ఉచిత ఇసుక.. లారీ లోడ్‌ రూ.54 వేలు!

నెలలోనే 45 లక్షల టన్నుల ఇసుక మేసేశారు ఉచితం పేరుతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి ఇసుక బుక్‌ చేద్దామంటే వెబ్‌సైట్‌ పగలు పని చేయదు మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం తాడేపల్లి: ఉచిత ఇసుక పేరుతో మోసపు ప్రకటన చేసిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక గతం కన్నా నాలుగు రెట్లు అధిక ధరలకు కూటమి నాయకులతో అమ్మించి వారి జేబులు నింపుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్సార్‌సీపీ ఎస్సీ […]

Read More

హోం, డిప్యూటీ, సీఎం లు ఏం చేస్తున్నట్టు?

– పుంగనూరు బాలిక కిడ్నాప్, హత్య పై మాజీ మంత్రి రోజా దిగ్భ్రాంతి చిత్తూరు: ముఖ్యమంత్రి సొంత చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో ఏడేళ్ల పాప ను కిడ్నాప్ చేసి కిరాతకం గా హత్య చేసిన ఉదంతం గుండెను పిండేస్తోంది. ఆడపిల్లలు ఉన్న తల్లితండ్రులు పిల్లలను స్కూల్ కి పంపాలంటే భయమేస్తోంది ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రక్షణ లేకపోతే ప్రభుత్వ అసమర్ధత కాదా? గత నెల 29 న అదృశ్యమైన […]

Read More

ఉద్యోగ భద్రత కల్పించాలి

– పవన్ కల్యాణ్‌ని కలిసిన ఏపీ ఆర్.డబ్ల్యు.ఎస్.ల్యాబ్ ఉద్యోగులు అమరావతి, మహానాడు: ఉప ముఖ్యమంత్రి, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యు.ఎస్. శాఖల మంత్రి పవన్ కల్యాణ్‌ని గ్రామీణ నీటి సరఫరా విభాగంలో పని చేస్తున్న ఇంటర్నల్ వాటర్ క్వాలిటీ మానిటరింగ్ లేబరేటరీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రతినిధులు ఆదివారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో కలిశారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని ఆవేదన […]

Read More

పుంగనూరు కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదు

– హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక అమరావతి, మహానాడు: పుంగనూరుకు చెందిన చిన్నారి కేసులో ఎవరిని వదిలే ప్రసక్తే లేదని హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరించారు. పుంగనూరులో బాలిక హత్య కేసులో పురోగతి కనిపించింది. బాలిక హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్  చేశారు. చిన్నారి తల్లిదండ్రులకు భరోసా అందించాల్సిన సమయంలో మరింత బాధపెట్టడం సమంజసం కాదని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ […]

Read More

రాజకీయాలకు దగ్గుబాటి గుడ్‌బై!

కారంచేడు, మహానాడు: రాజకీయాలకు భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి భర్త, సీనియర్ రాజకీయ నాయకుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన బాపట్ల జిల్లా, కారంచేడులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా ఇదే తన చివరి ప్రసంగమని, మిగతా జీవితాన్ని పుస్తకాలు రాసుకుంటూ గడిపేస్తానని తెలిపారు. కోట్లు ఖర్చు చేసి గెలిచినా ప్రజల నుంచి చీత్కారాలు తప్పడం లేదని […]

Read More

‘హిందూ బోర్డు’ కోసం గతంలోనే గళం విప్పా!

– కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ధార్మిక సంస్థ లేదు – పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలకు కొనసాగింపుగా టీడీపీ, జనసేన ఎంపీలంతా గళాన్ని వినిపించాలి – సుప్రీం కోర్టులో విజయ్ పాల్ తరఫున అభిషేక్ మను సింఘ్వి వాదనలు – ఒక అప్పియరెన్స్ కు రూ. 30 లక్షలఫీజు తీసుకున్న న్యాయవాది మను సింఘ్వి – నేనొక రాజకీయ నాయకుడిని కావడం వల్లే నిబంధనల ప్రకారం కేసు విచారణ… అందుకే ఆలస్యం […]

Read More

తెలంగాణ భవన్‌లో సంబురంగా బతుకమ్మ పండుగ

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో శనివారం ఘనంగా బతుకమ్మ పండుగను జరుపుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను పేర్చారు. బతుకమ్మ పాటలను పాడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు. మహిళలతో ఎమ్మెల్సీ వాణిదేవి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, గొంగిడి సునీతా మహేందర్‌ రెడ్డిలు బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మను పండుగను జరుపుకున్నారు. మహిళల బతుకమ్మ పాటలతో తెలంగాణ భవన్‌లో కోలాహలంగా మారింది.

Read More

అవును ఆయన వయస్సు 188

బెంగళూరుకు సమీపంలోని ఓ గుహలో ఉన్న వృద్ధుడిని స్థానికులు బయటికి తీసుకువచ్చారు. అతడి వయసు 188 ఏళ్లు ఉంటాయని చెబుతున్నారు. ఆ వృద్ధుడికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ వీడియోలో ఉన్న వ్యక్తి మధ్య ప్రదేశ్ కు చెందిన సియారామ్ బాబా అని తెలిసింది. ఆయన వయసు 188 ఏళ్లు ఉంటాయని అంచనా. ఆయన రామ భక్తుడు అని, 10 ఏళ్ల పాటు […]

Read More

పవన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాని మోస్తేత ప్రజల హర్షించరు

`సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సనాతన ధర్మం పేరుతో ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాని భుజాన మోస్తే ప్రజలు హర్షించరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో అన్నారు. ఎన్నికల ముందు తనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పిన పవన్‌ కళ్యాణ్‌ అధికారంలోకి వచ్చి ఉపముఖ్యమంత్రి అయిన తరువాత సనాతన ధర్మం గురించి మాట్లాడం, రాజకీయంగా నష్టం […]

Read More

ఎన్డీయే సర్కారు పాలనలో ఆర్టీసీకి మంచిరోజులు!

– కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల సారథ్యంలో సంస్థ బలోపేతం • ‘మహిళలకు ఉచిత బస్సు’ అమలుకు ప్రభుత్వం సమాయత్తం – రాష్ట్ర మైన్స్ జియాలజీ అండ్‌ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, మహానాడు: ఎన్డీయే ప్రభుత్వ పాలనలో ఏపీఎస్ ఆర్టీసీకి మంచి రోజులు వచ్చాయని.. కార్మికుల సమస్యలు తెలిసిన కొనకళ్ల నారాయణరావు సారథ్యంలో ఆర్టీసీ సంస్థ మరింత బలోపేతం అవుతుందని రాష్ట్ర మైన్స్ జియాలజీ, ఎక్సైజ్ […]

Read More