– సొంత చెల్లెలికి, బాబాయి కూతురుకి న్యాయం చేయలేని ముఖ్యమంత్రి, రాష్ట్రంలోని మహిళలకు ఎలా న్యాయం చేస్తాడు? – ప్రజాపోరుతో బిజెపి జోరు..విపక్షాలపై విమర్శల హోరు – బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గుంటూరు: బిజెపి గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ ఇంచార్జి, ప్రజాపోరు గుంటూరు పార్లమెంట్ కన్వీనర్ మకుటం శివ అధ్యక్షతన “ప్రజాపోరు” బహిరంగ సభ వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లోని బళ్లారి […]
Read Moreబీసీ జన ఘోషతో దద్దరిల్లిన అమరావతి
-గుంటూరులో బీసీ జన గర్జన -ఊరంతా గుంటూరే -గోదార్లయిన రాదార్లు -బాబు-పవన్-లోకేష్ జయజయధ్వానాలతో ప్రతిధ్వనించిన జయహో బీసీ -బీసీలపై టీడీపీ-జనసేన వరాల జల్లు ( మార్తి సుబ్రహ్మణ్యం) మళ్లీ చాలా ఏళ్ల తర్వాత.. మళ్లీ అక్కడే.. కాకపోతే అప్పుడు టీడీపీ ఒంటరిగా.. ఇప్పుడు జంటగా జనసేన. జనప్రభంజనం.. జయజయ ధ్వానాలు.. బీసీల బ్రహ్మరథం అంతా సేమ్ టు సేమ్. తాము అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామో చెప్పేందుకు బీసీ […]
Read Moreరేవంత్ కి ఏపీఆర్వోగా పూండ్రు అన్వేష్ రెడ్డి
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన పూండ్రు అన్వేష్ రెడ్డి (తండ్రి మోహన్ రెడ్డి బేల మండల్ ఖొద్దూర్లో స్కూల్ అసిస్టెంట్) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదనపు ప్రజాసంబంధాల అధికారి (ఏపీఆర్వో)గా నియమితులయ్యారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు మంగళవారం వెలువడ్డాయి. అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ మరియు హైదరాబాద్లోని అనురాగ్ యూనివర్శిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అన్వేష్ రెడ్డి స్వస్థలం ఆదిలాబాద్ మండలం పొచ్చెర గ్రామం కాగా 30 ఏళ్ల […]
Read Moreబీసీలకు అండగా ఎన్టీఆర్, చంద్రబాబు
-తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు – యనమల రామకృష్ణుడు ధృఢ సంకల్పంతో అన్న ఎన్టీఆర్ గారు బీసీలకు సామాజిక న్యాయం చేశారు. టీడీపీ రాకముందు బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు ఉండేవి కావు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే బీసీలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. ఎన్టీఆర్ వచ్చిన తర్వాతనే స్థానిక సంస్థల్లో బీసీలకు రాజకీయ అవకాశం ఇచ్చారు.బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పైకి వచ్చారంటే ఎన్టీఆరే కారణం. వేదికపై ఉన్న వారికి […]
Read Moreహల్లో బీసీ
వైసీపీ పాలనలో బీసీలకు రక్షణ లేదు… గుర్తింపు లేదు జగన్ రెడ్డి పాలనలో బీసీలు డమ్మీలుగా మారారు ఒక్క ఛాన్స్ ఇస్తే కార్మిక, కర్షక, విద్యార్థి, ఉద్యోగ వర్గాల భవిష్యత్తు నాశనం చేశారు వెనకబడిన తరగతుల్ని విభజించే పాలిస్తున్నారు జనసేన, టీడీపీ ప్రభుత్వంలోనే బీసీలకు రక్షణ వైసీపీకి బీసీ సోదరులు గుణపాఠం చెప్పాలి జయహో బీసీ సభలో జనసేన బీసీ నేతలు వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు రక్షణ లేదు.. గుర్తింపు […]
Read Moreవైసీపీ పాలనలో బీసీలకు రక్షణ కరవైంది
* బీసీలు ఐక్యంగా ఉంటేనే వైసీపీ భూతాన్ని ఎదుర్కోగలం * 300 మందిని పొట్టన పెట్టుకున్నారు * 26వేల మందిపై అక్రమ కేసులు బనాయించారు * ఎస్సీ, ఎస్టీల మాదిరే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం అవసరం * నిధులూ… విధులూ లేని 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారు * బీసీలను శాసించే స్థాయికి తీసుకెళ్తాం * జయహో బీసీ సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ […]
Read Moreబీజేపీలో చేరికల పర్వం
– బిజెపి లో చేరిన వ్యాపార వేత్త, సినీ నిర్మాత వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు, సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ విద్యాసంస్థలు అధినేత, తెలుగు దేశం సీనియర్ నేత అశోక్ రాజు – కాషాయం కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి విజయవాడ: బిజెపి లో చేరిక లో పర్వం జోరు అందుకుంది… ఎటువంటి హామీ తీసుకోకుండా పార్టీ లో చేరే […]
Read Moreజగన్ పాలన బీసీలపై గొడ్డలి వేటు
-బీసీల రుణం తీర్చుకునేందుకే డిక్లరేషన్ -50 ఏళ్ల నిండిన వారికి నెలకు రూ.4 వేల పెన్షన్ -సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు -బీసీలు లేకుంటే సమాజం ముందుకెళ్లదు…నాగరికతకు మూలం బీసీలే -నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు బీసీలంతా సహకరించాలి -బీసీలను జగన్ తన పల్లకీ మోసే బోయీలుగా చూస్తున్నాడు -పెద్దిరెడ్డి, చెవిరెడ్డి లాంటివారిని మార్చని జగన్…బీసీ నేతలను బదిలీ చేశాడు -జగన్ పాలనలో సామాజిక […]
Read Moreగొర్రెలు చేపల పంపిణీ కుంభకోణంపై విచారణ
విజిలెన్స్ అండ్ ఎన్పోర్స్మెంట్ కు బాధ్యతలు ప్రాధమిక నివేదిక ఆధారంగా ఏసీబీకి ఇవ్వాలని ఆదేశాలు ఏప్రిల్ నుంచి పాడి రైతులకు ప్రోత్సాహకం చెల్లింపు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ నియామకాలకు వెయిటేజీ పశు సంవర్థక శాఖ సమీక్షలో ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకాలు ప్రారంభించినప్పటి నుంచీ ఇప్పటివరకు […]
Read More