నిరంతర సేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ఎమ్మెల్యే బోనెలవిజయ్ చంద్ర నిరంతరం సేవ చేయడం అంటేనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అత్యంత ఇష్టమని కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం రాష్ట్ర అభివృద్ధి ప్రధాన ఆశయంతో పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. విజయవాడ క్షత్రియ ఎంటర్ ఫైనీయర్స్ ఫెడరేషన్ వారి సహకారంతో క్షత్రియ యువజన సంఘం ఆధ్వర్యంలో విజయవాడలో వరద బాధితులకు నిత్యవసర సరుకుల కిట్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ్ చంద్ర […]

Read More

బాధితులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ వందనాలు

-వరద పంపు గ్రామాల్లోనీ ప్రజలకు ప్రభుత్వ నిత్యవసర సరుకులు పంపిణీ -మండలంలోని పునరావాస కేంద్రాల పరిశీలన -ఎమ్మెల్యే వెనిగండ్ల రాము నందివాడ11: విపత్కర పరిస్థితుల్లో చరిత్ర చూడని విధంగా వచ్చిన వరద ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా చేయూతనందించిన దాతలు….. స్వచ్ఛంద సంస్థలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశారు. నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన […]

Read More

పేదలకు సహాయం చేయడం సంతోషంగా ఉంది

-కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి -కర్నూలు జిల్లా ఎమ్మెల్యేలు, నాయకులు తో కలిసి వరద బాధితులకు కిట్లు పంపిణీ చేసిన మంత్రి టిజి.భరత్ మొన్న అమరావతి ప్రాంతం లో కురిసిన భారీ వర్షాలకు,వరద బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి , మంత్రి వర్యులు టిజి భరత్ ,పత్తికోండ నియోజకవర్గం ఎమ్మెల్యే కెయి […]

Read More

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్ దిగ్భ్రాంతి

* దేవరపల్లి రోడ్డు ప్రమాదంలో రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత బాధాకరం * బాధిత కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా మంగళవారం రాత్రి దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి కందుల దుర్గేష్  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా పడిన రోడ్డు ప్రమాదం లో నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గము నకు చెందిన రోజువారి కూలీలు 7 గురు మరణించడం అత్యంత […]

Read More

ఏడు నెలలుగా ఆగిపోయిన జీతం విడుదల

* ఉప ముఖ్యమంత్రివర్యులు దృష్టికి రాగానే సమస్య తక్షణ పరిష్కారం * రూ.30 కోట్లు వేతన బకాయిలు విడుదల * శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీంలో 536 మంది కార్మికుల సమస్యకు పరిష్కారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది. ఇందులో పని చేసే 536 మంది కార్మికులకు 7 నెలలుగా జీతాలు […]

Read More

ఊర్మిళ నగర్‌లో కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పర్యటన

విజయవాడ: విజయవాడలోని భవానిపురం 43వ డివిజన్ ఊర్మిళ నగర్‌లో వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి శుభాష్ పర్యటించారు. వరద ముంపు బాధితుల ఇళ్ళకు స్వయంగా వెళ్లి వారికి భరోసా ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి పరిశీలించారు. కాలనీ మొత్తం శానిటైజేషన్ చేయిస్తున్నామని, నిలిచిపోయిన వరద నీటిని మోటార్ల ద్వారా బయటికి తోడేస్తామని తెలిపారు. “ప్రతి ఒక్క బాధితునికి […]

Read More

దేవరపల్లి రోడ్డు ప్రమాదంపై పురంధేశ్వరి దిగ్భ్రాంతి

విజయవాడ: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటన పై బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఈ రోడ్డు ప్రమాదంలో లారీ బోల్తా పడటం వల్ల ఏడు మంది దుర్మరణం చెందడం పట్ల పురంధేశ్వరి ఆవేదనను వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. […]

Read More

అమరావతి రైతుల విరాళం రూ. 3.31లక్షలు

– మంత్రి సవిత చేతుల మీదుగా సీఎం సహాయ నిధికి అందజేత విజయవాడ, మహానాడు: వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత చేతుల మీదుగా రూ.3.30 లక్షలను 29 గ్రామాల రాజధాని రైతులు అందజేశారు. మంగళవారం కలెక్టరేట్ లో సీఎం చంద్రబాబును కలిసి మంత్రి సవిత చేతుల రూ.3.31లక్షల చెక్ ను అందజేశారు. రైతులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ […]

Read More

సీఎం చంద్రబాబు సేవలు చరిత్రలో నిలిచిపోతాయి

– పార్టీ శ్రేణులు, అధికారులకు కృతజ్ఞతలు – దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు – మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర విజయవాడ, మహానాడు: అకాల వర్షాలతో కృష్ణానది, బుడమేరు నుంచి వచ్చిన వరద వల్ల విజయవాడ నగరం ముంపునకు గురైందని రాష్ట్ర గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ మేరకు మంత్రి మంగళవారం ఇక్కడి కలెక్టరేట్‌లో మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. • కలెక్టరేట్ కేంద్రంగా సెప్టెంబర్ […]

Read More

రోగులకు మెరుగైన వైద్యం అందించాలి

– ఆస్పత్రిని సందర్శించిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజా రౌతులపూడి, మహానాడు: కాకినాడ జిల్లా, ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడిలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ని ఎమ్మెల్యే వరుపుల సత్య ప్రభ రాజా సందర్శించారు.. ఆసుపత్రి లో వివిధ వార్డ్ లలో వైద్యం పొందుతున్న రోగులను ఆమె పరామర్శించారు. అధికశాతం మంది రోగులు అతిసారా (డయేరియా ), వైరల్ ఫివర్ వంటి లక్షణాల తో బాధ పడుతున్నారని అక్కడ వైద్య బృందం ఎమ్మెల్యేకి […]

Read More