కార్యకర్త వడ్డే ఈరమ్మ కుటుంబానికి నారా భువనేశ్వరి పరామర్శ

• మంత్రాలయం నియోజకవర్గం, కౌతాళం మండలం, వల్లూరు గ్రామంలో వడ్డే ఈరమ్మ(50) కుటుంబాన్ని సందర్శించిన భువనేశ్వరి • చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక 10-09-2023న గుండెపోటుతో మరణించిన ఈరమ్మ • ఈరమ్మ భర్త ఈరయ్య, కుమారులు పెద్ద నాగేసు, చిన్న నాగేసు, కుటుంబ సభ్యులను ఓదార్చిన భువనేశ్వరి • బాధిత కుటుంబానికి రూ.3లక్షల చెక్కు ఇచ్చి ఆర్థికసాయం అందజేత

Read More

వాలంటీర్లను విధుల్లో ఉంచి ఎన్నికలను అపహాస్యం చేస్తారా?

-ఓటరు జాబితాలో ఎన్నడూ లేని విధంగా అక్రమాలు -ఓటమి భయంతోనే వైసీపీ దొంగ ఓట్ల అక్రమాలు -సజావుగా ఎన్నికలు జరగకపోతే ప్రజాస్వామ్య ఖూనీ -మీడియాతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ -కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఓటరు జాబితా అక్రమాలపై ఫిర్యాదు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి :- ‘ఓటరు జాబితాలో ఎప్పడూ లేనన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. వైసీపీ ప్రభుత్వంపై […]

Read More

జగన్ వేటు దళిత ఎమ్మెల్యేలపైనా?

– పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య చెట్టుమీద పిట్టలు ఎగిరిపోయినట్లుగా వైసీపీ లో నుంచి ఎమ్మెల్యేలు లేచిపోతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నాడు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడిన మాటలు… జగన్ తన […]

Read More

అవును జగన్‌ కాళ్లు పట్టుకుంటా.. అయితే ఏంటట?

– జగన్ తనకు ప్రాధాన్యం ఇచ్చారు కాబట్టే జగన్ కాళ్లు పట్టుకుంటా – సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి వ్యాఖ్య ఎవరి కాళ్లు పడితే వారివి పట్టుకోవాల్సిన అవసరం తనకు లేదని, తనకు ప్రాధాన్యం ఇచ్చిన జగన్ కాళ్లు తప్ప మరెవరివీ పట్టుకోబోనని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పేర్కొన్నారు. తాను కాళ్లు పట్టుకుంటానంటూ వస్తున్న విమర్శలకు ఆయనిలా బదులిచ్చారు. ఎస్సీ నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఇప్పుడు […]

Read More

సంక్రాంతి .. హరి దాసుల కీర్తనల మాలతి

సంక్రాంతి …….. సంక్రాంతి మకర రాశి లోకి సూర్య కాంతి. రైతుల పంటలకు ప్రగతి రంగుల ముగ్గులు వేసే పడతి. బసవన్నల నృత్యాల గీతి హరి దాసుల కీర్తనల మాలతి. భోగి మంటల వేడుక తో జ్యోతి భోగ భాగ్యాలతో తెలుగు జాతి. గొబ్బెమ్మల కు ఇచ్చే వినతి బొమ్మల కొలువుకు హారతి. కనుమ పండుగ తో పూర్తి కన్నుల పండువగా చేస్తారు భర్తి. సంక్రాంతి ……. సంక్రాంతి సంబరాల […]

Read More

భారీగా ఇన్స్పెక్టర్ల బదిలీలు

-రేంజ్ పరిధిలో 26 మంది బదిలీ -కొద్దిరోజుల్లో పోస్టింగ్ విజయవాడ: పోలీస్ కమిషనరేట్ కు కొత్త ముఖాలు రాబోతున్నాయి.విజయవాడ నగరంలో మెజారిటీ ఇన్స్పెక్టర్లు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నారు.కాకినాడ, తూర్పు, పశ్చిమ, ఏలూరు జిల్లాల నుంచి ఇన్స్పెక్టర్లు ఇక్కడికి వస్తున్నారు. ఏలూరు రేంజ్ పరిధిలో మొత్తం 26 మంది ఇన్స్పెక్టర్లను మార్పు చేస్తూ డీఐజీ జీ.వీ.జీ.అశోక్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బదిలీల్లో విజయవాడ నగర శాంతిభద్రతల స్టేషన్లు, సీసీఎస్, […]

Read More

పరిశోధనా పత్రాల్లో నాణ్యతేదీ?

దేశంలో తొంభై శాతం పైగా అకడమిక్ ప్రచురణలు తస్కరించబడినవి, నాసిరకంగా ఉండడం, వీటిపైన యూజీసీ, ఏఐసిటిఇ, ఎన్ఎంసి సంస్థల నియంత్రణ లేకపోవడం వల్ల బ్రోకర్లకు, తార్పుడుగాళ్లకు, నకిలీ ప్రచురణ సంస్థలు దొంగ ప్రచురణలు అంతులేకుండా పోయింది. స్కోపస్ ఇండెక్స్ చేసిన జర్నల్స్‌లో నాసిరకం కల్పిత పరిశోధనా పత్రాలను అనైతికంగా ప్రచురించడం తీవ్రమైన ఆందోళన కలిగిస్తుంది. ఇటువంటి పద్ధతులు అకడమిక్ పబ్లిషింగ్ సిస్టమ్ యొక్క సమగ్రతను దెబ్బతీస్తాయి, శాస్త్రీయ పరిశోధన ప్రజల […]

Read More

జనసేనలో చేరికలు

ఉమ్మడి అనంతపురం జిల్లాకు చేసిన పలువురు ప్రముఖులు సోమవారం రాత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరికి చేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, బ్లూ మూన్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఛైర్మన్ మంచి శివశంకర్, అఖిల భారత కాపు సమాఖ్య అధ్యక్షులు గువ్వల శ్రీనివాసులు, కొమ్మినేని చిన్నపురెడ్డిలు జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై పార్టీలో చేరారు. వారికి పార్టీ అధినేత పవన్ […]

Read More

బెజవాడలో కేశినేని నాని బలమెంత?

– పార్టీ కంటే తానే ఎక్కువన్న భావన – తనది బాబు స్థాయి అనుకునే వైఖరి – నానికి వ్యక్తిగతంగా వచ్చిన ఓట్లు 30,679 ఓట్లు మాత్రమే. – పార్టీ విధానాలను గౌరవించని తీరు – పార్టీ సభలకూ రాని ధిక్కారం – సీనియర్లను ఖాతరు చేయని వైనం -తరచూ పార్టీని ఇబ్బంది పెట్టే వ్యాఖ్యలు – వ్యక్తుల కంటే వ్యవస్థ గొప్పదంటున్న సీనియర్లు – మరో పార్టీలో నాని […]

Read More

అంగన్వాడీలకు జీతాలు పెంచేది లేదు

– వేతనాలు తప్ప దాదాపు అన్నీ అంగీకరించాం – ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అంగన్ వాడీలు,మున్సిపల్ వర్కర్లు పట్టుదలకు పోకుండా వెంటనే సమ్మె విరమించి ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు సిఎం క్యాంపు కార్యాలయం వద్ద తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ప్రభుత్వ సలహాదారులు,పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.. సమ్మె ప్రారంభమై నెలరోజులు గడుస్తోంది.గర్భిణులు,బాలింతలు,పిల్లలు పౌష్టికాహారం అందక ఇబ్బందులు పడుతున్నారు.వారు అడిగిన డిమాండ్లలో […]

Read More