సేవ‌లందించేందుకు ముందుకొచ్చిన ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు

– 5 ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల యాజ‌మాన్యాల‌తో ఎన్టీఆర్ క‌లెక్ట‌రేట్లో స‌మావేశ‌మైన మంత్రులు నారాయ‌ణ‌, స‌త్య‌కుమార్ యాద‌వ్‌ – ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 42 మంది డాక్ట‌ర్లు, స్పెష‌లిస్టులు, పీజీ స్టూడెంట్లను పంపించేందుకు అంగీకారం – వారం రోజుల పాటు ప్ర‌త్యేక వైద్య శిబిరాల్లో సేవ‌లందించ‌నున్న ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీలు – ఇప్ప‌టికే ఒక్కొక్క మెడిక‌ల్ కాలేజీ నుండి 30 మంది చొప్పున వ‌ర‌ద బాధిత ప్రాంతాల్లో సేవ‌లు […]

Read More

జేఆర్ సిల్క్ శారీస్ విరాళం 15 లక్షలు

విజయవాడ: వరద విలయానికి అతలాకుతలమైన విజయవాడ ప్రజలకు చేయూత ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధికి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన జేఆర్ సిల్క్ శారీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ అధినేత జింకా రామాంజనేయులు రూ.15 లక్షలు విరాళంగా అందచేశారు.. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ సమక్షంలో రామాంజనేయులు మంగళవారం విజయవాడలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి చెక్కును అందజేశారు. కష్టాల్లో ఉన్న సాటివారికి సాయం […]

Read More

వరధ బాదితుల కు బీజేపీ అండ

విజయవాడ: వరదల్లో ఇబ్బంది పడుతున్న అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు బిజెపి ఆధ్వర్యంలో బట్టలు పంపిణీ నిర్వహించారు.అమెరికా దేశం లో కాలిఫోర్నియా లో స్థిరపడిన అమర్నాథ్ రెడ్డి విజయవాడ లో వరద బాధితుల కోసం సహకారం అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ సూచనలు మేరకు అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీ వాసులకు.. చీర, లుంగీ, టవల్, […]

Read More

వరద బాధితుల కోసం వెల్లువెత్తుతున్న విరాళాలు

– సీఎం చంద్రబాబును కలిసి చెక్కులు అందించిన దాతలు విజయవాడ : వరద బాధితులకు సాయం అందించేందుకు దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కలిసి పలువురు ప్రముఖులు విరాళాలు అందజేసి దాతృత్వం చాటుకుంటున్నారు. వ్యాపార ప్రముఖులు, పార్టీ నేతలతో పాటు సామాన్యులు సైతం విరాళాలు అందించేందుకు ముందుకొస్తున్నారు. వీరికి సీఎం చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం […]

Read More

కాలువ గట్ల ఆక్రమణలను దృష్టి సారించాలి

– – ఉండి శాసనసభ్యులు రఘురామకృష్ణంరాజు ఉండి: కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోతే, ఇళ్ల స్థలాలిచ్చి గృహ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. కాలువ గట్లను ఆక్రమించుకొని నివాసాలు ఏర్పరచుకున్న వారికి గతంలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. గతంలో రాష్ట్రవ్యాప్తంగా ఐదు నుంచి ఆరు లక్షలకు మించి ఇళ్లను నిర్మించలేదు. తాను టిడ్కో ఇళ్ల గురించి […]

Read More

హవ్వ… సీఎం ఇంటిపై దాడి చేసిన వారినే పట్టుకోలేరా?

– ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఉండి, మహానాడు: ఒకప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటిపై, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం పై గత ప్రభుత్వ హయాంలో కొంతమంది దారుణంగా దాడి చేశారని, వారిని పోలీసులు ఇప్పటివరకు అరెస్టు చేయకపోవడం పట్ల ఉండి శాసనసభ్యుడు రఘురామ కృష్ణంరాజు విస్మయం వ్యక్తం చేశారు. ఈ కేసులో కొంతమంది హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ కోసం పిటీషన్ దాఖలు చేయగా, […]

Read More

టీడీపీ కార్యకర్తల రక్షణ బాధ్యత నాది

– ప్రత్యర్థులు దాడి చేస్తే సహించం – దర్శి ఇన్‌చార్జి గొట్టిపాటి లక్ష్మి హెచ్చరిక దర్శి, మహానాడు: ప్రజా విశ్వాసం కోల్పోయినా వైసీపీ వారిలో మార్పు రాలేదు… దర్శి ప్రాంతంలో కూటమి కార్యకర్తలపై వైసీపీ దాడులు చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి హెచ్చరించారు. వినాయక నిమజ్జనం సాకుగా చూపుతూ కురిచేడు మండలం, దేకనకొండ గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై వైసీపీ […]

Read More

పోరాట స్ఫూర్తిని చాటిన చాకలి ఐలమ్మ

– ఎమ్మెల్యే గళ్ళా మాధవి గుంటూరు, మహానాడు: ప్రజావ్యతిరేక పాలనపై ధిక్కారాన్ని ప్రకటించిన చాకలి ఐలమ్మ ప్రతిఘటనా తత్వం ఎల్లవేళలా ఆదర్శమని, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక, వీర వనిత చాకలి ఐలమ్మ అని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పేర్కొన్నారు. టీడీపీ కార్యాలయంలో మంగళవారం చాకలి ఐలమ్మ 39వ […]

Read More

ఆర్య వైశ్య సంఘాల ఐక్య వేదిక రూ. 50 వేల విరాళం

ఆర్య వైశ్య సంఘాల నాయకులు, తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఆర్య వైశ్య నాయకులు ఆధ్వర్యంలో వరద బాధితులకు రూ. 50 వేలు విరాళం ప్రకటించారు. ఆ డీడీని సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణకి మంగళవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చౌట శ్రీనివాసరావు, దివ్వెల శ్రీనివాసరావు, పట్టణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు, నాయకులు దేవరపల్లి కాశీ, బాలనాగు శివ కోటేశ్వరరావు, కాకరపర్తి సుబ్రమణ్యం, అన్నం […]

Read More

వరద బాధితులకు భారీగా నిత్యావసరాలు

– విజయవాడ వరద బాధితులను ఆదుకోవటం కోసం ఎమ్మెల్యే గళ్ళా మాధవి పిలుపుతో దాతలు పెద్దఎత్తున ముందుకు వచ్చారు. భారీగా నిత్యవసరాలు,దుప్పట్లు,చీరలు దాతలు ఎమ్మెల్యే కార్యాలయానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవి మాట్లాడుతూ… దాతలు పెద్ద ఎత్తున ముందుకు రావటం అభినందనీయమన్నారు. 15 లక్షల రూపాయల నిత్యావసరాలను, దాదాపు 2000 కుటంబాలకు అందేటట్లు, వీటిని ఒక కిట్ల మాదిరిగా తయారు చేసి బుధవారం విజయవాడ వరద ప్రభావిత […]

Read More