జగన్ తుగ్లక్ సింహం అందుకే తాడేపల్లి దాటి బయటకు రాడు

ఆముదాలవలసలో ముగ్గురు దొంగలు హుండీలు పెట్టుకొని దోపిడీ చేస్తున్నారు ముగ్గురు సూపర్ ఎమ్మెల్యేల కలెక్షన్ల పర్వం సీతారాం స్పీకర్ గా ఉండి చేసింది శూన్యం కోన రవి పులి లా పోరాడుతున్నారు మళ్లీ రవిని గెలిపించుకోవడం ప్రజలకు అవసరం – ఆముదాలవలస శంఖారావం సభలో శ్రీకాకుళం ఎంపి రామ్మోహన్ నాయుడు ఆముదాలవలసలో కూనరవికుమార్ పులిలా పోరాడుతున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ఒక ఎత్తు, ఇకపై మరో ఎత్తు, నియోజకవర్గంలో పసుపు తప్ప […]

Read More

జగన్ అవినీతి సర్కారుపై బిజెపి జంగ్

– భాజపా ముఖ్య నాయకుల సమావేశంలో దగ్గుబాటి పురందేశ్వరి వైకాపా అవినీతి, అసమర్ధ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు భాజపా ప్రజలతో కలసి ప్రజాపోరు చేయనుందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్టంలోని 25 పార్లమెంటు నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ నెల 21 నుంచి 30 వరకు 9 రోజుల పాటు ప్రజాపోరు కార్యక్రమం నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్య నాయకుల […]

Read More

సైకో జగన్ సర్కారును సాగనంపాల్సిందే

-మన హద్దురాళ్లపై జగన్ ఫోటో ఎందుకు? – టిడిపి ఇప్పటివరకు ఎవరి ఆస్తులు ధ్వంసం చేయలేదు శ్రీకాకుళం శంఖారావంలో నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి యువగళం జైత్రయాత్రలో రాష్ట్రప్రజల గుండెల్లో స్థానం సంపాదించిన యువనేత లోకేష్ శంఖారావంలో భాగంగా ఇక్కడకు రావడం సంతోషంగా ఉంది.నిస్సత్తువ ఆవరించిన జాతి పునరుజ్జీవం కోసం యువనేత లోకేష్ శంఖారావం ప్రారంభించారు. వైసిపి నేతలు ఎన్ని అవమానాల పాల్జేసినా ప్రజలకోసం పోరాడుతున్న చంద్రబాబుకి […]

Read More

అధికారం వచ్చాక అబ్బా సంగతి తేల్చాల్సిందే

– తమ్మినేని దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం – ఆముదాలవలస శంఖారావం సభలో జనసేన ఇన్ ఛార్జి రామ్మోహన్ వంశధార-నాగావళి అనుసంధానానికి గత ప్రభుత్వంలో భూసేకరణచేసి, 68శాతం పనులు పూర్తిచేస్తే, జగన్ వచ్చాక అయిదేళ్లలో కేవలం 10శాతం పనులు కూడా పూర్తిచేయలేక పోయిన అసమర్థుడు జగన్ రెడ్డి.2నదుల అనుసంధానం జరిగితే రైతలు బాగుపడతారు, రైతులకోసమే తాను వచ్చానని చెప్పి మోసగించాడు. వంశధార – నాగావళి కరకట్టల పనులు అంగుళం కూడా ముందుకు […]

Read More

వాలంటీర్ల పోస్టులు కూడా అమ్ముకున్న అవినీతిపరుడు తమ్మినేని సీతారాం

– అసమర్ధుడు చేతకానివాడు – 10 కోట్ల విలువ చేసే ఇంటిని కొట్టేసిన దౌర్భాగ్యుడు తమ్మినేని సీతారాం – ఆముదాలవలస శంఖారావం సభలో టిడిపి ఇన్ చార్జి కూన రవికుమార్ పడిలేచిన కెరటం, ఉప్పెనలా విజృంభిస్తున్న యువనేత లోకేష్ శంఖారావంతో జగన్ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.అరాచకవాది, అవినీతిపరుడు, తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని లక్షకోట్లు దిగమించి, 16నెలలు చిప్పకూడుతున్న సైకోతో ఈరోజు మనం యుద్ధం చేస్తున్నాం. ఒక్కచాన్స్ అన్నవాడి టైం అయిపోయింది, […]

Read More

లోకేష్ కు నరసన్నపేట లో వెల్లువెత్తిన సమస్యలు

నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గంలో వివిధ వర్గాలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను యువనేత లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మీ సేవ నిర్వాహకులు తమ సమస్యలను విన్నవిస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తాము రోడ్డున పడ్డామని, మీరు అధికారంలోకి వచ్చాక తిరిగి తమ సేవను సమర్ధంగా వినియోగించుకోవాలని కోరారు. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ దివ్యాంగ విభాగం ప్రతినిధులు తమ సమస్యలను తెలియజేస్తూ.. దివ్యాంగులకు అంత్యోదయ రైస్ కార్డుల ద్వారా […]

Read More

జగన్ మైనారిటీలను గాలికి వదిలేశారు

– ఏపీ ల్యాండ్ పైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయండి – లోకేష్ కు శ్రీకాకుళం ప్రజల వినతుల వెల్లువ శ్రీకాకుళం: శంఖారావం కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం వచ్చిన యువనేత లోకేష్ కు వివిధ వర్గాల ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. ఇస్లాం బ్యాంక్ ద్వారా మైనార్టీల జీవితాల్లో మార్పు తీసుకురావాలని, ప్రస్తుత ప్రభుత్వం మైనార్టీల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని, టీడీపీ అధికారంలోకి వస్తే తమవర్గం సంక్షేమం కోసం […]

Read More

6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్

– విడుదల చేసిన విద్యా శాఖ మంత్రి బొత్స   *2280 ఎస్జిటిలు, స్కూలు అసిస్టెంట్స్ 2299 , 1264- టిజిటిలు, 215 – పిజిటిలు, ప్రిన్సిపల్స్ 42 పోస్టులు కలిపి మొత్తంగా 6100 పోస్టులకి డిఎస్సీ *నేటి నుంచి ఫిబ్రవరి 21 వరకూ ఫీజు చెల్లింపునకు గడువు *ఫిబ్రవరి 22 వరకూ దరఖాస్తులు స్వీకరణ *మార్చి 5 నుంచి హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకునే అవకాశం *మార్చి […]

Read More

పూర్తిస్థాయిలో అండ‌గా ఉంటాం

*అస్వ‌స్థ‌త‌కు కార‌ణాలను అన్వేషిస్తున్నాం *సోమ‌, మంగ‌ళ‌వారాల్లో నివేదిక‌లు వ‌స్తాయి *ఇంటింటి స‌ర్వే తుదిద‌శ‌కు చేరుకుంటోంది *మంచినీటి స‌ర‌ఫ‌రాపై పూర్తి స్థాయి నిఘా *మెరుగైన వైద్యం అందేలా చ‌ర్య‌లు *ప్ర‌భుత్వాస్ప‌త్రిలో ప్ర‌త్యేక వార్డు ఏర్పాటు *వైద్య‌శిబిరాలు నిర్వ‌హిస్తున్నాం *అంబులెన్సులు కూడా సిద్ధం చేశాం *రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని *మీడియాతో ప్ర‌త్యేక స‌మావేశం *ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేక స‌మీక్ష‌ *ప్ర‌భుత్వాస్ప‌త్రికి వెళ్లి రోగుల‌ను ప‌రామ‌ర్శించిన మంత్రి గుంటూరులో ప‌లువురికి అనారోగ్య […]

Read More

ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

– ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి విడదల రజిని ముఖ్య ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు   గుంటూరు నగరంలోని మూడు ప్రాంతాల నుంచి వాంతులు విరోచనాలకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎంటి కృష్ణబాబు అన్నారు. సోమవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, వైద్య […]

Read More