శ్రీ సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వడ్డే అంజనప్ప రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని, కాంగ్రెస్ పార్టీలో వారి విలీనం ఖాయంగా కనిపిస్తు ందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు తెలుగుదేశం పార్టీ శ్రీ సత్య సాయి జిల్లా అధ్యక్షులు వడ్డే అంజనప్ప. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ప్రజాకర్షక పాలన తో […]
Read Moreవరద బాధితులకు డ్వాక్రా మహిళలకు చేయూత
-బాధితుల సహాయార్థం ఎమ్మెల్యేకు రూ.60వేల చెక్కును అందించిన డ్వాక్రా మహిళలు -దేశంలో ఏ నాయకుడు చంద్రబాబు మాదిరిగా విపత్తుల సమయంలో ఇలా స్పందించిన దాఖలాలు లేవు -నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామ డ్వాక్రా సంఘాల మహిళలు సేకరించిన మొత్తాన్ని గురువారం ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు అందజేశారు. ఈ సందర్భంగా ముప్పాళ్ళ గ్రామంలోని డ్వాక్రా సంఘాల మహిళలు […]
Read Moreహోం మంత్రి అనితను కలిసిన ముంబయ్ నటి జెత్వాని
కుక్కల విద్యాసాగర్ పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోంమంత్రిని కోరిన నటి జెత్వాని కేసు ముగిసే వరకూ విజయవాడలో భద్రత కల్పించాలంటూ వినతిపత్రం అందజేసిన ముంబయ్ నటి నిందితులు ఎంతటివారైనా చట్టపరంగా శిక్షిస్తామని ధైర్యం చెప్పిన హోంమంత్రి ఐపీఎస్ లపై చర్యలు తీసుకున్నందుకు హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన జెత్వాని కుటుంబం అమరావతి: ముంబయ్ నటి జెత్వాని కేసులో ఎంతటివారున్నా చట్టపరంగా శిక్షపడేలా చేస్తామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. సచివాలయంలోని […]
Read Moreత్వరపడండి… ఆగమ పరీక్షలు -2024
ఆంధ్రప్రదేశ్లో వైదిక, స్మార్త, పాంచరాత్ర, వైఖానస, తంత్రసార, వీరశైవ, చాత్తాద శ్రీ వైష్ణవ, గ్రామ దేవత ఆగమములో ప్రవేశ, వర, ప్రవరస్థాయిలకు దేవదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో పరీక్షలు 20 సెప్టెంబర్, 2024 లోగా ఆన్ లైన్ లో అప్లికేషన్ లు సమర్పించాలని వెల్లడి 40 సంవత్సరాల వయస్సు నిండిన వారికి వ్రాత పరీక్షల నుండి మినహాయింపు ఆగమ పరీక్షల కంట్రోలర్, దేవదాయ శాఖ అడిషనల్ కమిషనర్ కె. రామచంద్ర […]
Read Moreఅందరి సహకారంతో ‘స్వచ్ఛ గుంటూరు’ సాధ్యం
– కమిషనర్ పులి శ్రీనివాసులు గుంటూరు, మహానాడు: గాంధీ స్పూర్తితో ప్రతి ఒక్కరూ స్వచ్ఛత పాటించడం ద్వారా స్వచ్ఛ గుంటూరు సాధించుకోవచ్చని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. గురువారం స్వచ్ఛతా హి సేవాలో భాగంగా కమిషనర్, అధికారులు క్షేత్ర స్థాయి పర్యటనలకు సైకిల్ ని వినియోగించి, జిఎంసి కార్యాలయం దగ్గర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జిటి రోడ్డును అధికారులు, ప్రజారోగ్య కార్మికులతో కలిసి […]
Read Moreత్వరలోనే కాంగ్రెస్ లో వైకాపా విలీనం ఖాయం!
– ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు రాష్ట్ర చరిత్రలోనే చెరగని సంక్షేమ సంతకం చేస్తున్న కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలనతో విపక్ష వైకాపా దిక్కుతోచని స్థితిలో పడిందని, కాంగ్రెస్ పార్టీలో వారి విలీనం ఖాయంగా కనిపిస్తుందంటూ తెలుగుదేశం పార్టీ(టీడీపీ) వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమం, అభివృద్ధి మేళవింపుగా సాగుతున్న ప్రజాకర్షక పాలనతో ఇక పుట్టగతులు ఉండవనే వైకాపా నేతలంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. […]
Read Moreఅధికారం పోయిందని అమరావతిపై జగన్ విషం కక్కుతున్నాడు
– అమరావతి గురించి మాట్లాడే హక్కు జగన్ కు లేదు – రాష్ట్ర ప్రజల భవిష్యత్తు నాశనం కావాలని జగన్ చూస్తున్నాడు – వైసీపీ నేతలు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తున్నారు – మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమరావతి: జగన్మోహన్ రెడ్డి అధికారం కోలపోవడంతో ఏపీ రాజధాని అమరావతిపై విషం కక్కుతున్నాడని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశంపార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన […]
Read Moreమరో పథకానికి పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం
‘వైఎస్ఆర్ లా నేస్తం’ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్పు ఆదేశాలు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వ హయాంలో ఉన్న పథకాల పేర్ల మార్పు ప్రక్రియను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా వైఎస్ఆర్ లా నేస్తం పథకం పేరును న్యాయ మిత్రగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి (ఎఫ్ఏసీ) వి. సునీత ఉత్తర్వులు జారీ […]
Read Moreవందల కోట్ల ప్రజాధనాన్ని సొంత పత్రిక సాక్షికి దోచిపెట్టిన జగన్ రెడ్డి
• గత ప్రభుత్వంలో పాలనే లేదు అంతా.. ప్రచార అర్భాటాలు, దోపిడిలకు నిలయమైంది • నిన్నవరదల్లో పుట్టలోంచి పాములు బయటకు వచ్చినట్టు ఒక్కొక్కటిగా బయటికి వచ్చాయి • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత అధికారుల పాపాలు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి • జగన్ నమ్ముకుని గ్రాడ్యుయేషన్లు, పోస్ట గ్రాడ్యుయేషన్లు చదివిన వారు వాలంటీర్లగా ముందుకు వచ్చారు. మీరంతా నా సైన్యం అన్నావ్… కాని నీది పేక్ ప్రచారం […]
Read Moreచర్చి స్థలం కబ్జాకు యత్నిస్తున్నారు, కాపాడండి
అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడికి వైద్యం సాయం అందించండి 33వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్భార్” కు ప్రజల నుంచి విన్నపాలు అండగా ఉండి ఆదుకుంటామని మంత్రి భరోసా అమరావతి: ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 33వ రోజు “ప్రజాదర్బార్” కు వినతులు వెల్లువెత్తాయి. మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ సమస్యలతో సతమవుతున్న ప్రజలు… ఉండవల్లిలోని నివాసం వద్ద ఉదయం […]
Read More