వరద బాధితుల సహాయార్ధం సీఎం చంద్రబాబుకు పలువురు చెక్కుల అందజేత అమరావతి : వరద బాధితులకు విరాళాలు ఇవ్వడానికి పలువురు దాతలు ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పిలుపుతో స్పందించితన దాతలు, ప్రముఖులు, పారిశ్రామిక, వ్యాపార, విద్యా, వాణిజ్య సంస్థలకు చెందిన వారు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి విరాళాలు అందించారు. వరద బాధితులకు సాయం అందించడానికి ముందుకొచ్చిన దాతలను సీఎం అభినందించారు. విరాళాలు అందించిన వారిలో… 1. […]
Read Moreబీసీల పక్షపాతి చంద్రబాబు
– బీసీ శాఖ మంత్రి సవిత అమరావతి : బీసీలకు టీడీపీతోనే మేలు కలుగుతోందన్న విషయం మరోసారి రుజువైందని, వెనుకబడిన తరగుతల పక్షపాతి చంద్రబాబు అని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల ముంగిట వెనుకబడిన తరగతుల వారికి ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు నెరవేరుస్తూ వస్తున్నారన్నారు. దీనిలో భాగంగా బీసీలకు మరింత రాజకీయ ప్రాధాన్యత […]
Read Moreభోగాపురం విమానాశ్రయం పేరు అభినందనీయం
– మాజీ ఎమెల్సీ మంతెన సత్యనారాయణ రాజు విజయవాడ, మహానాడు: భోగాపురం విమానాశ్రయం పేరును అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయడం అభినందనీయం. ఉద్యమ నేత… త్యాగాల ముద్దుబిడ్డ.. అడవితల్లి లాలించి పెంచిన అల్లూరి.. అందరికి ఆదర్శనీయుడు.. దేశం కోసం ఆయన త్యాగం, ఆయన సాహసం అందరికీ స్ఫూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. ఈ మేరకు ఆయనొక ప్రకటన విడుదల చేశారు. నేటి యువత అల్లూరిని […]
Read Moreనాచారమా….. నరకమా?
– రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం – వారంలో రెండు నుంచి మూడు యాక్సిడెంట్లు – కారణలు ఏంటి? ఎవరిదీ నిర్లక్ష్యం? హైదరాబాద్, మహానాడు: నాచారాం… ప్రజలకు నరకం చూపిస్తోంది. వారంలో రెండు నుంచి మూడు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. అయినా… కారణాలు తెలియడం లేదు… ప్రభుత్వానిదా నిర్లక్ష్యం? ట్రాఫిక్ పోలీసుల అలసత్వమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాజా ఓ మాతృమూర్తి ఈ లోకాన్ని వీడింది. కుమార్తెను […]
Read Moreక్రికెట్ అసోసియేషన్ పై చామల ఫైర్!
– అండర్ 19 ఎంపికలో అవకతవకలు హెచ్ సి ఏ ప్రక్షాళన అవసరం – భువనగిరి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్, మహానాడు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. హెచ్ సిఏ అండర్ 19 ఎంపికల్లో అవకతవకలు జరిగాయంటూ మండిపడ్డ ఆయన హెచ్ సి ఏ కమిటీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కమిటీ […]
Read More2026 నవంబర్ లో జమిలి ఎన్నికలు ?
– ఒకే దేశం.. ఒకే ఎన్నిక.. చరిత్ర ఇలా (రవికుమార్) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశం మనది. ఇక్కడ ఎన్నికల నిర్వహణ కూడా ఎప్పుడూ ప్రత్యేకమే. సాధారణంగా భారత్లో కేంద్రానికి, రాష్ట్ర అసెంబ్లీలకు విడివిడిగా ఎన్నికలు జరుగుతుంటాయి. పార్లమెంట్కు, రాష్ట్రాల అసెంబ్లీలకూ ప్రతి ఐదేళ్లకు ఓ సారి ఎలక్షన్లు జరుగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో జరగవు. శాసనసభ గడువు ముగిసే ఏడాది మాత్రమే ఎన్నికలు జరుగుతాయి. […]
Read Moreమాజీ సైనికుల సంక్షేమానికి కార్పొరేషన్
– కేబినెట్ నిర్ణయం – మరో యువగళం హామీని నెరవేర్చిన మంత్రి లోకేష్ అమరావతి, మహానాడు: యువగళం పాదయాత్రలో యువనేత లోకేష్ ఇచ్చిన హామీలు ఒక్కొకటిగా కార్యరూపం దాల్చుతున్నాయి. తమ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మాజీ సైనికులు యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ కు వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చాక దేశం కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు […]
Read Moreఉద్యోగం పేరుతో రూ. 25 లక్షలు కొట్టేసి లండన్ తీసుకెళ్ళి వదిలేశారు..
– బిల్లులు రాక అప్పులు చెల్లించలేక ఆత్మహత్య – గ్రీవెన్స్ లో బోరుమన్న బాధితులు మంగళగిరి, మహానాడు: తన అల్లుడికి లండన్ లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి తమ వద్ద రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశారని… తన అల్లుడిని లండన్ తీసుకెళ్లి ఉద్యోగం ఇప్పించకుండా అక్కడ వదిలేయడంతో 18 నెలల పాటు నానా ఇబ్బందులు పడి రావాల్సి వచ్చిందని.. ఈ మోసం తెలిసి తన అల్లుడి తండ్రి […]
Read Moreమంత్రి సీతక్క ఇలాకాలో తొలి కంటైనర్ పాఠశాల
– తాడ్వాయ్ మండలం లో కంటైనర్ ఆసుపత్రి ములుగు : రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్ను కంటెయినర్లో ఏర్పాటు చేశారు.ఈ పాఠశాలను పంచా యతీ రాజ్, గ్రామీణాభి వృద్ది, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క ప్రారంభించారు. ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్రస్తుతం […]
Read Moreఅధికారం పోయాకైనా ఆడవాళ్లను అవమానించడం మానుకో జగన్
– పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు దాసరి ఉదయ శ్రీ పల్నాడు: మహిళా సంక్షేమం, మహిళా భద్రత అంటూ గడిచిన ఐదేళ్లూ ప్రచారార్భాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి సొంత పత్రికలో మహిళను తీవ్రంగా అవమానిస్తూ తన నైజాన్ని బయటపెట్టుకుంటున్నాడు. జగన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డి సాక్షి పత్రికకు చైర్ పర్సన్ గా ఉండి సాటి మహిళలను అవమానించడం సిగ్గుచేటు. జత్వానీ కేసులో తాడేపల్లి ప్యాలెస్ లోనే […]
Read More