బాబును మళ్లీ సీఎంను చేసేవరకూ విశ్రమించకండి

– గుంటూరు లోని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు క్యాంపు కార్యాలయంలో టీడీపీలో చేరిన చుండూరు మండలం మండూరు గ్రామ 30 కుటుంబాల వైసీపీనేతలు,కార్యకర్తలు ఈ సందర్భంగా మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు మాట్లాడుతూ.. ముందుగా వైసీపీ ప్రభుత్వం నుండి తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన చుండూరు మండలం మండూరు గ్రామం నుండి జొన్నకూటి సాంబశివరావు, రెడ్డి ధనుంజయ, తాడిశెట్టి బాబు, గుండాల వెంకటేశ్వర్లు, దర్శి సంసోను, దేవిరెడ్డి […]

Read More

‘జగన’ంత కుటుంబమేదీ?

-వైఎస్ విధేయులు.. జగన్ వెంట ఏరీ? -కెవిపి నుంచి ఉండవల్లి వరకూ -కడప హుస్సేన్ నుంచి అమలాపురం హర్షకుమార్ వరకూ -చివరకు చెల్లి షర్మిల-సునీత నుంచి తల్లి విజయమ్మ వరకూ -నాటి వైఎస్ సన్నిహితులు కూడా జగన్ వెంట లేని వైనం -వైఎస్ విధేయులు జగన్‌కు దూరంగా ఎందుకున్నారు? -సోషల్‌మీడియాలో ఆసక్తి కలిగిస్తున్న కథనాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) పాదయాత్ర ముగిసి అధికారంలోకి వచ్చే ముందు వరకూ ఆయనది ‘జగన’ంత […]

Read More

‘కోస్తా’లో ‘సీమ’ సవాళ్లేందీ?

– పోలీసులు పనిచేస్తున్నారా? – బాపట్ల వైసీపీ ఎమ్మెల్యే కోన వ్యాఖ్యలపై చర్యలేవీ? – షర్మిల కాబట్టి బాపట్ల దాటిందన్న కోన – మరొకరైతే బాపట్ల నుంచి వెళ్లనిచ్చేవాళ్లం కాదంటూ ఘూటు హెచ్చరిక – దమ్ముంటే రమ్మని షర్మిల ప్రతి సవాల్ – ఎంతమంది వస్తారో చూద్దామని షర్మిల ఫైర్ – మీ దమ్మేంటో చూపాలని సవాల్ – ఇప్పటిదాకా కోనపై చర్యలు తీసుకోని పోలీసులు – కొందరిపైనేనా పోలీసుల […]

Read More

కన్నా నిర్వహణలో పేదలకు ఉచితంగా రక్త పరీక్షలు

– ప్రతి ఆదివారం ఉచిత రక్త,క్రియటిన్ పరీక్షలు సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ సూచన మేరకు సత్తెనపల్లి మునిసిపల్ పరిధిలో గత నాలుగు వారాల నుంచి రక్త పరీక్షలు, క్రియటిన్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తున్నారు. 15,16 వార్డులలో వడ్డవల్లి ఆంజనేయ స్వామి వారి దేవాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని కన్నా లక్ష్మీనారాయణ ప్రసంగింస్తూ, ప్రతి ఒక్కరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. […]

Read More

నాయకుడంటే రాబోయే తరాల కోసం పనిచేసేవాడు

-చంద్రబాబు కోసం పోరాటం చేద్దాం -ఎన్టీఆర్‌ కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం -గోదావరి నీటిని పట్టిసీమ ద్వారా కృష్ణానదికి అనుసంధానం -ప్రకృతి వనరుల లూటీ జరుగుతోంది – సీనియర్ జర్నలిస్ట్ పూల విక్రమ్ రాసిన “మహా స్వాప్నికుడు” పుస్తకా విష్కరణలో సుప్రీంకోర్టు మాజీ జడ్జి గోపాలగౌడ, మాజీ ఎమ్మెల్సీ టిడి జనార్దన్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌రావు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం, జర్నలిస్టు పూలవిక్రమ్ అభిభాషణ విజయవాడ : నారా […]

Read More

పుస్తకాల ముద్రణ టెండర్లలో రూ.120కోట్ల స్కాం

-పుస్తకాల ముద్రణ టెండర్లలో సైతం వైసీపీ అవినీతి చీడ పురుగులు -కమిషన్ల కోసమే పాత విధానాన్ని రద్దు చేసి కొత్త విధానం -తమిళనాడు న్యూస్ ప్రింట్ & పేపర్ లిమిటెడ్ కు రూ.200 కోట్లు బాకాయిలు -గతంలో సప్లయ్ చేసిన వారికి బాకీలు చెల్లింపులు జరపకుండా రాష్ట్ర ప్రతిష్ణను దిగజార్చిన జగన్ సర్కార్ -కొత్త టెండరు విధానంలో ప్రభుత్వ ఖజానాకు రూ.120 కోట్లు గండి -చక్రం తిప్పిన సీఎంవో అధికారులు […]

Read More

మహిళలకు చాక్లెట్ ఇచ్చి నెక్లెస్ కొట్టేస్తున్న జగన్ సర్కారు

-సైకో సర్కారుకు గద్దెదించాల్సిన బాధ్యత ప్రజలదే -జగన్‌ను ఓడించేందుకు జనం సిద్ధం -మనం ఇళ్లు కడితే జగన్ రంగులేసుకుంటాడు.. మనం ప్రాజెక్టులు కడితే తన పేరు రాసుకుంటాడు -జగన్‌ను ఇంటికి పంపే సమయం వచ్చేసింది -టీడీపీ-జనసేనను గెలిపించుకోవాల్సిన బాధ్యత మీదే -జగన్ సర్కారుపై మాజీ మంత్రి, సత్తెనపల్లి టీడీపీ అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ -పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం ముప్పాళ్ల మండలంలో కుందూరి వారి పాలెం,గ్రామం లో ఎన్నికల […]

Read More

జగన్ రెడ్డీ.. అదే జైల్లో నిన్ను చిప్పకూడు తినిపించే రోజు అతి దగ్గరలోనే ఉంది

– బీసీలు బానిసలుగా బతుకుదామా? – తిరగబడి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపుదామా? – బీసీలు గొంతు ఎత్తుతుంటే తాడేపల్లిలో జగన్ కి దడ – భయం మా బీసీల బయోడేటా లోనే లేదు జగన్ – వందలాది బీసీలను పొట్టన పెట్టుకున్న రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి – కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన “జయహో బీసీ” కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి పై […]

Read More

డ్వాక్రా మహిళలకు నగదు బదిలీ ఏదీ సారూ?

– సీఎం బటన్ నొక్కి 20 రోజులవుతున్నా.. డ్వాక్రా మహిళల ఖాతాల్లో జమ కాని నగదు – సీఎస్ జవహర్‌రెడ్డికి తెలుగునాడు అంగన్వాడీ, డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత బహిరంగ లేఖ 11.02.2024 బహిరంగ లేఖ శ్రీ కేఎస్ జవహన్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, అమరావతి విషయం: బటన్ నొక్కి 20 రోజులవుతున్నా జమ కాని ఆసరా 4వ విడత సాయం, ఆసరా […]

Read More