-పి. ఎస్.ఆర్ ను అరెస్టు చేసి పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి -సీఎంఓ లో జగన్ పాత్ర కూడా వెలుగులోకి వస్తుంది -డిసిపి రమణమూర్తి పాత్ర కూడా ఉన్నట్లు తేలింది -ఐపీఎస్ అధికారుల తీరు పై టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఫైర్ విజయవాడ: ముగ్గురు ఐపియస్ అధికారులు ముంబై నటిని చిత్ర హింసలు పెట్టారు. విశాల్ గున్నీ స్టేట్ మెంట్ ను బట్టి సిఎంఓ కేంద్రం గా కుట్ర […]
Read Moreఆకస్మిక వరదలు ప్రజా జీవితాలను అస్తవ్యస్తం చేశాయి
– వరద ప్రభావిత ప్రాంత ఎస్టీల జీవనోపాధిని దెబ్బతీశాయి. – ముంపుతో సంభవించిన కష్టనష్టాలపై ప్రభుత్వానికి సమగ్ర నివేదిక – ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన ప్రభుత్వానికి కమిషన్ తరఫున ధన్యవాదాలు – రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ డా. డీవీజీ శంకరరావు విజయవాడ: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజల జీవితాలను అస్తవ్యస్తం చేశాయని… ఎస్టీల జీవనోపాధిని బాగా దెబ్బతీశాయని, వాస్తవ […]
Read More‘పశ్చిమ’లో వైసీపీకి భారీ షాక్!
– టీడీపీలోకి ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ – ఆమె సహా పార్టీలో చేరిన పలువురు వైసీపీ నేతలు – కండువా కప్పి పశ్చిమగోదావరి నేతలను ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్ అమరావతి, మహానాడు: అభివృద్ధిని కాంక్షించి పలువురు వైసీపీ నేతలు తెలుగుదేశం పార్టీ(టీడీపీ)లో చేరుతున్నారు. తాజాగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు […]
Read Moreగాంధీ నడయాడిన పల్లెకు మంచినీరు సౌకర్యం కల్పించండి
– వరదలతో పంట నష్టపోయాం, పరిహారం అందించి ఆదుకోండి – 32వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు విజ్ఞప్తులు – ప్రజాప్రభుత్వం ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తుందని మంత్రి భరోసా అమరావతి, మహానాడు: రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు విని పరిష్కరించేందుకే ప్రజాప్రభుత్వం ఉందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా పరదాలు కట్టుకుని తిరగడం లేదని, కష్టాల్లో ఉన్న […]
Read Moreపరిసరాల పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం
– ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ గుంటూరు, మహానాడు: పట్టణంలో 146&145 ఆఫీస్ వద్ద స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ సూచనలతో 51 డివిజన్ కార్పొరేటర్ ముప్పవరపు భారతి ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా భారతి మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతతోనే ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని అన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత […]
Read Moreరాహుల్ గాంధీ హత్యకు కుట్ర!
– బీజేపీ తీవ్రవాదుల పార్టీ – వన్ టౌన్ గాంధీ విగ్రహం వద్ద ఏపీసీసీ భారీ నిరసన – అనుచిత వ్యాఖ్యలపై ఆ పార్టీ క్షమాపణ చెప్పాలి – పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఆరోపణ డిమాండ్ విజయవాడ, మహానాడు: రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రతిపక్ష నేత… రాహుల్ గాంధీని చంపాలని బీజేపీ నాయకులు కామెంట్స్ చేస్తున్నారు… ఇంత దారుణంగా కామెంట్స్ చేస్తున్నా మోడీ, షాలు పట్టించుకోవడం లేదని […]
Read Moreకేంద్ర ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదు
* పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను మళ్లించారు * పంచాయతీరాజ్ విభాగంలో రూ.990 కోట్లు మళ్లించారు – సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియా సమావేశం విజయవాడ: భవానీపురంలో వరద ఓవర్ ఫ్లో జరిగింది. గత పాలకుల నిర్లక్ష్యం, అక్రమాలు శాపంగా మారింది. బుడమేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేది కాదు. బుడమేరును పూర్తిగా దురాక్రమణ, కబ్జాలు చేశారు. వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నాం. మూడు […]
Read Moreనిమజ్జన కార్మికుల విశ్రాంతికి ఏర్పాట్లు చేయండి
– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం హైదరాబాద్, మహానాడు: గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేస్తున్న కార్మికులు, ఇతర సిబ్బంది, అధికారులు విశ్రాంతి తీసుకునేందుకు తగు ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆయన మంగళవారం నిమజ్జనం వద్ద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. క్రేన్ డ్రైవర్స్, ఇతర సిబ్బంది అప్పుడప్పుడు విశ్రాంతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. మూడు షిఫ్టుల్లో డ్రైవర్స్ ,ఇతర సిబ్బందికి విధులు కేటాయించేలా […]
Read Moreబుడమేరు, కొల్లేరుల్లో ఆక్రమణలు తొలగించాలి
– బ్యారేజీని పడవలు ఢీకొన్న ఘటనలో అసలు దోషులను పట్టుకోవాలి: సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ – `కొల్లేరు సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళతాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ `- ప్రకాశం బ్యారేజీ గేట్లను పడవలు ఢీకొన్న ప్రాంతాన్ని పరిశీలించిన సీపీఐ బృందం విజయవాడ: ఇటీవల భారీ వర్షాలతో బుడమేరు, కొల్లేరులకు వరదలు రావటానికి కారణమైన ఆయా పరివాహక ప్రాంతాలోని ఆక్రమణలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించాలని సీపీఐ నాయకులు […]
Read Moreదర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాది
– డాక్టర్ లక్ష్మి కి మంత్రి నారా లోకేష్ హామీ అమరావతి, మహానాడు: దర్శి సంక్షేమం, అభివృద్ధి బాధ్యత నాదని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరేందుకు మీరు వారధులుగా పని చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కోరారు. మంత్రిని మంగళవారం లక్ష్మి, డాక్టర్ కడియాల లలిత్ సాగర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వంద […]
Read More