థ వివరాలు బయటపెట్టాలి – వైయస్సార్సీపీ […]
Read Moreవైన్షాప్ల టెండర్లలో కూటమి ఎమ్మెల్యేల దందా
– టెండర్లకు ముందుకు రాని వ్యాపారులు – ప్రభుత్వ ఖజానాకు వందల కోట్ల నష్టం – ఇసుక పాలసీ మాదిరిగానే ఇదీ అట్టర్ఫ్లాప్ కావడం ఖాయం – లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్..అన్నింటా టీడీపీ సిండికేట్స్ – గుంటూరు క్యాంప్ ఆఫీస్లో వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు: లిక్కర్, ఇసుక, డెయిరీ, కేబుల్ సిండికేట్లతో టీడీపీ నాయకులకు సంపద సృష్టించడం, వైయస్సార్సీపీ నాయకులను కేసులతో […]
Read Moreచిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దు
– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: పశ్చిమ నియోజకవర్గంలో టౌన్ ప్లానింగ్ అధికారులు ఆక్రమణల తొలగింపు పేరుతో చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని ఎమ్మెల్యే గళ్ళా మాధవి టౌన్ ప్లానింగ్ సూపర్ వైజర్ లక్ష్మణ్ స్వామిని కోరారు. సోమవారం గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టిడిపి కార్యాలయంలో లక్ష్మణ్ స్వామితో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. పలు అంశాలపై ఎమ్మెల్యేతో చర్చించారు. ప్రధానంగా రోడ్డు పక్కన ఉన్న చిరువ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, నిరుపేదలు మాత్రమే […]
Read Moreప్రతి హామీ అమలుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి
– మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో నేను ఇచ్చిన ప్రతి హామీని అమలుచేసేందుకు రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది…. మారుమూల ప్రాంతాల్లో ఎటువంటి ఆదాయం లేని ఆలయాల్లో ధూప, దీప నైవేద్యాలకు ఇబ్బందిగా ఉందని బ్రాహ్మణులు పాదయాత్ర సందర్భంగా నా దృష్టికి తెచ్చారని రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సోమవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారికి ఆనాడు ఇచ్చిన […]
Read Moreపెదకూరపాడులో ప్రజా దర్బార్
– వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పెదకూరపాడు, మహానాడు: పెదకూరపాడులో ప్రజా దర్బార్ జరిగింది. సోమవారం ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టగా, విశేష స్పందన లభించింది. అమరావతి మండలంలో నిర్వహించిన ఈ ప్రజా దర్బార్ లో 200 పైగా ప్రజా వినతులు వచ్చాయి. తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకి ప్రజలు విన్నవించుకున్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. కార్యక్రమంలో వివిధ విభాగాలకు […]
Read Moreగుడిలో ఇత్తడి సామాన్లు కొట్టేసిన గోపిరెడ్డి అనుచరులు!
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ నేతను కిడ్నాప్ చేసిన వైసీపీ రౌడీలు • 5 నెలలుగా జీతాలు అందడం లేదని డైలీవేజ్ వర్కర్ల విన్నపం • ఆట స్థలం వైసీపీ నేతల కబ్జా • వివిధ సమస్యలపై పోటెత్తిన అర్జీదారులు.. అర్జీలు స్వీకరించిన నేతలు మంగళగిరి, మహానాడు: నాటి ఎమ్మెల్యే గొప్పిరెడ్డి శ్రీనివాసుల రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు బొగ్గరంమూర్తి అతని అన్న నరసింహకుమార్ లు నరసరావుపేట పట్టణంలోగల […]
Read Moreశారదా పీఠం పేరుతో ఎస్.ఎన్.పాల్ భూ కుంభకోణం
– పీఠం ప్రవేశ ద్వారం ఎదుట ఉన్న పబ్లిక్ రోడ్డును తన ఆధీనంలోకి తీసుకున్నారు – గెడ్డ స్థలంలో గోశాల ఏర్పాటు – మొత్తం వ్యవహారంపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి – 15 ఎకరాల భూమిని కూటమి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి – ఆ 15 ఎకరాల భూమిని విశాఖలో పాత్రికేయులకు కేటాయించాలి – జిల్లా కలెక్టర్ ఎన్.హరేందర్ ప్రసాద్ కు తెలుగు శక్తి అధ్యక్షుడు బి.వి.రామ్ ఫిర్యాదు […]
Read More