ఒంటరిగా పోటీ చేసేందుకు కూడా బీజేపీ సిద్ధం

– ఆదినారాయణరెడ్డి ఏపీలో పొత్తులు, జాబితా రూపకల్పనపై బీజేపీ కసరత్తులు చేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ముఖ్య నేతలు, జిల్లా కన్వీనర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ సహ సంఘటన్ ప్రధాన కార్యదర్శి శివప్రకాశ్ హాజరయ్యారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ముఖ్య నేతలతో శివప్రకాశ్ వరుస సమావేశాలు నిర్వహించారు. తిరుపతి, హిందూపురం, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశాల్లో […]

Read More

పర్వతాలను చీల్చి 12 సొరంగాలు

భారత ఇంజనీర్ల విశేష ప్రతిభ జమ్మూలోని ఉదంపూర్ – కాశ్మీర్ లోయలోని శ్రీనగర్ – బారాముల్లాను కలుపుతూ చేపడుతున్న రైలు లింక్ (USBRL) పనులు భారత ఉపఖండంలోనే ప్రతిష్టాత్మకమైనవి. కాశ్మీర్ ను – కన్యాకుమారితో రైలు మార్గంతో అనుసంధానించడానికి ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారి నేతృత్వంలో భారత ప్రభుత్వం చేస్తున్న మహా ప్రయత్నమిది. 272 కి.మీ కలిగిన ఈ ప్రాజెక్టు రూ. 37,012 కోట్ల బడ్జెట్‌ను కలిగి ఉన్నది. […]

Read More

మోడీ వారసత్వ రహిత పాలన

-సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అనేది బీజేపీ లక్ష్యం – బీజేపీ ఏపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి -బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప -మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప -బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి విజయవాడ : అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోడీ అందిస్తున్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి […]

Read More

వైసీపీలో తిరుగుబాటు…జగన్ కు త్వరలో భంగపాటు

-జగన్ కు త్వరలో భంగపాటు -సొంత చెల్లెలు పుట్టుకపై తప్పుడు రాతలు రాయించే జగన్ మానసిక స్థితిపై ప్రజలు ఆలోచించాలి -తోడబుట్టినదానిపై వ్యాఖ్యలు కన్న తల్లికి అవమానం కాదా జగన్ -వివేకా హత్యపై సునీత అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు జగన్ సిద్ధమా? -వివేకా హంతకులను అరెస్టు చేసేందుకు జగన్ సిద్ధమా.? -బుల్లెట్…బుల్లెట్ అని ఎగిరిపడ్డ అనిల్ కు బుల్లెట్ తగిలి మూడు జిల్లాల అవతల పడ్డాడు -రాష్ట్రం కోసమే […]

Read More

తెలంగాణలో రెండు లోక్ సభ సీట్లు కమ్మ వర్గానికి ఇవ్వాలి

వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అయినా కమ్మ నాయకులను గెలిపించుకోవాలని ఆ సామాజికవర్గం భావిస్తోంది. ఈ క్రమంలో అన్ని పార్టీలను కమ్మలకు రెండు టికెట్లు ఇవ్వాలని కోరుతోంది. మల్కాజ్‌గిరితోపాటు, ఖమ్మం లోక్ సభ సీట్లుకమ్మలకే కేటాయించాలని నాయకులు కోరుతున్నారు. మల్కాజ్‌గిరి, ఖమ్మం స్థానాలను కాంగ్రెస్ పార్టీ కమ్మలకే కేటాయించాలని ఆ సామాజికవర్గం నేతలు కోరుతున్నారు. ఈమేరకు ఇప్పటికే ఆ పార్టీ ప్రతినిధులకు విన్నవించారు. అయితే ఖమ్మం స్థానానికి ఇప్పటికే భట్టి […]

Read More

5న టీడీపీ బీసీ డిక్లరేషన్

• జగన్ రెడ్డి దుర్మార్గపు పాలనలో దారుణంగా దెబ్బతిన్న బీసీలను రాజకీయంగా..సామాజికంగా..ఆర్థికంగా..విద్యపరంగా తిరిగి ఉన్నత స్థానాల్లో నిలపాలన్నదే చంద్రబాబు ఆలోచన • బీసీల అభిప్రాయాలు..చంద్రబాబు ఆలోచనల కలగలుపు టీడీపీ ప్రకటించబోయే బీసీ డిక్లరేషన్ • బీసీ డిక్లరేషన్ రూపకల్పనకు యనమల రామకృష్ణుడి నేత్రత్వంలో టీడీపీ 15 మంది సభ్యుల కమిటీని నియమించింది • బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టంతో పాటు… బీసీకులగణన సహా పలు అంశాల్ని డిక్లరేషన్లో ప్రకటించనున్నాం • […]

Read More

భూ యజమాని సంతంకంతో సంబంధం లేకుండా కౌలు రైతులకు సీసీఆర్ కార్డులు ఇవ్వాలి

– కేంద్ర కార్యాలయంలో మొమెరాండం ఇచ్చిన ఏపీ కౌలు రైతు సంఘం ప్రతినిధులు భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా వాస్తవ కౌలు రైతులందరికీ సీసీఆర్ కార్డులు ఇవ్వాలని ఏపీ కౌలు రైతు సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు టీడీపీ కేంద్ర కార్యాయంలో పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి గారిని కలిసి మెమొరాండం ఇచ్చారు. వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో కౌలు రైతులందరికీ స్కేల్ ఆఫ్ ఆఫ్ […]

Read More

మేము దేవుని బిడ్డలం

– నా కొడుకు పెళ్ళి క్రిస్టియన్ పద్ధతిలోనే జరిగింది – నలుగులో పసుపు వాడటం హిందూ పద్ధతి ఎలా అవుతుంది? – పసుపు అంటే… యాంటీ సెప్టిక్ – రంగులు సృష్టించింది మన దేవుడు – క్రిస్టియన్ సమాజానికి తనకొడుకు పెళ్ళి జరిగిన తీరును వివరిస్తూ…. సాంప్రదాయం, నమ్మకం… రెండూ వేరు వేరు అని పేర్కొన్న ఏపీసీసీ చీఫ్ షర్మిలారెడ్డి పసుపు అంటే… యాంటీ సెప్టిక్… వంటల్లో కూడా వాడుతాం…. […]

Read More

టీడీపీలో చేరిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కుటుంబ సభ్యులు

నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి రా కదలిరా నెల్లూరు సభలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.  ఈ సందర్భంగా వేమిరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన అర్ధాంగి వేమిరెడ్డి ప్రశాంతిలకు చంద్రబాబు పసుపు కండువా కప్పి పార్టీలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. రాష్ట్రం బాగు కోసం […]

Read More

విద్యార్థులకు గోల్డెన్ ఫ్రెండ్స్ బోధనా సామాగ్రి అందచేత

ముదినేపల్లి: మండలంలోని పెదపాలపర్రు ఈదర శోభనాద్రి చౌదరి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల విద్యార్థులకు, 1987 సంవత్సరం పదవతరగతి పూర్వ విద్యార్థులు (గోల్డెన్ ఫ్రెండ్స్) శనివారం బోధనా సామాగ్రి అంద చేసారు. దివంగత బొప్పన బాబురావు చారిటీస్ తరుపున, అన్విత గ్రూప్ సీఎండి బొప్పన అత్యుత రావు వీటిని సమకూర్చగా సంస్థ డైరెక్టర్, 1987 బ్యాచ్ విద్యార్థి నాగభూషణం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాంత కుమారికి వీటిని అందచేశారు. పదవ తరగతి […]

Read More