మూర్ఖపు మాటలు మానకుంటే చరిత్ర హీనులౌవుతారు!

– గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గుడివాడ, మహానాడు: తిరుమల లడ్డు అపవిత్రతపై మాజీ మంత్రి కొడాలి నాని, వైకాపా నేతల వ్యాఖ్యలపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్‌ అయ్యారు. విశ్వసనీయత లేని వైకాపా నేతలు… మూర్ఖపు మాటలు అపకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని అన్నారు. ఈ మేరకు గుడివాడ ప్రజా వేదిక టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వైకాపా నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ […]

Read More

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా ఎన్డీయే ప్రభుత్వ పాలన

– ఎన్నికలన్ని హామీలు అమలు చేస్తాం – అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు – హౌసింగ్ పెండింగ్ బిల్లులు త్వరలో చెల్లిస్తాం – మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అయ్యప్పరాజుపాలెం, మహానాడు: పేదల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలిస్తోందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ మంత్రి డాక్టర్‌ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ప్రకాశం జిల్లా కొండపి, మర్రిపూడి మండలం […]

Read More

ఆలయాల్లో సెప్టెంబరు 28న వైసీపీ పూజలు

– వైసీపీ అధినేత జగన్ పిలుపు విజయవాడ: తిరుమల పవిత్రతను,స్వామివారి ప్రసాదం విశిష్టతను, వెంకటేశ్వరస్వామి వైభవాన్ని, టీటీడీ పేరు ప్రఖ్యాతులను, వేంకటేశ్వరస్వామి ప్రసాదమైన లడ్డూ పవిత్రతను, రాజకీయ దుర్బుద్ధితో, కావాలని అబద్ధాలాడి, జంతువుల కొవ్వుతో కల్తీ జరగనిది జరిగినట్టుగా, ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు తిన్నట్టుగా, అసత్య ప్రచారంతో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబుగారు తిరుమలను, తిరుమల లడ్డూను, వేంకటేశ్వరస్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు, చంద్రబాబు చేసిన ఈ పాపాన్ని […]

Read More

ఎమ్మెల్యే ఆదిమూలంపై కేసు కొట్టివేత

– ఆయన తప్పేమీలేదన్న మహిళ – తానే తప్పుడు కేసు పెట్టానన్న మహిళ – తొలుత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన టీడీపీ – కేసు కొట్టివేసిన హైకోర్టు అమరావతి: బీమాస్ పారడైజ్ హోటల్‌లో తనను ఎమ్మెల్యే ఆదిమూలం పలుమార్లు లైంగిక వేధింపులకు గురిచేసి, అత్యాచారానికి పాల్పడ్డారని అందుకు సంబంధించిన వీడియో టేపులను హైదరాబాద్‌లోమీడియాకు విడుదల చేసి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించించింది. టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యేను వెంటనే పార్టీ నుంచి […]

Read More

ప్రభుత్వానికి రూ. 6 కోట్ల విలువ చేసే భవనం విరాళం

తెనాలి, మహానాడు: సుమారు రూ.6 కోట్ల విలువ గల మహిళ మండలి భవనాన్ని ముద్దన కస్తూరి బాయ్‌ ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్‌ దాత కస్తూరి బాయ్ ని చెయ్యి పట్టుకొని, పూలు చల్లుతూ భవనంలోకి స్వాగతం పలికారు. ప్రస్తుతం మహిళా మండలి అధ్యక్షురాలిగా ఆమె ఉన్నారు. భవనాన్ని మంత్రి సమక్షంలోనే రిజిస్టర్ చేసి, కస్తూరి బాయ్‌ అప్పగించారు. ఆమె దాతృత్వాన్ని పలువురు […]

Read More

రెండు మూడు నెలల్లో మరో 35 వేల ఉద్యోగ నియామకాలు

ఎడ్యుకేషన్ హబ్ గా హైదరాబాద్ – డిగ్రీ పట్టా పొందేనాటికి విద్యార్థులకు నైపుణ్యాన్నిఅందిస్తాం – రెండేళ్లలో అన్ని ఐటీఐలను ఏటీసీలుగా మారుస్తాం – కనీస ప్రమాణాలు లేకపోతే ఇంజనీరింగ్ కాలేజీల అనుమతులు రద్దు – బిఎఫ్‌ఎస్‌ఐ నైపుణ్య శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో – ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్లలో నిరుద్యోగం పెరిగింది.గత పదేళ్లలో నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించలేదు.తెలంగాణలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉందని […]

Read More

ఆల్ ది బెస్ట్!

– పదవి ఒక బాధ్యత… ఆ బాధ్యతను మరిచిపోవద్దు – కొత్త చైర్మన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి, మహానాడు: పదవి ఒక బాధ్యతని… ప్రజాసేవ అనే ఆ బాధ్యతను ఎవరూ మరిచిపోవద్దని కొత్తగా పదవులు చేపట్టిన నేతలనుద్దేశించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నామినేటెడ్ పదవులు పొందిన నేతలకు బుధవారం సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రభుత్వంలో పదవి అనేది ఒక […]

Read More

పువ్వులు ఏడ్చాయి…మొక్కలు విలపించాయి

షేక్ హసీనా ప్రభుత్వం కూల్చడానికి విద్యార్థులను సంఘ విద్రోహ శక్తులను ప్రోత్సహించారు. పోనీ ఆమెను దింపేస్తే తరువాత ఎవరు పరిపాలిస్తారు, రెచ్చిపోయి ఉన్న మూకలను ఎవరు అదుపు చేస్తారు అనే ముందస్తు ప్రణాళికలు ఏవీ లేకుండా హాసీనాకు 45 ని.లు సమయం ఇచ్చి రాజీనామా చేసి దేశం వదలి పొమ్మంది ఆ దేశ ఆర్మీ. దాని వల్ల బంగ్లాదేశ్ లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. లా అండ్ ఆర్డర్ పూర్తిగా […]

Read More

ఐదుగురు పోలీస్ అధికారులపై వేటు

తిరుపతి: పార్లమెంటు ఉప ఎన్నికల సందర్భంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు అధికారులపై వేటు పడింది. ఈ మేరకు డీజీపీ ద్వారక తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి ఈస్ట్ సీఐ మహేశ్వర్‌రెడ్డిని వీఆర్‌కు పంపి, ఆయన స్థానంలో ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించారు. కాగా సీఐ మహేశ్వర్‌రెడ్డి నిన్న రాత్రి నుంచి ఫోన్ స్విచాఫ్‌ చేసుకుని అజ్ఞాతంలోకి వెళ్ళారు. ఆయన బెంగుళూరుకు వెళ్ళినట్టు అధికారులు గుర్తించారు. […]

Read More

బాప్ రే..దేవరా?

– ఇబ్రహీంపట్నంలో అర్ధరాత్రి ఒంటిగంటకు దేవరా షో – టికెట్ ధర సుమారు 800/- – శుక్రవారం ఉదయం 7.00లకు మరో షో… టికెట్ ధర 450/- – అంతా బ్లాక్ మార్కెట్టే – అభిమానుల జేబులకు చిల్లులు పెడుతున్న థియేటర్ల యాజమాన్యాలు – దోపిడీకి అధికారులు అడ్డుకట్ట వేస్తారా? వత్తాసు పలుకుతారా? (హఫీజ్ ఖాద్రీ ) దేవర చిత్రం సినిమా శుక్రవారం విడుదల కానుంది. భారీ అంచనాల నడుమ […]

Read More