– భరోసా ఇచ్చిన నారా భువనేశ్వరి తెలుగుదేశంపార్టీ కార్యకర్త కూతురికి ఉచిత విద్య అందింస్తానని నారా భువనేశ్వరి భరోసా ఇచ్చారు.యలమంచిలి నియోజకవర్గం, మునగపాక మండలం, కాకర్లపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్త వాస అప్పారావు కుటుంబాన్ని భువనేశ్వరి శుక్రవారం పరామర్శించారు. అప్పారావు కూతురు సునీత చదువుపట్ల చాలా ఆసక్తిగా ఉందని, ఆర్థిక సమస్యల వల్ల చదువులో ముందుకు వెళ్లలేకపోతోందని కుటుంబ సభ్యులు భువనేశ్వరికి వివరించారు.వెంటనే భువనేశ్వరి స్పందించి కార్యకర్త కూతురు సునీతకు […]
Read Moreతప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు
– అక్రమ అరెస్టులతో జగన్ రెడ్డి, నన్ను అడ్డుకోలేడు • చిలకలూరిపేటలో గెలవబోతున్నాననే జగన్ నా కుమారుడిపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపాడు. – మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తప్పుడు కేసులతో ప్రతిపక్షనేతల్ని తొక్కేయాలన్న దుర్మార్గపు ఆలోచనల్లో భాగంగానే నా కుమారుడు శరత్ ను అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారని, విధ్వంసం…విద్వేషాల కలయికగా మారిన వైసీపీ పాలనలో అక్రమ కేసులతో గిట్టనివారిపై కక్షసాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి.. […]
Read Moreసాగుని అందరూ ప్రోత్సహించాలి-నిహారిక
వంశీ తుమ్మల, హారిక బల్ల ప్రధాన పాత్రలుగా సాగు అనే ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. వినయ్ రత్నం తెరకెక్కించిన ఈ చిత్రాన్ని డా. యశస్వి వంగా నిర్మించారు. సాగు సినిమా కాన్సెప్ట్ నచ్చి మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ చిత్రాన్ని సమర్పించారు. ప్రేమ, వివక్ష తో నిండిపోయిన సమాజాన్ని ఎదురిస్తుంది, ఓడిస్తుంది. సాగు హరిబాబు మరియు సుబ్బలక్ష్మిల కథ .వాళ్లకున్న అడ్డులు తొలగించుకుని, వాళ్ళ […]
Read Moreగామి అందరూ గర్వపడే చిత్రం
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘గామి’ షోరీల్ ట్రైలర్ ఈ రోజు ప్రసాద్స్లోని పిసిఎక్స్ స్క్రీన్లోగ్రాండ్ గా లాంచ్ చేశారు . సినిమా యొక్క గ్రాండ్ స్కేల్, గ్రాండియర్ ని ప్రజెంట్ చేయడానికి ఈ బిగ్ స్క్రీన్ని ఎంచుకున్నారు మేకర్స్. పిసిఎక్స్ ఫార్మాట్లో తొలిసారిగా విడుదల చేసిన ట్రైలర్ను మాన్స్ట్రస్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేశారు. ‘నేనెవరినో, అసలు ఎక్కడి నుంచి వచ్చానో, […]
Read Moreజగన్ పాత్రపై విచారణ జరగాలి
వివేకా హత్యలో నిర్దోషి అయితే వదిలేయాలి నాన్నను గొడ్డలితో చంపారని జగనన్నకు ఎలా తెలుసు? జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు షర్మిల ఒక్కరే నాకు అండ అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది మీడియాతో వైఎస్ వివేకా కుమార్తె సునీతారెడ్డి ఢిల్లీ : తన తండ్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ పాత్ర పై సీబీఐ విచారణ జరపాలని.. జగన్ […]
Read Moreదోమల నివారణకు..
వేప ఆకు పొడి. ఆవాలు దోరగ వేయించి పొడి చేయాలి, కర్పూరం, కల్లుప్పు పొడి, మట్టి పాత్ర, పిడకలు (ఆవు లేక గేద), పిడకలు మట్టి పాత్రలో వేసి, దాని మీద, కర్పూరం వెలిగించి దానిలో మంట వచ్చాక కసేపు బయట పెట్టాలి, కాసేపు ఉంచి దానిని ఇంట్లో పెట్టి, అన్ని తలుపులు వేసేసి, ఆ మంట మీద పైన చేసిన పొడులు వేయాలి అపుడు పొగ వస్తుంది, ఆ […]
Read Moreబట్టతల నివారణకు..
బట్టతల నివారణకువేప నూనె, ఆవ నూనె తల నుండి పాదాల వరకు వ్రాసుకోవాలి తలకు రోజు నూనె పెట్టాలి, లేదా వారనికి 2 సార్లు రాత్రి నూనె పెట్టి నిమ్మదిగ 15 లేక 20 నిమిషాముల పాటు మర్దన చేసి, ఉదయం కుంకుడు కాయలతో కాని, శికకాయ తో కాని తల స్నానము చేయాలి .బట్టతల మొదలు అవుతునపుడె త్రిఫలాలు (వుసిరి,కరక్కయ,తానికయలు) అన్ని 10, 10 ముక్కల చొప్పున తీసుకుని, […]
Read Moreఅగర్తల అమ్మాయి.. ఆంధ్ర అబ్బాయి
– ఆశీర్వదించిన త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ఆంధ్ర అబ్బాయి.. అగర్తల అమ్మాయి ఒక్కటయ్యారు.. పెద్దలను ఒప్పించి సాంప్రదాయబద్ధంగా మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు.. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరుకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ కందిమళ్ళ వెంకట్రావు, జయ శ్రీ దంపతుల కుమారుడు రామ్ కు NIT అగర్తలలో ఇంజనీరింగ్ విద్యను అభ్యసించాడు.. అదే సమయంలో తన సహచర విద్యార్థిని , అగర్తలకు చెందిన దాలియాతో ప్రేమలో పడ్డాడు. ఇంజనీరింగ్ […]
Read Moreతెలంగాణ పాలిట శనీశ్వరం.. కాళేశ్వరం
– ప్రాజెక్టు దండగ… కాంట్రాక్టర్లకు పండగ కాళేశ్వరం పండు మింగిండు. జనాలకు తొక్క మిగిల్చిండు. ఇప్పుడు ఛలో మేడిగడ్డ అంటుండు. ************ హత్య చేసినోడికి చచ్చినోడి శవం ఎట్లుందో… అని మరుసటిరోజు చూసేదాకా నిద్రపట్టదట… అదే వాడిని పోలీసులకు పట్టిస్తదని చెబుతుంటరు. ఇప్పుడు “మనోళ్ళ” పరిస్తితి అచ్చం అట్లనే ఉన్నది. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును సర్వనాశనం చేసి, మేడిగడ్డ పర్యటన అంటూ బయలు దేరిన్రు. జస్ట్ రెండు పిల్లర్లు పర్రెలిచ్చినయ్…దానికి […]
Read Moreఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ బలగాలు
– మరో 26 కంపెనీల ఎస్ఏపీ బలగాలు – చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి అభ్యర్థన – కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాతో వీడియో కాన్ఫరెన్స్ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థన చేశారు. ఎన్నికల సమయంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాట్ల కోసం ఏపీకి 465 కంపెనీల సీఏపీఎఫ్ (సెంట్రల్ ఆర్మర్డ్ పోలీసు ఫోర్సెస్) బలగాలు […]
Read More