సింహాచలం, మహానాడు: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి నిత్య కల్యాణం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్టింపజేశారు. నిత్య కల్యాణంలో పాల్గొన్న భక్తుల, గోత్రనామా లతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమశాస్త్రం విధానంలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవీత సమర్పణ, జీలకర్ర, బెల్లం, మాంగళ్య […]
Read Moreవిశాఖలో సీబీఐ దాడులు.. ఐదుగురు సైబర్ నేరగాళ్ల అరెస్ట్
విశాఖపట్నం, మహానాడు: ఢిల్లీలో నమోదైన సైబర్ నేరాల కేసుల్లో నిందితులుగా ఉన్న విశాఖకు చెందిన ఐదుగురిని సీబీఐ అరెస్టు చేసింది. విశాఖ నగరంలోని ఎండాడలో నివాసం ఉంటున్న అక్షయపత్వాల్, ధీరజ్జోషి, హిమాన్షుశర్మ, పార్త్బాలి, పి.నవీన్చంద్ర పటేల్ స్థానిక బిర్లాజంక్షన్ వద్ద ఉన్న ఓ కాల్సెంటర్లో పని చేస్తున్నారు. వీరు కొంతకాలంగా ఆన్లైన్లో మోసాలకు పాల్పడుతూ.. పలువురి నుంచి డబ్బు కాజేస్తున్నారు. దీంతో సీబీఐ.. ఇతర రాష్ట్రాల పోలీసులతో కలిసి సంయుక్తంగా […]
Read Moreమంగళగిరిలో ఏ టూ ఏ రన్
– ప్రారంభించిన హీరో నిఖిల్ మంగళగిరి, మహానాడు: మంగళగిరిలో ఏ టూ ఏ రన్ ఉత్సాహంగా సాగింది. ఎన్నారై జంక్షన్ నుంచి 3కె, 5కె, 10కె రన్ విభాగాలుగా జరిగింది. సినీ హీరో నిఖిల్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రన్లో యువత, విద్యార్థులు, ఉద్యోగులు, పోలీసులు భారీగా పాల్గొన్నారు. గుండె జబ్బులపై అవగాహన పెంచేందుకు, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తెలిపుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మంత్రి నారా […]
Read Moreప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య నందిగామ, మహానాడు: ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకెళుతోందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అన్నారు. నందిగామ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సౌమ్య శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. మండలంలోని చెరువుకొమ్ముపాలెం, కొత్త బెల్లంకొండ వారి పాలెం, పెద్దవరం గ్రామాలలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద రూ. 35 లక్షల రూపాయల సీసీ రోడ్లు, డ్రైన్స్ పనులకు శంకుస్థాపన చేశారు. క్రక్స్ […]
Read Moreఅట్టహాసంగా ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం
– జెండా ఊపి బస్సులను లాంఛనంగా ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ – తెలంగాణలో తొలిసారిగా అందుబాటులోకి ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులు తెలంగాణ, మహానాడు: కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో ఆదివారం ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. కరీంనగర్-హైదరాబాద్ (జేబీఎస్) మార్గంలో తిరిగే 35 బస్సులను రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం టీజీఎస్ఆర్టీసీ […]
Read Moreవైద్యం కోసం రూ. 6 లక్షలు మంజూరు
– లబ్ధిదారుకి పంపిణీ చేసిన మంత్రి మనోహర్ తెనాలి, మహానాడు: మండలంలోని చావావారి పాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణ్ బాబు ఎంతో కాలంగా అరుదైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యాధికి శస్త్ర చికిత్స హైదరాబాద్ లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగుళూరులో వెళ్ళాల్సి ఉంది. ఆ కుటుంబం ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేశారు. ఆ నిధి నుంచి ఆరు లక్షల రూపాయలు […]
Read Moreదసరా పండుగకు ముందు ఠా రెత్తిస్తున్న ధరలు!
విజయవాడ, మహానాడు: నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యుడు భగ్గుమంటున్నాడు. కూరగాయల ధరలు, పప్పులు, నూనెలు, బియ్యం ఇలా ఒక్కటేమిటీ దేనిని పట్టుకున్నా షాక్ కొట్టేలా ఉంది పరిస్థితి. పిల్లల చదువులు, ఇంట్లో నిత్యావసర సరుకులు, ఇంటి కిరాయిలు ఇతర ఖర్చులకు అరకొర సంపాదించే సామాన్యుడి జీతం నెల తిరిగేసరికి ఆవిరైపోతోంది. ఇక దినసరి కూలీ సంగతి సరేసరి. నిత్యావసర సరుకులు పెరుగుదల పై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడంతో ఇష్టారీతిగా […]
Read Moreసాంస్కృతిక రంగానికి పెద్ద పీట
– ఎమ్మెల్యే నక్కా ఆనంద బాబు గుంటూరు, మహానాడు: కవి, గాయకుడు పీవీ రమణకు జాషువా సాహిత్యానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యాటక సాంస్కృతిక శాఖ కవికోకిల జాషువా పురస్కారం అందించింది. ఈ సందర్బంగా మాజీ మంత్రి, వేమూరు శాసన సభ్యుడు నక్కా ఆనంద్ బాబు ప్రజా గాయకుడు పి.వి.రమణను తన గుంటూరు క్యాంప్ కార్యాలయంలో అభినందనలు తెలిపి సత్కరించారు. నక్కా ఆనందబాబు మాట్లాడుతూ పి.వి.రమణ గాయకుడిగా, […]
Read Moreప్రజల ఆరోగ్యానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: పేద ప్రజల ఆరోగ్యానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ లక్ష్మి తెలిపారు. ఈ మేరకు ఆమె సొంత వ్యయంతో సీటిజీ మిషన్ ను శనివారం ప్రభుత్వ వైద్యాధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… విద్య, వైద్యం, ఆరోగ్యం మౌలిక వసతుల కల్పన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దర్శి ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య […]
Read Moreముఖ్యమంత్రి చంద్రబాబుతో లులు గ్రూప్ చైర్మన్ భేటీ
– రాష్ట్రంలో పెట్టుబడులకు లులు గ్రూప్ ఆసక్తి – వైజాగ్, విజయవాడ, తిరుపతిల్లో పెట్టుబడులపై చర్చ అమరావతి, మహానాడు: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు. […]
Read More