– ఏకగ్రీవంగా ఎన్నుకున్న 40 సభ్య దేశాల ప్రతినిధులు – పౌర విమానయానాన్ని మరింతగా అందుబాటులోకి తీసుకు వస్తానని మంత్రి వెల్లడి ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న రెండో ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్య దేశాల ఛైర్మన్ ఎన్నిక బుధవారం నిర్వహించారు. ఇందులో ఏపీఎంసీ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ను సింగపూర్ దేశం ప్రత్తిపాదించగా భూటాన్ దేశం […]
Read Moreజర్నలిస్టు..జనరలిస్టు..ఒక రేవంత్!
( మార్తి సుబ్రహ్మణ్యం) హైదరాబాద్ స్టేట్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకూ ఏ పాలకుడికీ రాని ధర్మ సందేహం తెలంగాణ యువ ఏలిక రేవంత్రెడ్డికి వచ్చింది. అసలు నిజమైన జర్నలిస్టు ఎవరు? జర్నలిస్టును నిర్వచించేదెవరు? అన్నదే రేవంతుడు సమాజానికి సంధించిన గొప్ప ధర్మసందేహం లాంటి భేతాళ ప్రశ్న. మామూలుగా ఓ ముప్పయ్ ఏళ్ల క్రితమైతే జర్నలిస్టు పదానికి ఠక్కున నిర్వచనం చెప్పే అవకాశం ఉండేది. […]
Read Moreస్పందించిన హృదయాలు
అమరావతి, మహానాడు: వరద బాధితులను ఆదుకునేందుకు సచివాలయంలోని 4వ బ్లాక్ లో విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ను కలిసి పలువురు ప్రముఖులు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. – డిక్షన్ గ్రూప్ తరపున రూ.1 కోటి – నెక్కంటి సీ ఫుడ్స్ రూ.1 కోటి – శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రైస్ మిల్లర్ల అసోసియేషన్ […]
Read Moreఅబద్ధాలతోనే పుట్టి పెరుగుతున్న జగన్ రెడ్డి
– మంత్రి అనగాని అమరావతి, మహానాడు: గుంటూరు జైలు వద్ద జగన్ తీరు చూసిన ప్రజలు ఆ 11 సీట్లు మాత్రం ఎందుకు ఇచ్చాం అని బాధపడే పరిస్థితి కనిపించిందని రాష్ట్ర రెవిన్యూ, రిజిస్ర్టేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్ అబద్ధంతో జన్మించారు…ఫేక్ తో పెరిగారు…. అసత్యాలతో రాజకీయ జీవితం సాగిస్తున్నరు […]
Read Moreఅబ్బో ..ఆయో షాబాను!
– జగన్ తో సెల్ఫీ తీసుకున్న జైళ్ళ శాఖ మహిళా పోలీసు – ఆయో ష ఉ అతిపై విమర్శల వెల్లువ గుంటూరు, మహానాడు: జగన్ పర్యటనలో జైళ్ల శాఖ ఉద్యోగి అత్యుత్సాహాం ప్రదర్శించారు. జైలు బయటి మీడియా సమావేశం వద్ద జగన్ వద్దకు జైళ్ల శాఖలో కానిస్టేబుల్ గా పని చేస్తున్న ఆయోషాబాను వచ్చారు. అన్న నేను నీ అభిమానిని అంటూ జగన్ వద్ద కేరింతలు కొట్టారు. అంతేకాకుండా […]
Read Moreబుడమేరు పూర్వవైభవానికి యాక్షన్ ప్లాన్
– మంత్రి నారాయణ విజయవాడ, మహానాడు: విద్యాధర పురం, జక్కంపూడి, కుందా వారి ఖండ్రికలో వరద ప్రభావిత ప్రాంతాల్లో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఆయన కుమార్తె సింధూర పర్యటించారు. అధికారులతో కలిసి జక్కంపూడి, వైఎస్సార్ కాలనీ తో పాటు బుడ మేరు ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. వరద తగ్గిన చోట సాయంత్రానికి పారిశుద్ధ్యం సాధారణ స్థితికి తీసుకురావాలని మంత్రి ఆదేశించారు. బుడమేరు ప్రవాహానికి ఉన్న ఆటంకాలను అధిగమించడంపై అధికారులకు […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి
అమరావతి : తూర్పుగోదావరి జిల్లా, దేవరపల్లి మండలం, చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లారీ బోల్తా కొట్టిన ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మృతి చెందడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లారీలో ప్రయాణిస్తున్న కూలీలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందని సిఎం అన్నారు. గాయపడిన వారికి అందుతున్న వైద్యంపై సిఎం ఆరా తీశారు. మంచి వైద్యం […]
Read Moreదేవరపల్లి రోడ్డు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
తాడేపల్లి: తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిలకావారిపాకలు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంపై వైయస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని, మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీడిపిక్కల లోడ్తో వెళుతున్న లారీ అర్ధరాత్రి బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు.
Read More‘నారీ న్యాయ్’ కు కాంగ్రెస్ చెప్పే నిర్వచనం ఇదేనా?
– రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు – ఇది ప్రతి మహిళను అవమానపరచటమే – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కథువా రేప్ కేసులో నిందితులకు మద్దతుగా నిలిచిన లాల్ సింగ్ అనే వ్యక్తికి కాంగ్రెస్ అసెంబ్లీ సీటు ప్రకటించటమా? సిగ్గు చేటు. ‘నారీ న్యాయ్’ అంటూ గొప్పలు చెప్పే కాంగ్రెస్ పార్టీ రేపిస్టులను సమర్థించిన […]
Read Moreఇది కేసీఆర్ ఘనత
– ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ కలిగిన ఏకైక రాష్ట్రంగా తెలంగాణ – తాజాగా 4 మెడికల్ కాలేజీలకు అనుమతి రావడంతో 34కు చేరిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల సంఖ్య – తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రంలో కేవలం 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మాత్రమే – 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏకంగా 29 మెడికల్ కాలేజీల ఏర్పాటు – 2014 నాటికి 850 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు, […]
Read More