సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ

– ఎమ్మెల్యే సత్యానందరావు ప్రజల సమస్యలకు సరైన పరిష్కార వేదిక ప్రజాదర్బార్ అని, వీలైనంత త్వరగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేట పంచాయితీ కార్యాలయంలో సత్యానందరావు ప్రజాదర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ప్రతి సోమవారం ప్రజలను కలుసుకుని సమస్యల వినతులు స్వీకరించి వారిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ప్రజాదర్బార్ కు 403 […]

Read More

వందరోజుల పాలనలో నిజాలు.. అబద్ధాలూ..

( రాజేష్) చంద్రబాబు వంద రోజుల పాలన వైఫల్యా లంటూ ఎవరో వాట్సాప్ ఫార్వార్డు పంపారు.అసలేం బాలేదు అంటూ… నాకు తోచిన, నాకున్న పరిమిత అవగాహన ప్రకారం సమాధానం ఇద్దామనుకున్నాను. వంద రోజులు పూర్తి అయ్యాక ఏమి జరుగుతుందో ఒకసారి సమీక్షించుకుందాం. నిప్పు కోడి తన తలని ఇసుకలో కప్పెట్టుకుని ఏమీ జరగలేదని జరగడంలేదని భావిస్తే అంతకంటే భావ దారిద్ర్యం ఇంకా ఉండదు. రహదారులు నిర్మాణం ఊపందుకోలేదు. వానాకాలంలో రహదారులు […]

Read More

అభియోగాలపై వివరణ ఇవ్వండి

-సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌కు సర్కారు నోటీసు అమరావతి: జగన్ జమానాలో ఆయన అండ చూసుకుని చెలరేగిపోయి.. వృద్ధుల నుంచి యువకుల వరకూ కేసులతో వేధించిన, సీఐడీ మాజీ దళపతి సునీల్‌పై సర్కారు క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఆయనపై నమోదైన అభియోగాలకు, 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనితో సునీల్‌పై చర్యల కొరడా ఖాయమని స్పష్టమవుతుంది. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి […]

Read More

శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ

తిరువనంతపురం: శబరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది. దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవన్నం ప్రసాదం డబ్బాలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం నిల్వ ఉంది. వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు. ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో […]

Read More

నవంబర్ లో టూరిజం పాలసీ

– నవంబర్ లో విడుదలకి సన్నాహాలు – ఏప్రిల్ 2025 నుండి అమల్లోకి రానున్న పర్యాటక హిత పాలసీ – జనవరిలో విశాఖ ఉత్సవ్, బీచ్ ఫెస్టివల్ నిర్వహిస్తాం – పర్యాటక అభివృద్ధి కోసం త్వరలో పెట్టుబడిదారులతో కాన్ క్లేవ్ – ముగిసిన మంత్రి కందుల దుర్గేష్ రెండు రోజుల విశాఖ పర్యటన విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేలా నవంబర్ లో టూరిజం పాలసీ విడుదల చేస్తామని, […]

Read More

మత్స్యకారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత

– మంత్రి కొల్లు రవీంద్ర మచిలీపట్నం: సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత ప్రభుత్వ అత్యంత ప్రాధాన్యత అంశమని రాష్ట్ర గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మెకనైజ్డ్, మోటరైజ్డ్ బోట్లు కలిగిన 50 మంది మత్స్యకారులకు ఆదివారం సాయంత్రం నగరంలోని మంత్రి నివాసం వద్ద ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సముద్రంలో వేట సాగించే మత్స్యకారుల భద్రత కోసం కమ్యూనికేషన్ […]

Read More

జగన్ భక్తుడికి పవన్ రక్ష?

– ఉద్యోగనేత వెంకట్రామిరెడ్డికి పవన్ పేషీ దన్ను – వెంకట్రామిరెడ్డికి ఆ పెద్దాఫీసరు అండ – ఇప్పటిదాకా విచారాణాధికారిని నియమించని పెద్దాఫీసరు – రెడ్డిగారికి శిక్ష పడకుండా ఆ అధికారి అభయహస్తం – అదే బాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై గంటల్లోనే సస్పెన్షన్ ఉత్తర్వు – శ్రీనివాస్‌పై సస్పెన్షన్ తొలగింపు ప్రక్రియకు మూడునెలల సమయం – వెంకట్రామిరెడ్డిపై ఇప్పటిదాకా విచారణాధికారిని నియమించని వైనం – గతంలో జగన్ జమానాలో వెలిగిపోయిన […]

Read More

ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి రాష్ట్రానికి ప్రయోజనం

– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు వినుకొండ: సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ రాష్ట్రానికి ఏదొక ప్రయోజనం చేకూరుతుందని ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. వినుకొండ డిపోలో ఆదివారం నాలుగు కొత్త బస్సులను ఎమ్మెల్యే ప్రారంభించి, మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని, త్వరలోనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. వినుకొండ, పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని, రాష్ట్రంలో […]

Read More

ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా?

– ఈటెల అంగి మారింది కానీ వాసన మారలేదు – ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటెల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండండి – నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వ ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వం మీ ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి ప్రభుత్వంపై […]

Read More

కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకోవద్దు!

– మోక్షగుండంను ఆదర్శంగా తీసుకోండి.. కాళేశ్వరం కట్టిన ఇంజనీర్లను కాదు – గత ముఖ్యమంత్రి.. నేనే ఛీఫ్ ఇంజనీర్ అనుకుంటూ ప్రాజెక్టులు కడితే మూడేండ్లకే కూలిపోయింది – క్వాలిటీతో ప్రజాధనానికి కాపలాగా ఉండేవారే అసలైన ఇంజనీర్లు ఐదు మండలాలకో ఇంజనీరు కూడా లేరు నూతనంగా ఎంపికైన ఇంజనీర్లకు, శిల్పకళావేదికలో.. ప్రభుత్వం ఆర్డర్ కాపీలు అందించిన కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్: మాది ప్రజా ప్రభుత్వం, అందరికీ అందుబాటులో […]

Read More