-బీజేపీతోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం -కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏమీ జరగదు -రైతుల కోసం పసుపు బోర్డును ఏర్పాటు చేశాం -బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే -రూ.7వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ -పలు అభివృద్ధి పనులకు వర్చువల్గా శ్రీకారం -రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టును జాతికి అంకితం -800 మెగావాట్ల రెండో దశ విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేసిన మోదీ -పలు […]
Read Moreఅన్ని రంగాలకు ప్రాధాన్యం ఉండేలా బీజేపీ మేనిఫెస్టో
-స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్ -స్పష్టమైన తేదీలతో జాబ్ క్యాలెండర్ – బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విజయవాడ: వివిధ రంగాలను ఆకట్టుకునేలా ఏపీ బీజేపీ మేనిఫెస్టోపై కసరత్తు ప్రారంభించింది. ఆ మేరకు పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి అధ్యక్షతన మేనిఫెస్టో కమిటీ భేటీ అయి, వివిధ అంశాలపై కసరత్తు చేసింది. మేనిఫెస్టో కమిటీ లో బిజెపి జాతీయ నేత పేరాల శేఖర్ జీ, రాష్ట్ర సంఘటనా ప్రధాన […]
Read Moreఅక్కులగారి విజయ్ కుమార్ అరెస్ట్ను ఖండిస్తున్నాం
-ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తే అరెస్టులు..నిలదీస్తే దాడులు – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పులివెందులలో ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నిస్తున్న తెలుగు యువత నాయకుడు అక్కులగారి విజయ్ కుమార్ రెడ్డి అరెస్ట్ దుర్మార్గం. విజయ్ కుమార్ అక్రమ అరెస్టును తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గాను అతనిపై అక్రమ కేసులు బనాయించి పోలీసులతో అతనిని వేధిస్తున్నారు. ప్రభుత్వ అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తే పోలీసులతో వేధింపులకు […]
Read Moreమంగళగిరి నెం.1 నినాదానికి అనూహ్య స్పందన
-అభ్యర్థులను మార్చినా ఆగని వలసలు -లోకేష్ సమక్షంలో 150 కుటుంబాలు టిడిపిలో చేరిక అమరావతి: రెండు నెలల్లో ముగ్గురు అభ్యర్థులను మార్చినప్పటికీ మంగళగిరి నియోజకవర్గంలో వైసిపినాయకుల వలసలు ఆగడం లేదు. మంగళగిరిని నెం.1 చేయడమే లక్ష్యమంటున్న యువనేత లోకేష్ వ్యాఖ్యలకు నియోజకవర్గంలో భారీస్పందన లభిస్తోంది. వైసిపికి చెందిన నాయకులతోపాటు తటస్థులు కూడా పెద్దఎత్తున టిడిపిలో చేరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం కోల్పోయిన వైసిపి నాయకులు ఒక్కొక్కరుగా ఆ పార్టీని […]
Read Moreమార్చి 8న ఓల్డ్ సిటీలో మెట్రో రెండో దశ పనులకు సీఎం శంకుస్థాపన
మార్చి 8న మెట్రో రైలు రెండో దశ పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఫలక్నుమా నుంచి శాలిబండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం మీదుగా ఎంజీబీఎస్ వరకు ఈ రూట్ ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్లో మూడు మార్గాల్లో మెట్రో రైలు అందుబాటులో ఉంది. మియాపూర్-ఎల్బీనగర్, రాయదుర్గం-నాగోల్, జూబ్లీ బస్ స్టేషన్-మహాత్మాగాంధీ సెంట్రల్ బస్ స్టేషన్ మధ్య మెట్రో కారిడార్లు ఉన్నాయి. ఈ నెల 8న పాతబస్తీలోని ఫలక్నుమా వద్ద పాతబస్తీ […]
Read Moreవీరప్పన్పై వైసీపీ వీరాభిమానం!
– వీరప్పన్కు వైసీపీ ఎమ్మెల్సీ స్మారక’వీరపూజ – ఎరచందనం స్మగ్లర్కు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ నీరాజనం – ఇదేం దేశభక్తి అని వెక్కిరింపు – వీరప్పన్ చర్యలను వైసీపీ సమర్ధిస్తుందా? – ఎమ్మెల్సీ తీరుపై సోషల్మీడియాలో కన్నెర్ర ( మార్తి సుబ్మ్రహ్మణ్యం) ఆయన అధికార వైసీపీ ఎమ్మెల్సీ భరత్. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు పోటీగా కుప్పం నుంచి సదరు నేతను ఎమ్మెల్సీగా ఏరికోరి నియమించారు. సదరు ఎమ్మెల్సీ తాజాగా ఒక […]
Read Moreసీమలో సభ పెట్టిన జగన్ ఇరిగేషన్ గురించి నోరెత్తలేదు
– సీమ రాత మార్చేది నీళ్లు..పెట్టుబడులు..విద్య..ఉద్యోగాలేనని భావించి నాడు పనులు చేశాం – ప్రజల ఇళ్లలో సంపద సృష్టి నా లక్ష్యం…తన ఇంట్లో సంపద సృష్టి జగన్ ఆశయం – స్కాం పైనే స్కాంకు పక్కా ఉదాహరణ లేపాక్షి నాలెడ్జ్ హబ్ – రూ.10 వేల కోట్ల విలువ చేసే భూముల్ని రూ.500 కోట్లకే దోచే యత్నం -వివేకా హత్యపై నేను చర్చకు సిద్ధం…జగన్ సిద్ధమా.? -ప్రతిపక్ష నేతగా కోర్టుకు […]
Read Moreహిలేరియస్ ఎంటర్టైనర్ ‘ఆయ్’
వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘ఆయ్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర […]
Read Moreటెన్మినిట్స్ఉన్నా టెన్ ఇయర్స్ గుర్తుండే క్యారెక్టర్ చేస్తా-నిహిర్ కపూర్
పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. నేను ముందు గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్న సందర్భంలో చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు […]
Read Moreమార్చి 15న థియేటర్స్ లో ‘రవికుల రఘురామ’
పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది. యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన […]
Read More