చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తయితే ఈ ప్రాంతం సస్యశ్యామలమయ్యేది

– మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా రెడ్డిగూడెం: తిరువూరు నియోజకవర్గం నుంచి ఎంతమంది అయితే రా కదలిరా సభకు వెళ్తారో.. మైలవరం నియోజకవర్గం నుంచి కూడా అంతమంది తరలి వెళ్లాలి.అన్న ఎన్టీఆర్, అధినేత చంద్రబాబు, యువ నాయకుడు లోకేష్ ల స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పనిచేయాలి.మన ప్రాంతానికి గోదావరి నీళ్లు తేవడం కోసం ఐదు వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారి కేటాయిస్తే 4100 కోట్లు […]

Read More

దళితులను మోసం చేస్తున్న జగన్

-అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్న నరేంద్ర మోడీ – దళితుల ను మోసం చేస్తున్న జగన్ – ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా విజయవాడ…. అంబేద్కర్ ఆలోచనలు అమలు చేస్తున్నది ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాత్రమే… అంబేద్కర్ ని ఎన్నికల లో ఓడించి ధగా చేసింది కాంగ్రెస్ అని ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యా ఆరోపించారు. విజయవాడ లో దళిత […]

Read More

ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండాపోతుంది

-ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం… ఓ క్రూరమైన చట్టం -జగన్ దోచుకున్న ఆస్తులను చట్టబద్ధం చేసుకునేందుకే చట్టం -ఆస్తి హక్కు కూడా ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు చెప్పింది -రాజ్యాంగానికి లోబడి రాష్ట్రంలో పాలన జరగడం లేదు -న్యాయ వ్యవస్థ పరిధిని తగ్గించడానికి వీళ్లెవరు..? -ప్రజల ఆస్తులకు సంబంధించిన పట్టాదార్ పుస్తకాల్లో, సర్వే రాళ్లలో సీఎం బొమ్మలు ఏమిటి? -రాష్ట్రంలో ప్రజల ఆస్తులన్నీ పాలకుడి గుప్పిట ఉంచుకొనేందుకే కొత్త […]

Read More

జగన్‌రెడ్డీ.. తప్పులు నువ్వు చేసి మరొకరిపై రంకెలెందుకు?

-తెదేపా, జనసేన, బిజెపి లు కలిసే ఉన్నాయి… మళ్లీ 15 రోజుల వ్యవధిలో కలిసే ఉన్నామని పునరుద్గాటించే అవకాశం -షర్మిల వేరే పార్టీలో చేరితే మీ పార్టీలో వేరే వారు కుంపటి పెట్టినట్లు ఎలా అవుతుంది -షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ తరపున 25 మంది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పోటీ చేసే ఛాన్స్ -మూడు రాజధానుల సిద్ధాంతం చెల్లదన్న ధర్మాసనం -నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు తప్పులన్నీ చేసింది… ప్రజల్ని […]

Read More

స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందాం

శ్రీవారి సేవలో శ్రీకాంత్ కుటుంబం తిరుమల శ్రీవారిని హీరో శ్రీకాంత్ కుటుంబం దర్శించుకున్నారు. భార్య ఊహా, కుమారుడు రోషన్‌, మరో కుమారుడు రోహన్, కూతురు మేధతో కలిసి స్వామికి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మీడియాతో మాట్లాడారు. ఈ కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నామని చెప్పారు. స్వామి ఆశీస్సులు, అనుగ్రహం పొందామన్నారు. తాను నటిస్తున్న దేవర, గేమ్ చేంజర్ సినిమాలు ప్రస్తుతానికి సెట్‌లో ఉన్నాయని […]

Read More

అయోధ్యలో అద్భుత నిర్మాణాలెన్నో..

1. మందిరం సాంప్రదాయ నగర శిల్పి శైలిలో నిర్మితమైంది. 2. మందిరం పొడవు (తూర్పు-పడమర) 380 అడుగులు, వెడల్పు 250 అడుగులు, ఎత్తు 161 అడుగులు. 3. మందిరం మూడంతస్తుల్లో ఉండగా ఒక్కో అంతస్తు 20 అడుగుల ఎత్తుతో ఉంటుంది. దీనికి మొత్తం 392 స్తంభాలు మరియు 44 తలుపులు ఉన్నాయి. 4. ప్రధాన గర్భగుడిలో భగవాన్ శ్రీరాముని చిన్ననాటి బాల రూప విగ్రహం (శ్రీరామ్ లల్లా విగ్రహం) మరియు […]

Read More

అయోధ్యకు లక్ష తిరుమల లడ్డూలు

అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు. అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు. తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ‘డయల్‌ […]

Read More

స్వాముల అవస్థలు అన్నిన్ని కావయా.. అయ్యప్పా!

– శబరిమలకు పోటెత్తుతున్న అయ్యప్ప స్వాములు – సౌకర్యాలు అంతంత మాత్రమే – స్వామి దర్శనానికి 10 నుంచి 12 గంటల సమయం మకర జ్యోతి దర్శనం దగ్గర పడుతున్న కొద్ది అయ్యప్ప దగ్గరికి వచ్చే భక్తులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. చెంగనూరు నుంచి, కొట్టాయం నుంచి, నిలకల్ మీదుగా పంబకు అయ్యప్ప భక్తులు పోటెత్తారు. పంబానది వంతెన దగ్గర నుండి కన్నెమూల మహాగణపతి గుడి వరకు అయ్యప్పలు వేచియున్నారు. క్షణక్షణానికి […]

Read More

అంబటి వద్దు అంటున్న సత్తెనపల్లి ప్రజలు

జగన్ వద్దు-పవన్ ముద్దు అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి ముగ్గుల పోటీలో జనసేనపార్టీ గుర్తు వేసిన సత్తెనపల్లి వాసి. సత్తెనపల్లి నియోజకవర్గం, రాజుపాలెం మండలం, బీరవల్లిపాయ గ్రామానికి చెందిన చందుప్రియ అనే బాలిక ఈ ముగ్గు వేయడం జరిగింది. ఈ మేరకు జనసేనపార్టీ సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావులు చందుప్రియని అభినందించారు.  

Read More

ఓటర్ల అవగాహన కార్యక్రమాలకు నిధులు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం

-సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ఒంగోలు: భారతీయ ఎన్నికల సంఘం 2009 నుండి ఓటర్ల అవగాహన కోసం స్వీప్ అనే చైతన్య కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఓటర్లను జాగృతలను చేయటానికి జిల్లా కలెక్టర్లకు ఎలాంటి నిధులు ఇవ్వకపోవడం దురదృష్టకరమని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ జాయింట్ సెక్రటరీ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.ఈ నెల 5వ తేదీన ఒంగోలులోని సిపిఐ కార్యాలయ హాలులో జరిగిన మీడియా […]

Read More