• 5 ఏళ్లలో పేదలకు 25 లక్షలఇళ్లు నిర్మిస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ రెడ్డి, చివరకు 10శాతం ఇళ్లు కూడా నిర్మించలేదు • టీడీపీప్రభుత్వం ఇసుక ఉచితంగా ఇస్తే, జగన్ రెడ్డి ట్రాక్టర్ రూ.10వేలకు అమ్మాడు. సిమెంట్..ఇనుము ధరలు పెంచి సెంటు స్థలాల్లో ఇళ్ల నిర్మాణం చేసేలా పేదల్ని భయపెట్టి చివరకు ఒక్కో కుటుంబంపై రూ.5 లక్షల అప్పు వేశాడు • అప్పులు తీర్చలేని పేదకుటుంబాలు చివరకు తమకు వచ్చిన […]
Read Moreమహిళలపై వైసీపీ రాక్షసులు దాడులు
– ప్రశ్నిస్తే చంపేస్తున్నారు, దాడులు చేస్తున్నారు – వైసీపీ నాయకులు నరరూప రాక్షసులు – ఆర్.భీమవరం గ్రామంలో కార్యకర్తలతో భువనేశ్వరి వ్యాఖ్య చోడవరం: వైసీపీ నాయకులు నరరూప రాక్షసుల్లా ప్రవర్తిస్తూ రాష్ట్ర ప్రజలపై దాడులు, హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రజలు తమకు జరిగిన అన్యాయంపై నోరెత్తి మాట్లాడినా వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారు. చిత్తూరుజిల్లా బంగారుపాళ్యం గ్రామంలో హంసవేణి అనే మహిళ చేతిపంపులో నీళ్లు రావడం లేదని, టీడీపీ […]
Read Moreశ్రీ భావనాఋషిస్వామి ఆలయంలో లోకేష్ పూజలు
మంగళగిరి : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం మంగళగిరి నియోజకర్గంలోని పలు ఆలయాలను దర్శించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళగిరి పట్టణంలోని శ్రీశ్రీశ్రీ భద్రావతి సమేత శ్రీ భావనాఋషిస్వామి వార్ల విగ్రహప్రతిష్ట, ధ్వజస్థంభ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు లోకేష్ కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు లోకేష్ కు తీర్ధప్రసాదాలు అందించారు. అంతకముందు తాడేపల్లి పట్టణంలోని ఎడ్ల ఆంజనేయస్వామిని […]
Read Moreజగన్ అక్రమాస్తుల కేసు 2 నెలల్లో తేల్చాలని సీబీఐ కోర్టుకు తెలంగాణ హైకోర్టు ఆదేశం
జగన్ అక్రమాస్తుల కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను తేల్చేందుకు ఏప్రిల్ 30 వరకు తెలంగాణ హైకోర్టు గడువు పొడిగించింది. సీబీఐ, ఈడీ కేసుల్లో జగన్ సహా నిందితులు వేసిన 130 డిశ్చార్జి పిటిషన్లపై సీబీఐ కోర్టులో సుదీర్ఘ కాలంగా విచారణ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులపై విచారణ జరిగిన సమయంలో జగన్కు సంబంధించిన 20 కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లను 2 నెలల్లో ముగించాలని డిసెంబరు 15న సీబీఐ హైకోర్టు కోర్టును […]
Read Moreఏ ముఖం పెట్టుకొని కాళేశ్వరం వెళ్తున్నారు?
-కాళేశ్వరం ప్రాజెక్ట్ పగుళ్లు చూడడానికా? -కుంగిన పిల్లర్లు చూడడానికా? -చేసిన తప్పులకు క్షమాపణలు కోరడానికా? -పొరక పెట్టి రాష్ట్ర ఖజానాను పూర్తిగా ఊడ్చేసిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం – పదేళ్లలో పదింతలు అప్పులు పెంచిన బీ ఆర్ ఎస్ ప్రభుత్వం -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జీ చిన్నారెడ్డి ధ్వజం -రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన చిన్నారెడ్డి ఏ […]
Read Moreఅడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి
– కార్యకర్తలకు భువనమ్మ పిలుపు చోడవరం: వైసీపీ పాలనలో రాష్ట్ర ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారు.మనం మన హక్కుల్ని సాధించడం కోసం సైకిల్ ని గెలిపించుకోవాలి..తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. తెలుగుదేశం కార్యకర్తల పార్టీ. ప్రజలకోసం చేసే పోరాటంలో సైకిల్ కి ఎవరైనా అడ్డొస్తే తొక్కుకుంటూ ముందుకెళ్లి పోవాలి..పసుపు సైనికులు ఎక్కడా వెనక్కి తిరిగి చూడవద్దు. గత నాలుగున్నరేళ్లుగా వైసీపీ ప్రభుత్వం ఏపీ కి రాజధాని లేకుండా చేసింది. చంద్రబాబు 2019లో ముఖ్యమంత్రి […]
Read Moreపోరాటం చేయాలని రాజకీయాలలోకి వచ్చా
– జన్మభూమి రుణం తీర్చుకోవడానికి వచ్చా – టీడీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు: పశ్చిమ నియోజకవర్గంలో ఎంతమంది నాయకులు మారిపోతున్న కోవెలమూడి రవీంద్ర మాత్రం నియోజకవర్గాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న కలియుగ కర్ణుడు.ఇప్పట్టికి పలుమార్లు నియోజకవర్గoలో సీటు ఇవ్వకపోయినా పార్టీని వదలకుండా అండగా ఉన్న వ్యక్తి కోవెలమూడి. మనిషి జీవితంలో ఎన్నో పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అనటానికి నిదర్శనం కోవెలమూడి రాజకీయ పోరాటం […]
Read Moreఒక్క ఓటూ మిస్ కానివ్వద్దు
-గుంటూరు పశ్చిమ టిడిపి నాయకుల ఆత్మీయ పరిచయ కార్యక్రమంలో డాక్టర్ పెమ్మసాని – పశ్చిమ ఎప్పుడు అభ్యర్థులకు మెజారిటీ ఇచ్చేదే: కోవెలమూడి రవీంద్ర (నాని) ‘రాబోయే ఎన్నికల్లో ఏ ఒక్క ఓటును మిస్ కానివ్వద్దు, ఒక్క ఓటు కూడా ప్రత్యర్థికి పడకుండా కాపాడుకుందాం.’ అని టిడిపి నాయకులు డాక్టర్ పెమ్మసాని అన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టిడిపి నేతలతో డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ ఆత్మీయ పరిచయ కార్యక్రమం స్థానిక టిడిపి […]
Read Moreఈమేనట.. పవన్ నాలుగో పెళ్లాం!
– నా నాలుగో పెళ్లాం నువ్వేనా జగన్ అని ప్రశ్నించిన పవన్ – ఆ తర్వాత పవన్ నాలుగో భార్య ఫొటోతో జనసైనికుల హల్చల్ – ఇంతకూ ఎవరామె? ఆ ఫొటో ఎవరిది? – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘నాలుగో పెళ్లాం’ ఫొటో ( మార్తి సుబ్రహ్మణ్యం) ఈకాలంలో సోషల్ మీడియా మహా ఫాస్టుగా ఉంది. ఎవరైనా ఏదైనా కామెంట్ చేస్తే.. అది నిప్పు కంటే ఎక్కువగా, వాయువు […]
Read Moreచంద్రబాబు మీ మనిషి
– కసాయి ప్రభుత్వాన్ని కసిగా ఎదుర్కోవాలి – చోడవరం కార్యకర్తలకు భువనమ్మ పిలుపు ప్రజాస్వామ్యబద్దమైన రాష్ట్రంలో ప్రజల హక్కుల్ని హరిస్తున్న కసాయి వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం కార్యకర్తలంతా కసిగా ఎదుర్కోవాలి. రానున్న 2నెలలు పట్టుదలతో కృషి చేసి తెలుగుదేశం జెండాను ఎగరేయాలి. వైసీపీ పాలనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాసినా దాడులు, హత్యలు చేస్తున్నారు. వాళ్లకు తెలిసింది హింసించడం మాత్రమే. ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కసాయి మూకల చేతిలో […]
Read More