జగ్గయ్యపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపుకు గురైనటువంటి ప్రాంతాల వారికి వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆరు రకాల సరుకులను అందించే కార్యక్రమం చేపట్టింది. ఈరోజు జగ్గయ్యపేట పట్టణంలో కాకాని నగర్ యానాదుల కాలనీ వారికి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య చేతుల మీదుగా బాధితులకు నిత్యవసరాల సరుకుల కిట్లను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, జగ్గయ్యపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సెక్రెటరీ మైనేని […]
Read Moreబాధితులకు ఎమ్మెల్యే తాతయ్య వరద సాయం
జగ్గయ్యపేట: బలుసుపాడు, తక్కెళ్ళపాడు గ్రామాలలో వరద బాధితులకు నిత్యవసరాల సరుకులను స్థానిక నేతలతో కలిసి జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య బాధితులకు అందించారు. జగ్గయ్యపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కట్టా వెంకట నరసింహారావు,నియోజకవర్గ తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కానూరి కిషోర్, తక్కెళ్ళపాడు గ్రామ సర్పంచ్ కసుకుర్తి శ్రీనివాసరావు, బలుసుపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పసుల నరసింహారావు, తక్కెళ్ళపాడు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వసురాం, […]
Read Moreమైలవరం నియోజకవర్గానికి అపారనష్టం
– కేంద్ర బృందానికి వివరించిన ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కొండపల్లి: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో ఎన్నడూ రానంతగా కృష్ణానదికి వరద వచ్చిందని, ముఖ్యంగా బుడమేరు వరదల వల్ల మైలవరం నియోజకవర్గానికి అపార నష్టం కలిగిందని స్థానిక శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టం అంచనా వేసేందుకు ఆరుగురు సభ్యులతో కూడిన కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో […]
Read Moreఅక్రమ నిర్మాణాలను కూల్చివేయాలి
బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ అమరావతి: బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ… గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కు కూతవేటు దూరంలో, గాంధీ పార్క్ గోడ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పేరుతో నడిరోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడుతున్నారని… రద్దీగా ఉండే మార్కెట్ ప్రాంతంలో నిర్మాణం కారణంగా భవిష్యత్తులో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవని ప్రజా […]
Read Moreతిరుపతిలో అశ్లీల నృత్యాలు, ఏడుగురి అరెస్టు!
తిరుపతి, మహానాడు: తిరుపతి నగరం సప్తగిరి నగర్ లో వినాయకుడి మండపంలో విగ్రహం ముందు మంగళవారం రాత్రి యువతీ, యువకులు అశ్లీల నృత్యాలు చేసిన ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఏడుగురిని అరెస్టు చేశారు. వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డాన్సులు, అశ్లీల నృత్యాలకు తావు లేదని, నిబంధనలు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు హెచ్చరించారు. సరదాల పేరుతో సాంప్రదాయలను […]
Read Moreవరద బాధితులకు భారీ విరాళం!
– టీడీపీ ‘దర్శి’ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మిని ప్రశంసించిన సీఎం చంద్రబాబు విజయవాడ, మహానాడు: దర్శి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి సారథ్యంలో దర్శి నియోజకవర్గం నుండి వరద బాధితులకు సేకరించిన విరాళాలను ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడుకి అందజేశారు. దర్శి టౌన్, 5 మండలాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఇతర వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి అందజేసిన విరాళాల […]
Read Moreనేటి మధ్యాహ్నానికి నీరు బయటికి వెళ్ళేలా భారీ ఏర్పాట్లు
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: వరద ప్రాంతాల్లో ఇంకా ఉన్న వరద నీరు నేటి మధ్యాహ్నానికి బయటకు వెళ్ళేలా భారీ ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి నారాయణ బుధవారం తెలిపారు. ఇంకా.. ఆయన ఏమన్నారంటే.. అంబాపురం పైపుల రోడ్డులో ఉన్న వరద నీటిని బయటికి పంపించేందుకు ఏడు గండ్లు ఏర్పాటు. కొన్ని ప్రాంతాల్లో మినహా దాదాపు అన్ని డివిజన్లలో వరద నీరు తగ్గిపోయింది. మరో 24 గంటల్లో మొత్తం నీరు […]
Read Moreమీ కష్టాలు చూశా… ఆదుకుంటాను
– వరదల వల్ల నష్టపోయిన అన్నదాతకు అండగా ఉంటాం – ఎకరాకు రూ. 10వేలు అందిస్తాం – ఇళ్ళు ,ఉద్యానవన పంటలు, పశువులు నష్టాలపై సర్వే – కొల్లేరు ప్రాంతంలో వరద నష్టాన్నిహెలికాప్టర్ ద్వారా పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏలూరు, మహానాడు: వరదల్లో నష్టపోయిన ప్రతీ ఒక్కరికీ న్యాయం చేసే బాధ్యతను తీసుకుంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లాలో వరదల నష్టాన్ని బుధవారం […]
Read More7 నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల
* ఉప ముఖ్యమంత్రి దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్ల బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల్లో ఆనందం అనంతపురం, మహానాడు: ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు మంచినీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు […]
Read Moreరాహుల్ రిజర్వేషన్ల వ్యతిరేకి
-రాజ్యాంగం అమలు అయిన నుండి బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేదు – బహుజన సమాజం కోసం కొట్లాడే ఒకే ఒక్క నాయకురాలు మాయావతి – బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్ రామ్ జీ గౌతమ్ హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ రిజర్వేషన్ ల వ్యతిరేకి అని బీఎస్పీ సెంట్రల్ కో ఆర్డినేటర్, రాజ్య సభ సభ్యులు రాంజీ గౌతమ్ తీవ్రంగా విమర్శించారు. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యకర్తల సమావేశం […]
Read More