• రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు సవిత • మంత్రిని కలిసిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ జేఏసీ • సెబ్ రద్దుపై ధన్యవాదాలు తెలిపిన జేఏసీ సభ్యులు అమరావతి : రాష్ట్రంలో విచ్చలవిడిగా సాగుతున్న గంజాయి సాగు, అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులను గురువారం రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత ఆదేశించారు. గురువారం రాష్ట్ర బీసీ, […]
Read Moreసీఎస్ఐ ఇంగ్లీషు మీడియం స్కూల్ ను పునఃప్రారంభిస్తాం
-ఇప్పటికే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళా -7వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పేద, మధ్యతరగతి వారు చదువుకునే పాఠశాలలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో మూసి వేసి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సీఎస్ఐ స్కూల్, మాంటిస్సోరి, కృష్ణలంకలోని పాఠశాలను పున:ప్రారంభించాని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి […]
Read Moreముక్కుసూటి మనిషి..నందమూరి హరికృష్ణ
-తెలుగు ప్రజలకు నందమూరి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం -తెదేపా నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు దివంగత నటుడు నందమూరి హరికృష్ణ 6వ వర్థంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు స్థానిక నేతలతో కలిసి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల విషయం నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్టీ ఆర్ రాజకీయ రంగ […]
Read Moreనెల్లూరు మెడికల్ కాలేజీలో పీజీ సీట్లు కేటాయించండి
– ఎంపీ వేమిరెడ్డి – నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్ గంగాధర్కు విన్నపం – సానుకూలంగా స్పందించిన ఛైర్మన్ జిల్లాకు ప్రతిష్టాత్మకమైన నెల్లూరులోని ఏసీ సుబ్బారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ విభాగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్కు సంబంధించి కొత్తగా సీట్లు కేటాయించాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి నేషనల్ మెడికల్ కమిషన్ ఛైర్మన్ బి.ఎన్ గంగాధర్ కి విన్నవించారు. ఈ మేరకు ఢిల్లీ వెళ్లిన ఎంపీ […]
Read Moreనందమూరి హరికృష్ణ సేవలు చిరస్మరణీయం
– వర్ధంతి సభలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరి, మహానాడు: తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పోలిట్ బ్యూరో సభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, పార్టీకి హరికృష్ణ అందించిన సేవలు చిరస్మరణీయమని రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం దివంగత హరికృష్ణ ఆరో వర్ధంతి జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి హరికృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి […]
Read Moreతెలుగువారిగా గర్వపడదాం.. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేద్దాం
విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు. తెలుగు వాడుక భాషలో రచనలు ఉండాలని జీవితాంతం ఉద్యమించిన వ్యవహారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి గారి జయంతిని తెలుగు భాషా దినోత్సవంగా నిర్వహించుకోవడం, ఆ మహనీయుని కృషిని స్మరించుకునే అవకాశం తెలుగువారిగా మనకు దక్కింది. అమ్మ జన్మనిస్తే, మాతృభాష తెలుగు మన జీవితాలకు వెలుగునిస్తోంది. ఇంగ్లీషు మీడియం, విదేశాల్లో […]
Read Moreతెలుగంటే…
తెలుగంటే…గోంగూర తెలుగంటే…గోదారి తెలుగంటే…గొబ్బిళ్ళు తెలుగంటే…గోరింట తెలుగంటే…గుత్తోంకాయ్ తెలుగంటే…కొత్తావకాయ్ తెలుగంటే….పెరుగన్నం తెలుగంటే…ప్రేమా, జాలీ, అభిమానం తెలుగంటే…పోతన్న తెలుగంటే…బాపు తెలుగంటే…రమణ తెలుగంటే…అల్లసాని పెద్దన తెలుగంటే…తెనాలి రామకృష్ణ తెలుగంటే…పొట్టి శ్రీరాములు తెలుగంటే…అల్లూరి సీతారామరాజు తెలుగంటే…కందుకూరి వీరేశలింగం తెలుగంటే…గురజాడ తెలుగంటే…శ్రీ శ్రీ తెలుగంటే…వేమన తెలుగంటే…నన్నయ తెలుగంటే…తిక్కన తెలుగంటే…ఎఱ్ఱాప్రగడ తెలుగంటే…గురజాడ తెలుగంటే…క్షేత్రయ్య తెలుగంటే…శ్రీనాధ తెలుగంటే…మొల్ల తెలుగంటే…కంచర్ల గోపన్న తెలుగంటే….కాళోజి తెలుగంటే…కృష్ణమాచార్య తెలుగంటే…సిద్ధేంద్ర తెలుగంటే…గౌతమీ పుత్ర శాతకార్ణి తెలుగంటే…రాణీ రుద్రమదేవి తెలుగంటే…రాజరాజ నరేంద్రుడు తెలుగంటే…రామలింగ నాయుడు తెలుగంటే…తిమ్మనాయుడు తెలుగంటే…రామదాసు […]
Read Moreవెటకారాల దారిలో గోదారి
(ఎల్లాప్రగడ రామకృష్ణ) ఒరేయ్ అబ్బాయ్! అల్లం జీలకర్ర పెసరట్టు చెప్పు… అల్లమ్ముక్కలు నేవళీకంగా తరిగి ధూమాగా వేయించమను..’’ ‘‘ఆయ్! అలాగేనండి…ఉల్లిపాయి ముక్కలు తగిలించొచ్చంటారా?’’ ‘అలక్కానీయ్…కాకపోతే కాస్త లౌక్యంగా జతపడేలా చూడు..’’ కాలువ గట్టున కాకా హోటల్లో అతిసాధారణంగా వినిపించే పై సంభాషణ ముఖ్యంగా ఆఖరి వాక్యం సరిగ్గా బోధపడిన వారందరికీ ‘ఇది గోదారి జిల్లాల యాస’ అని తెలిసిపోయే ఉంటుంది. ఈ దృశ్యాన్ని కళ్లతో చూసిన వాళ్లకి – పెసరట్టు […]
Read Moreఎన్టీఆర్ భవన్లో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం వేడుకలు
* వేడుకల్లో పాల్గొన్న ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ * తెలుగు తల్లి చిత్రపటానికి పూల మాల వేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీ పర్చూరి అశోక్ బాబు, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ తదితరులు గురువారం మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాతృ భాషా దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ, సెర్ప్, ఎన్ఆర్ఐ సాధికారత, సంబంధాల […]
Read Moreసెప్టెంబర్ నెల సామాజిక పెన్షన్లు ఆగస్టు 31 నే పంపిణీ
-సెప్టెంబర్ 1న ఆదివారం సెలవు కావడంతో ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం అమరావతి: ప్రతి నెలా 1వ తేదీన “ పేదల సేవలో” కార్యక్రమం క్రింద పంపిణీ చేసే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఈనెల 31వ తేదీనే (శనివారం) పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నేడు ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 1వ తేదీన ఆదివారం కావడం, ఆ రోజు […]
Read More