– దర్శి’ టీడీపీ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: గత వైకాపా ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి, ఒక ముఖ్యమంత్రి సలహాదారుగా పదవి వెలగబెట్టిన వ్యక్తి తో పాటు ఐపీఎస్ లు ఇలా…అందరూ కలిసి, వైద్యురాలు, నటి కాదంబరి జిత్వాని పై చేసిన సాముహిక దాడిని పూర్తిగా ఖండిస్తున్నానని, సత్వరమే ఆమెకు ప్రభుత్వం న్యాయం చేయాలని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి కోరారు. […]
Read Moreఅమరావతిలో సీఆర్డీఏ భవనం త్వరితగతిన నిర్మాణం
– ఖజానాకు భారమైనా లబ్దిదారుల కోసం హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ పూర్తికి సీఎం అంగీకారం – ల్యాండ్ పూలింగ్ కు తాజాగా భూములిస్తున్న వారికి సొంత గ్రామాల్లో ప్లాట్లు – వచ్చే నెల 15 వ తేదీ లోపు రైతులకు ఒక విడత కౌలు నిధులు జమ – విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ లపై కేంద్రానికి నివేదికలు – జనవరి ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమరావతి నిర్మాణ […]
Read Moreప్రజాకోర్టులో తీర్పువచ్చింది.. ఇక విశాఖ కోర్టులోనే తీర్పు రావాలి
– విశాఖ కోర్టుకు నా సొంత ఖర్చులతోనే వచ్చాను – వైసీపీ రాసలీలల్లో అధికారులు కూడా భాగస్వాములు అయ్యారు – సాక్షి పత్రికపై పరువునష్టం కేసులో విశాఖ కోర్టుకు హాజరైన మంత్రి నారా లోకేష్ – తదుపరి విచారణ అక్టోబర్ 18కి వాయిదా విశాఖపట్నం, మహానాడు: ప్రజాకోర్టులో ఎన్డీయే కూటమికి బ్రహ్మాండమైన తీర్పు వచ్చిందని.. ఇక విశాఖ జిల్లా కోర్టులోనే తీర్పు రావాల్సి ఉందని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల […]
Read Moreతెలంగాణ లో 55 లక్షలకు పైగా సభ్యత్వాల లక్ష్యం
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఎన్. రాంచందర్ రావు హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ దేశ వ్యాప్తంగా మరోసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.సెప్టెంబరు 2వ తేదీన ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. సెప్టెంబరు 3వ తేదీన తెలంగాణలో కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి […]
Read Moreనా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలి
– రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి హైదారాబాద్: నా ఇల్లు ఇల్లీగల్ గా ఉంటే కూల్చివేయాలి. నాకు టైమ్ ఇస్తే ఇంట్లో సామాన్ తీసుకుని బయటకి వెళ్తా. శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు నోటీసు ఇచ్చారు. ఇప్పటివరకు ఏ అధికారి కలవలేదు. నేను 2016-17 లో అమర్ సొసైటీలో ఒక నివాసాన్ని కొనుగోలు చేశాను. కొనుగోలు చేసినప్పుడు ఈ బిల్డింగ్ FTL లో ఉంది అన్న సమాచారం నా దగ్గర […]
Read Moreరెడ్డొచ్చే మొదలాయే….
శ్రీశైలంకు పోటీగా అజేయకల్లాం గుడి! (రాజా రమేష్) అజేయకల్లాం అలియాస్ కల్లం అజేయరెడ్డి జగన్ రెడ్డి సర్కారులో ప్రధాన సలహాదారు. ఆయనకు జగన్ ఓ బహుమతి ఇచ్చారు. అదేమిటంటే.. శ్రీశైలం టెంపుల్కు పోటీగా సొంతంగా గుడి కట్టుకోమని ఆఫర్ ఇచ్చేశారు. అందు కోసం శ్రీశైలం ఆలయానికి సమీపంలో ఉన్న చెరువునే రాసిచ్చేశారు. ఇప్పుడీ వ్యవహారం హైకోర్టుకు చేరడంతో అసలు విషయం వెలుగు చూసింది. జీ సీఎస్, జగన్ ప్రధాన సలహాదారు […]
Read Moreనేతన్నకు చేయూత పథకం కింద 90 కోట్లు నిధులు విడుదల
– గత ప్రభుత్వం నేతన్నకు చేయూత కింద బకాయి పెట్టిన నిధులతో సహా ఎలాంటి బకాయిలు లేకుండా నిధుల విడుదల – గత ప్రభుత్వం నేతన్నలకు చేసింది గోరంత, చెప్పుకునేది కొండత – నేత కార్మికుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందుకే ఈ రోజు ఎలాంటి బకాయిలు లేకుండా నిధులు మొత్తం విడుదల చేశాము – మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హైదారాబాద్: చేనేత కార్మికులలో పొదుపు […]
Read Moreరాష్ట్రంలో పెసర కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి
– మార్క్ ఫెడ్ కు మంత్రి తుమ్మల ఆదేశాలు హైదరాబాద్: రాష్ట్రంలో పెసర పంటను పండించిన రైతులకు మద్దతు ధర లభించేవిధంగా మార్క్ ఫెడ్ ద్వారా రేపటి నుంచి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి, పెసర పంటను కొనుగోలు చేయాలని మంత్రి మార్క్ ఫెడ్ అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రస్తుత వానాకాలంలో 64,175 ఎకరాలలో పెసర పంట సాగయిందని, 17,841 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేయడం జరిగిందని […]
Read Moreగోల్డ్ మెడల్ సాధించిన సాధియాకి మంత్రి లోకేష్ అభినందనలు
అమరావతి, మహానాడు: మాల్టా దేశంలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ పోటీలు 57 కేజీల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షేక్ సాధియాకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. తమ నమ్మకాన్ని నిలబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. మంగళగిరి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన సాధియా భవిష్యత్తులో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. మంగళగిరికి చెందిన అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాధియా అల్మాస్ […]
Read Moreతెలుగు భాష తియ్యదనం మరువకూడదు
– బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి విజయవాడ, మహానాడు: తెలుగు భాష తియ్యదనం మరువకూడదని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ మేరకు గురువారం తెలుగు భాషా దినోత్సవం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సభకు బీజేపీ టీచర్ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొల్లి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. సినీ గేయ రచయిత జొన్న విత్తుల రామలింగేశ్వర రావు, వామరాజుసత్య మూర్తి, పార్టీ […]
Read More