విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ఉండవల్లిలోని నివాసంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు దాతలు విరాళాలు అందజేశారు. ఏపీ స్టేట్ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్ మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సుధాకర్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు. శ్రీసాయి వెంకటేశ్వర ఎడ్యుకేషన్ నిర్వాహకులు వి.సతీష్ రూ.10 లక్షలు విరాళం అందజేశారు జంగారెడ్డిగూడెంకు చెందిన విద్య వికాస్ ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రిన్సిపల్ పి.సతీష్, కరస్పాండెంట్ వి.శ్రీనివాసరావు […]
Read Moreమంత్రి లోకేష్ చేతులమీదుగా రేపు కిడ్నీ డయాలసిస్ యూనిట్ ప్రారంభం
ఉమ్మడి చిత్తూరులో యువగళం తొలి మైలురాయి హామీకి కార్యరూపం అపోహలు వద్దు… ఇచ్చిన ప్రతి హామీ అమలుచేసి తీరుతామని యువనేత స్పష్టీకరణ అమరావతి: రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై 100 రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. యువగళం పాదయాత్ర 100 కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా 3-2-2023న బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ యూనిట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ… […]
Read Moreపరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
– పాలకుర్తి తిక్కారెడ్డి పత్తికొండ, మహానాడు: స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా బుధవారం పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం, పత్తికొండలో నిర్వహించిన స్వచ్చతా హీ సేవా కార్యక్రమానికి శాసన సభ్యుడు కె.ఇ.శ్యాం కుమార్ తో పాటు కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కా రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాలకుర్తి తిక్కా రెడ్డి మాట్లాడుతూ “చెత్త రహిత భారతదేశం” నేపథ్యంలో స్వచ్ఛతా హీ సేవా […]
Read Moreఆపన్నులకు శ్రీ భ్రమర ట్రస్ట్ ఆపన్న హస్తం
– ఎంబిబిఎస్ చదువు కోసం విద్యార్థినికి ఆర్థిక భరోసా కల్పించిన రామచంద్రరావు విజయవాడ, మహానాడు: ఒడిశా రాష్ట్రం నుండి ఎన్నో ఏళ్ల క్రిందట గుంటూరు నగరానికి వచ్చి స్థిరపడిన కృష్ణానంద్ సింగ్ కుమార్తె శృతి సింగ్ అనే పేద విద్యార్థిని ఎంబిబిఎస్ చదువు నిమిత్తం ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడుతున్నదని ఓ పత్రిక కథనం ద్వారా తెలుసుకున్న శ్రీ భ్రమర టౌన్షిప్ అధినేత రామచంద్రరావు వెంటనే స్పందించారు. బుధవారం ఇన్నర్ […]
Read Moreతిరుపతి లడ్డూ, ప్రసాదాలలో జంతులు నూనె పై పూర్తి విచారణ చేయండి
– దోషులను కఠినంగా శిక్షించండి దేవ దేవుడు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తులకు ఇచ్చే లడ్డూ, ప్రసాదాలలో నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు పదార్థాలను వాడారన్న ఆరోపణలపై పూర్తి విచారణ జరపాలని, దోషులను కఠినంగా శిక్షించాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య డిమాండ్ చేశారు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు లడ్డూల నాణ్యతను దెబ్బ తీసి, ప్రసాదాలను కూడా వైసీపీ ప్రభుత్వం అపవిత్రం చేసిందంటూ […]
Read Moreబీజేపీ కార్యకర్తలకు మోదీ బర్త్ డే ‘తోఫా’
– ఎంపీ ఎన్నికల్లో 80 శాతానికిపైగా ఓట్లు నమోదు చేసినోళ్లకు బండి ‘ప్రజాస్వామ్య కానుక’ – కరీంనగర్ ఎంపీ సెగ్మెంట్ లోని 222 పోలింగ్ బూత్ కమిటీలను ఘనంగా సన్మానించిన కేంద్ర మంత్రి – స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక పోలింగ్ నమోదు చేయించాలని పిలుపు – దేశంలోనే తొలిసారి కొత్త సాంప్రదాయానికి తెరదీసిన బండి సంజయ్ కరీంనగర్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టిన రోజు వేడుకలు కొనసాగుతున్న నేపథ్యంలో […]
Read More100 రోజుల పాలనలో ఎంతో ప్రగతి
బిజెపి ఎమ్మెల్యే లు విజయవాడ: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న వారధి కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే లు విష్ణు కుమార్ రాజు, కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేఎల్పీ నేత పెన్మత్స విష్ణుకుమార్రాజు మాట్లాడుతూ ఏమన్నారంటే..ప్రజా సమస్యల పరిస్కారం కొరకు బీజేపీ వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము.వివిధ రకాల సమస్యలు మా దృష్టికి తీసుకువస్తున్నారు.గత ఐదు సంవత్సరాలలో వైసీపీ చేసిన దురాగతాలకి ప్రజలు అనేక విధాలుగా ఇబ్బందులకి గురయ్యారు. 100 […]
Read Moreపీహెచ్సీ డాక్టర్ల ప్రయోజనాల పరిరక్షణకు జీఓ 85 సవరణకు అంగీకారం
– ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు సంబంధించి పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వ సానుకూల స్పందన – పలు ఇతర డిమాండ్లను కూడా పరిశీలించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ హామీ – ఏ సమస్య పరిష్కారానికైనా మొండిపట్టు విడనాడాలన్న మంత్రి – ఇన్ సర్వీస్ రిజర్వేషన్ తగ్గింపుపై గత ప్రభుత్వ హయాంలోనే నివేదిక వచ్చిందన్న మంత్రి – ప్రభుత్వ హామీల నేపథ్యంలో పీహెచ్సీ డాక్టర్లు ఆందోళనను విరమించాలని సూచన […]
Read Moreకొత్త మద్యం పాలసీకి ఆమోదం
•అక్టోబర్ మొదటి వారం నుంచి నూతన ఎక్సైజ్ పాలసీ అమలు •చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు •రాష్ట్రంలో ఏఐ యూనివర్సిటీ, స్కిల్లింగ్ అకాడమీ ఏర్పాటు •వాలంటీర్లు, సచివాలయాలకు దినపత్రికల కోసం నెలనెలా ఇచ్చే రూ.200/-జీవో రద్దు •భోగాపురం ఎయిర్ పోర్టుకు “అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం” గా నామకరణం •ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ప్రాక్షన్ (స్టెమీ), రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమాలు ప్రారంభం •రూ.3 కోట్ల కార్పస్ నిధితో […]
Read Moreవిశాఖలో కార్పెంటర్ రాము హత్య!
– పక్కా స్కేచ్తో హతమార్చిన స్నేహితులు – నలుగురు నిందితుల అరెస్టు – వెల్లడించిన వన్ టౌన్ పోలీసులు విశాఖపట్నం, మహానాడు: నగరంలోని వన్ టౌన్ లో కార్పెంటర్ భరణిక రాము(35) దారుణ హత్యకు గురయ్యాడు. దుండగులు సినిమా తరహాలో వేటాడి హతమార్చారు. వినాయకుడి ఊరేగింపులో పక్కా స్కేచ్తో అంతమొందించారు. పోలీసులు నిందితులు నలుగురిని బుధవారం అరెస్టు చేశారు. పోలీసులు అందించిన వివరాలివి. బాపూజీ కొండ, రంగరీజువీధి ప్రాంతానికి చెందిన […]
Read More