జయలలిత ఆభరణాలపై బంధువులకు హక్కులేదు

– అవి తమిళనాడు ప్రభుత్వానికే చెందాలి – సీబీఐ బెంగళూరు ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత చనిపోయిన తర్వాత కూడా వివాదాలు వెంటాడుతున్నాయి. ఆమె ఆభరణాలు ఎవరికి చెందుతాయన్న అంశంపై కోర్టు తీర్పు ప్రకటించింది. అక్రమార్జన కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల విషయంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నుంచి […]

Read More

మీ స్వామి జగన్ రెడ్డిపై భక్తితో.. మా స్వామి ఏడుకొండల వాడి రిస్ట్ వాచ్ కొట్టేశారా?

– టీటీడీ ఈవో ధర్మారెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సీబీఐ విచారణ జరగాలి – హైకోర్టు జడ్జికి రూ.2కోట్ల విలువైన వజ్రాలు పొదిగిన వాచ్ ఇవ్వజూపిన వ్యవహారం – జగన్ రెడ్డి తన కేసుల నుంచి బయటపడేందుకు వీరిద్దరి ద్వారా జడ్జిని ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు – ఈ వ్యవహారంలో జగన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలి – గాలి జనార్థన్ రెడ్డి బాటలోనే జగన్ రెడ్డి పయనిస్తున్నారు – […]

Read More

జగన్ రెడ్డి ఖజానాకు రూ.1000కోట్ల సొసైటీల సొమ్ము

– జగన్ రెడ్డి ధన దాహానికి సహకార రంగం బలి – రూ.1000కోట్ల సొసైటీల సొమ్ము ముఖ్యమంత్రి ఖజానాకు చేరింది • కోర్టులు చెప్పినా వినకుండా.. ఓటమి భయంతో సహాకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా జగన్ రెడ్డి నచ్చిన వారిని నామినేట్ చేసి, తన దోపిడీని కొనసాగిస్తున్నాడు. • టీడీపీ-జనసేన గెలుస్తాయన్న భయంతోనే ఎన్నికల నిర్వహణకు జగన్ సాహసించడం లేదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, శాసనసభ్యులు గోరంట్ల […]

Read More

తుని టీడీపీ కార్యకర్త కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• తుని నియోజకవర్గం, తుని రూరల్ మండలం, తేటగుంట గ్రామంలో ఈసరపు నూకరాజు(63) కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి. • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 19-09-2023న గుండెపోటుతో మృతిచెందిన నూకరాజు. • నూకరాజు కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన భువనేశ్వరి. • బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు అందించి ఆర్థికసాయం చేసిన భువనేశ్వరి.  

Read More

స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్

మెహదీపట్నంలో స్కై వాక్ రక్షణ శాఖ భూములు అప్పగించిన కేంద్రం సీఎం చొరవతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం 3380 చదరపు గజాల ఢిపెన్స్ భూమి ఇచ్చేందుకు ఒప్పందం హైదరాబాద్ సిటీలో మెహదీపట్నంలో స్కై వాక్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయింది. త్వరలోనే స్కై వే నిర్మించనున్నట్లు హెచ్ఎండిఏ ప్రకటించింది. పెరిగిన ట్రాఫిక్‌ రద్దీ కారణంగా రోడ్లపై నడిచి వెళ్లే వారి భద్రత దృష్ట్యా ఇక్కడ స్కై వే నిర్మించాలనే ప్రతిపాదనలు […]

Read More

నావికా దళ కీలక స్థావరంగా తెలంగాణ

– తెలంగాణలో నేవీ రాడార్ స్టేషన్ – దామగూడెం ఫారెస్ట్ లో 1174 హెక్టార్ల భూముల బదిలీ – సీఎం రేవంత్ రెడ్డితో తూర్పు నావికా దళం అధికారుల భేటీ భారత నావికా దళం తెలంగాణను కీలక స్థావరంగా ఎంచుకుంది. దేశంలోనే రెండో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ను వికారాబాద్ జిల్లాలో నెలకొల్పుతోంది. నౌకలు, జలాంతర్గాములతో సంభాషించేందుకు నావికా దళం వీఎల్ఎఫ్ (వెరీ లో ఫ్రీక్వెన్సీ) కమ్యూనికేషన్ ట్రాన్స్ మిషన్ […]

Read More

విపక్షాల ఓట్లు చీల్చి మళ్లీ అన్న జగన్ ను గెలిపిద్దామనా

జగన్..షర్మిల ఇద్దరూ ఒకటే హోదాపై షర్మిలకు ఏం తెలుసు? విభజన జరిగినప్పుడు మీ అన్న జగన్ ఎంపీ లోక్‌సభలో ఉండి ముఖం చాటేసింది మర్చిపోయావా? జగన్‌ను అరెస్టు చేసినప్పుడు రోడ్డెందుకు ఎక్కావమ్మా? ఢిల్లీలో ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ రాష్ట్ర విభజన చేసిన సమయంలో ఎంపీగా ఆరోజు జగన్మోహన్ రెడ్డి పార్లమెంట్ లో ఉన్నారని మరచిపోవద్దు, ఆరోజు ఆయనకు దన్నుగా షర్మిల అన్న విసిరిన బాణం […]

Read More

బీజేపీతో వైసీపీ మ్యాచ్‌ఫిక్సింగ్

– రైల్వే జోన్‌ కూడా ఇవ్వలేదు – గంగవరం పోర్టులో రాష్ట్ర వాటాను అప్పనంగా ఇచ్చేశారు – ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌ వైఎస్‌ షర్మిల అన్నారు. పాలకపక్షం, ప్రతిపక్షం బీజేపీతో ములాఖత్‌ అయ్యాయని ఆరోపించారు. విశాఖలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. ‘‘బీజేపీతో వైసీపీ కంటికి కనిపించని పొత్తు పెట్టుకుంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రతిపక్ష […]

Read More

తాడేపల్లికి తలాక్.. తలాక్

– తల్లడిల్లుతున్న తాడేపల్లి – రాలుతున్న సిట్టింగు వికెట్లు – టికెట్లు ఇస్తామన్నా వద్దంటున్న వైచిత్రి – గతంలో వారికి తాడేపల్లి పిలుపే మహద్భాగ్యం – ఇప్పుడు పిలిచినా రాని ధిక్కారం – ప్యాలెస్‌లోనే సలహాదార్లను ఘెరావ్ చే స్తున్న వైనం – వైసీపీకి దొరకని ఎంపీ అభ్యర్ధులు – జగన్ కులసమీకరణతో నేతలకు జంజాటం – సమన్వయకర్తలు, జిల్లా అధ్యక్షుల మాట బేఖాతర్ – బదిలీ అయిన వారి […]

Read More

అయోధ్య రాముడిక ‘బాలక్ రామ్’

అత్యద్భుతంగా రాములోరి విగ్రహం అయోధ్యలో కొలువైన జగదభిరాముడికి కొత్త పేరు నిర్ణయించారు అర్చకులు. ఐదేళ్ల బాలుడి రూపంలో కనిపిస్తున్న రఘునందుడికి నామకరణం చేశారు. ఉత్తర్ప్రదేశ్ అయోధ్య ధామ్లో ప్రతిష్ఠించిన రామచంద్రమూర్తిని ఇక నుంచి ‘బాలక్ రామ్’గా పిలవాలని నిర్ణయించారు. ఐదేళ్ల వయసున్న బాల రాముడిగా దర్శనమిస్తున్న నేపథ్యంలో ఈ మేరకు పేరు నిర్ణయించినట్లు ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న పురోహితుడు అరుణ్ దీక్షిత్ తెలిపారు. వారణాసికి చెందిన అరుణ్ దీక్షిత్ ఇప్పటివరకు […]

Read More