– క్రైస్తవులకు అండగా నిలుస్తాం – క్రైస్తవ సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్: సమాజంలో శాంతి, ప్రేమ సందేశాలను పంచే క్రైస్తవులకు అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మెదక్ డయాసిస్ బిషప్ పద్మారావు, రెవరెండ్ జాన్ జార్జ్, డాక్టర్ ఏఎంజే కుమార్, శ్యామ్ అబ్రహం, అనిల్ థామస్ తో పాటు వివిధ చర్చిలకు చెందిన క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, ఇండిపెండెంట్ చర్చిల ప్రతినిధులు సచివాలయంలో […]
Read Moreప్రజల కోసమే పొత్తు
-త్వరలో నవ్యాంధ్రకు నవోదయం -జగన్.. నువ్విక ఇంటికే-అగ్గి కి పవనం తోడైంది -నీ సినిమా అయిపోయింది -టీడీపీ-జనసేన పొత్తు వైసీపీ విముక్త ఏపీ కోసం -ఇది ప్రజలు కుదిర్చిన పొత్తు..జనం కోరుకున్న పొత్తు -సినిమా టికెట్ల పేరుతో చిరంజీవిని, దర్శకుడు రాజమౌళిని అవమానించారు -సొంత చెల్లి, తల్లినీ జగన్ వదిలిపెట్టలేదు -జగన్ ఒక బ్లఫ్ మాస్టర్ -అట్టర్ ప్లాప్ సినిమాకు సీక్వెల్ ఉండదు -టీడీపీ-జనసేన విన్నింగ్ టీమ్.. వైసీపీ ఛీటింగ్ […]
Read Moreవైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో రైతు లేకుండా చేస్తోంది
టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తాడేపల్లిగూడెం సభలో ప్రసంగించారు. వేదికపై ఉన్న అందరికీ ఆయన అభివాదం తెలిపారు. అనంతరం బాలకృష్ణ తన ప్రసంగం కొనసాగిస్తూ… తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు ప్రజా సంక్షేమం కోసం విప్లవాత్మక పథకాలు తీసుకువచ్చారని కొనియాడారు. బడుగు బలహీన వర్గాలను అధికారం పీఠంపై ఎక్కించారని తెలిపారు. ఆ తర్వాత చంద్రబాబు కూడా ఎన్టీఆర్ చూపిన బాటలోనే పార్టీని ముందుకు తీసుకెళుతున్నారని […]
Read Moreజగన్ కు యుద్ధం అంటే ఏంటో చూపించాలి
– మాజీ మంత్రి కొల్లు రవీంద్ర తాడేపల్లిగూడెం జెండా సభకు టీడీపీ, జనసేనే నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభలో టీడీపీ నేత కొల్లు రవీంద్ర ప్రసంగిస్తూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన జెండా ఎగరాలని అభిలషించారు. సిద్ధం అంటున్న జగన్ కు యుద్ధం అంటే ఏమిటో చూపాలని పిలుపునిచ్చారు. జగన్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారని, మళ్లీ ఇప్పుడు మాయమాటలు చెప్పి మోసం చేసేందుకు ప్రజల వద్దకు వస్తున్నారని […]
Read Moreఆశతో అనర్ధం
ఒక రాజ్యంలో ఒకరాజు ఉండేవాడు. అతడికి న్యాయం అంటే చాలా ఇష్టం, అందరి కష్ట సుఖలు తెలుసుకొని మంచిగా పరిపాలన కొనసాగించేవాడు. ప్రజలంటే చాలా వాత్సల్యము కలవాడు. ధర్మ స్వభావం కలవాడు. అతడు నిత్యం భగవంతుడిని ఎంతగానో ప్రార్థించేవాడు. రోజు చాలా శ్రద్ధగా భగవంతుని పూజ, స్మరణం, నామజపం చేసుకునే వాడు. ఒకరోజు భగవంతుడు ఆ రాజుకి ప్రసన్నుడై అతడికి దర్శనం ఇచ్చి ఇట్లా అన్నాడు. “రాజా, నీ భక్తిని […]
Read Moreఉత్తరాంధ్ర లో గిరిజన ఓట్లే లక్ష్యంగా టిడిపి పర్యటనలు
– శృంగవరపుకోటలో పర్యటించిన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా. కొండారెడ్డి నరహరి వరప్రసాద్ – సమావేశంలో పాల్గొన్న శృంగవరపు టీడీపి ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ సభ్యులు డా శ్రీ కొండారెడ్డి నరహరి వరప్రసాద్ శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీ శృంగవరపుకోట ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే శ్రీమతి కోళ్ల లలిత కుమారి కార్యాలయంలో బుధవారం గిరిజన నాయకులు […]
Read Moreఅవుటర్ టెండర్ల ‘టోలు’ తీసేందుకు రేవంత్ రె‘ఢీ’
అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లపై విచారణ అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని సీఎం ఆదేశాలు హుస్సేన్ సాగర్ చుట్టూ దుబాయ్ మోడల్ టూరిజం స్పాట్ రీజనల్ రింగ్ రోడ్డు వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టెండర్లలో జరిగిన అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టాలని […]
Read Moreకాంగ్రెస్ , బిఆర్ఎస్ పార్టీలు ఓవైసీ తొత్తులు
– పాత బస్తీ బాగుపడాలంటే బిజెపిని గెలిపించాల్సిందే – కాంగ్రెస్ నేతలు పాకిస్థాన్ కి జిందాబాద్ అనడం సిగ్గు చేటు – విజయ సంకల్ప యాత్ర లో బీజేపీ ఎంపీ డా లక్ష్మణ్ -విజయ సంకల్ప యాత్ర తో పాత బస్తీ కాషాయ మయం హైదరాబాద్ : మోదీని మూడో సారి ప్రధాని చేయాలని ప్రజల మద్దతు కూడగట్టుకుంటూ విజయ సంకల్ప యాత్ర ప్రారంభించాము. విజయ సంకల్ప యాత్ర కు […]
Read Moreరేవంత్.. ఆ 17 సీట్లు గెలిచి నీ మగతనం చూపించు
-సోనియా గాంధీ, ప్రియాంక గాంధీని అవమానించినట్లేనా? -సీఎం కుర్చీ నీకు ఇనాం కిందనే వచ్చింది -సీఎం రేవంత్ రెడ్డి మాటలు జుగుప్సాకరం -సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కడియం ఫైర్ హన్మకొండ : రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని అనే సోయి మరచి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక ప్రతిపక్షలపై దాడి. మగాడివి అయితే ఒక్క ఎంపీ సీటు గెలువు అని […]
Read Moreఉద్యోగుల పెండింగ్ జీతాలు చెల్లించాలి
– ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం మాట తప్పింది. గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించి 10,632 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు, జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించి 12,660 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులకు వేతనాలు అందలేదు. ప్రభుత్వ పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన కార్మికులకు 3 నెలల నుండి వేతనాలు పెండింగ్ లో […]
Read More