దేశంలో మరోసారి బీజేపీ సర్కారు రావాలి మోదీకి ఎదురునిలబడే శక్తి ఏ కూటమికి లేదు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ […]
Read Moreఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం
– 3.5 కోట్ల గ్రామీణ ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రాజీలేని పోరాటాలు చేస్తాం – ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేసి జగన్ ప్రభుత్వాన్ని లొంగదీస్తాం – విజయవంతమైన సర్పంచ్ ల చలో అసెంబ్లీ – ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం అధ్యక్షుడు యలమంచిలి బాబూ రాజేంద్రప్రసాద్ అసెంబ్లీ గేటు ముందు, మందడం గ్రామ సెంటర్లో, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో, ఉయ్యూరు లోని రాజేంద్రప్రసాద్ నివాసం […]
Read More‘దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రం’ ప్రారంభం రేపు
– కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ప్రాంతీయ కేంద్రం – కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి చొరవతో హైదరాబాద్కు కేటాయింపు – కళలకు ప్రోత్సాహం, సాంస్కృతిక పునర్వైభవానికి పెద్దపీట – ముఖ్య అతిథిగా హాజరుకానున్న భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు – ఘంటసాల ని స్మరించుకునేలా ‘భారత కళా మండపా’నికి శంకుస్థాపన – కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శిల్పకళా వేదికలో ఘనంగా కార్యక్రమం […]
Read Moreరాష్ట్రాన్ని చంద్రబాబు మాత్రమే కాపాడగలరు
బీసీలకు మేలు చేశాం అని చెప్పే సత్తా మంత్రులకు ఉందా? మెడికల్ సీట్లు అమ్ముకున్న చరిత్ర ఈ వైకాపా ప్రభుత్వానిదే టీడీపీ జనసేన పొత్తు రాష్ట్ర ప్రజల కోసమే – ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు మరియు సంగండైరీ చైర్మన్ ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ అధ్యక్షతన పొన్నూరు నియోజకవర్గ తెలుగుదేశం మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో జయహో […]
Read Moreప్రపంచ దేశాల్లో భారతదేశం పేరును మోడీ మరింత విస్తృత పరిచారు
50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం కోసం పాటుపడతాం తెలుగుజాతి నెంబర్ – 1 కావాలన్నదే నా కల మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శిల్పకళా వేదిక సహా సైబరాబాద్ అభివృద్ధిని కార్యక్రమంలో మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్: 50 […]
Read Moreఎంపీగా అరుదైన ఘనత సాధించిన టీడీపీ ఎంపీ రామ్మోహన్
– ఎంపీ రామ్మోహన్ నాయుడికి సంసద్ రత్న అవార్డు టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడికి అరుదైన గౌరవం దక్కింది. ఎంపీల పనితీరు ఆధారంగా ఇచ్చే సంసద్ రత్న అవార్డుకు శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఎంపికయ్యారు. పార్లమెంట్ సభ్యునిగా కనబర్చిన ప్రతిభను గుర్తించి ఈ పురస్కారం ఇవ్వడం జరుగుతుంది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ ఈ అవార్డుకు ఎంపిక కావడంపై ఆ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశాయి. అవార్డుకు ఎంపిక […]
Read Moreఅవినీతికి చీర కడితే.. ఆమె రోజా అవుతుంది
-రోజా ఓ కరెప్షన్ క్వీన్ -వెంటిలేటర్పై రోజా రాజకీయ కేరీర్ -వైసీపీ నుండి గెంటేయడం ఖాయం -చంద్రబాబును విమర్శించే స్థాయి లేదు – టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి రాజకీయంగా రోజాకే దిక్కులేని స్థితిలో ఉందని, అలాంటి ఆవిడ విజనరీ అయిన చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటని టీడీపీ మహిళా నాయకురాలు సందిరెడ్డి గాయత్రి అన్నారు. జగన్రెడ్డి ఇప్పటి వరకు ఏడు జాబితాలు ప్రకటించినా ఇంతవరకు రోజా పేరును […]
Read Moreకమలం-కారు.. కలసి కదనం?
– లోక్సభ ఎన్నికల్లో 2 సీట్లకే బీఆర్ఎస్ పరిమితం? – వరంగల్,మెదక్లోనే గెలుపు – మిగిలిన చోట్లా కాంగ్రెస్-బీజేపీ పోటాపోటీ – సర్వే ఫలితాల్లో వెల్లడి – కాంగ్రెస్ వైపు చూస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు – దానికి చెక్ పెట్టేందుకే బీజేపీతో పొత్తు యోచన – గ్రేటర్ మినహా జిల్లాల్లో మైనారిటీలు కాంగ్రెస్ వైపే – త్వరలో నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్? – సోషల్మీడియాలో కథనాల వెల్లువ – ఎన్డీఏలోకి […]
Read Moreఆంధ్రా అభివృద్ధి అంతా మోదీ పుణ్యమే
-రోడ్లకు నయాపైసా ఇవ్వని జగన్ సర్కారు -కేంద్రం డబ్బులిస్తే జగన్ స్టిక్కర్లు వేసుకుంటున్నారు -కేంద్రం సొమ్ముతో జగన్ సర్కారు సోకు -వేల గ్రామాల్లో గాంవ్ ఛలో కార్యక్రమం -వైసీపీ సర్కార్ పై నిప్పులు చెరిగిన బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పామర్రు నియోజక వర్గం: పల్లెకు పోదాం కార్యక్రమాన్ని పామర్రు నియోజకవర్గం నుండి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లెకుపోదాం కార్యక్రమం విజయవంతంగా ప్రారంభమైంది. […]
Read Moreకాంగ్రెస్ చేసినవన్నీ అబద్ధపు వాగ్దానాలే
-కౌలు రైతులకు, రైతు కూలీలకు భరోసా నీటిమీద రాతలేనా? -మారెడ్డి లో ప్రకటించిన బీసీ డిక్లరేషన్ చెత్తబుట్టలో వేశారు -బీసీ సంక్షేమానికి రూ.8 వేల కోట్లు మాత్రమే కేటాయించి బీసీలను మోసం చేసింది -కేసీఆర్ పాలన అంకెల గారడీ .. కాంగ్రెస్ పాలన మాటల గారడీ -తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే.. కాంగ్రెస్ పాలన అంకెల […]
Read More