సామాజిక ప్రయోజనమే జాషువా కవిత్వ ఆశయం

– మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు, మహానాడు: సామాజిక ప్రయోజనం కోసమే మహాకవి గుర్రం జాషువా కవిత్వం రాశాడని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. మహాకవి గుర్రం జాషువా 129వ జయంతిని పురస్కరించుకొని జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో నగరంపాలెంలోని జాషువా విగ్రహానికి పూల మాలలు అలంకరించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుటూ జాషువా కులం రీత్యా అనేక అవమానాలు […]

Read More

అంగన్వాడీ కేంద్రాలతో పిల్లలక సంపూర్ణ ఆరోగ్యం

– డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పిల్లల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, అంగన్వాడీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు, ఈ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి బిడ్డకు పౌష్టికాహారం అందేలా అందరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుగుదేశం పార్టీ దర్శి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. ఈ మేరకు ఆమె మండల కేంద్రమైన దొనకొండలో శనివారం ఐసిడిఎస్ ప్రాజెక్టు వారు […]

Read More

టీటీడీలో కల్తీ నెయ్యి వాడినట్లు నిరూపించాలి

– దమ్ముంటే థర్డ్‌ పార్టీ ఎంక్వైరీ చేయించాలి – విచారణకు కేంద్రం, సుప్రీంకోర్డు, హైకోర్టుకు లేఖలు రాయాలి – పొరుగు రాష్ట్రాల నుంచి బీజేపీ కార్యకర్తలను రప్పించారు – మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ సవాల్‌ విశాఖపట్నం: టీటీడీ లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారన్న సీఎం చంద్రబాబు, తన ఆరోపణలు నిరూపించాలని, ఈ విషయంలో ఆయనకు దమ్ముంటే థర్డ్‌ పార్టీ విచారణ చేయించాలని శాసనమండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ […]

Read More

హైడ్రాతో కాంగ్రెస్‌ విధ్వంసం!

– మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ హైదరాబాద్‌, మహానాడు: కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో పాములా బుసలు కొట్టి విధ్వంసం సృష్టిస్తోందని, సూర్యాపేట సహా రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న సర్వేలు , కూల్చివేతలకు పాల్పడుతోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మీడియాతో ఏమన్నారంటే.. బాధ్యత లేకుండా అర్థంలేని పనులతో ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్నారు. నెరవేర్చని హామీలపై ప్రజలు తిరుగుబాటు చేస్తారని అణచివేసే […]

Read More

గ్రామాల్లో అభివృద్ధి పనులు పండుగలా మొదలుపెట్టాలి

• అక్టోబర్ 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకూ ప్రతి పల్లెలో పనులకు శ్రీకారం చుట్టండి • 15వ ఆర్థిక సంఘం నిధులు, ఉపాధి హామీ పథకం నిధులు సద్వినియోగం కావాలి • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారుల సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ: ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు సత్వరమే మొదలుపెట్టాలని, కూటమి పాలన మొదలుపెట్టాక పంచాయతీలకు నిధుల సమస్య లేకుండా చేశామని రాష్ట్ర […]

Read More

తప్పులు నువ్వు చేసి నీ స్వార్థం కోసం దళితులను వాడుకుంటావా?

– దళితులను రానివ్వరని ఎవరు చెబుతున్నారు? – ఎస్కోబార్ కు, జగన్ కు పెద్ద తేడా లేదు – డిక్లరేషన్ ఇవ్వాలన్న కారణంతోనే తిరుమల వెళ్లడానికి జగన్ ఇష్టపడలేదు – వైసీపీ నేతలకు ఇచ్చిన నోటీసులను తనకు ఇచ్చినట్లుగా జగన్ చెప్పుకుంటున్నాడు – తిరుమల రావొద్దని జగన్ ను ఎవరైనా అన్నారా? నేను కూడా చర్చికి, మసీదులకు వెళ్లినప్పుడు అక్కడి సాంప్రదాయాలు తప్పకుండా పాటిస్తా – శ్రీవారి పవిత్రతను కాపాడాల్సిన […]

Read More

నూతన అబ్కారీ పాలసీ అమలు సిద్దం కావాలి

– ఐఎంఎల్ డిపోలు, రిటైల్ అవుట్ లెట్ల బాధ్యులతో దృశ్య శ్రవణ విధాన సమీక్ష – ప్రతి షాపులోనూ తగినంత మేర నిల్వలు, సమయపాలన తప్పనిసరి – ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కమిషనర్ నిషాంత్ కుమార్ విజయవాడ: అతి త్వరలో రానున్న నూతన ఎక్సైజ్ పాలసీ అమలుకు రాష్ట్ర వ్యాప్తంగా అబ్కారీ శాఖ సంసిద్ధంగా ఉండాలని ఆ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు. అవసరమైన మౌలిక సదుపాయాలు, యంత్రాంగాన్ని […]

Read More

సర్పంచ్ కొడుకు 100 ఎకరాలు కబ్జా!

• స్థలం కోసం ప్రాణాలు తీసేందుకు వైసీపీ నేతల కుట్ర • తెలంగాణ మద్యం ఇంట్లో పెట్టి అమ్మనియ్యలేదని మహిళపై వైసీపీ నేతల దాడి • కొడాలి నాని అండ, అక్రమ రిజర్వేషన్ తో సర్పంచ్ గా అధికారం చెలాయింపు • బుర్రా మధుసూదన్ యాదవ్ అనుచరుల అక్రమ కేసులతో ఇబ్బందులు… టీడీపీ కార్యకర్తలు మొర మంగళగిరి, మహానాడు: ప్రకాశం జిల్లా, పెద్దారవీడు మండలానికి చెందిన భూ బాధితులు పెద్ద […]

Read More

హిందువులను ఏకతాటి పైకి తెచ్చిన ప్రాయశ్చిత్త దీక్ష

– గాదె, బోనబోయిన గుంటూరు, మహానాడు: కలియుగ దైవం తిరుపతిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో జరిగిన అపశ్రుతికి ప్రాయశ్చిత్తంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ 11 రోజులు పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన బాటలోనే ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ నడిచారు. దీక్ష […]

Read More

ఆర్టీసీకి గవర్నెన్స్ నౌ 9th పీఎస్‌యూ ఐటీ అవార్డు బాధ్యత పెంచింది

– రానున్న రోజుల్లో మెరుగైన సేవలు అందిస్తాం – మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ, మహానాడు: గవర్నెన్స్ నౌ 9th పి ఎస్ యు ఐటీ అవార్డు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కు రావడంపై రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సంతోషం వ్యక్తం చేసారు. “యాప్” ద్వారా నగదు రహిత లావాదేవీలు, కాగిత రహిత టికెట్ల జారీ […]

Read More