శ్రీకాకుళం, మహానాడు: సిక్కోలులో ఘనంగా జరిగిన రౌడీ షీటర్ గబ్బర్ పుట్టిన రోజు వేడుకలకు ముఖ్య అతిథిగా శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ హాజరయ్యారు. అంతేకాకుండా స్వయంగా కేక్ తినిపించారు కూడా… ఆ వేడుకలు లలో…. కింగ్ఫూ శేఖర్, పావలా శ్రీనుతో పాటు నగరంలోని రౌడీలు అందరూ పాల్గొన్నట్టు తెలుస్తోంది. కాగా, గతంలో ఈ రౌడీ షీటర్ లు మాజీ మంత్రి ధర్మన పేరు చెప్పి చేసిన అరాచకాలకు లెక్కేలేదు… […]
Read Moreఒవైసీ ఆస్తులను కూల్చేందుకు ధైర్యం చాలడం లేదా?
– ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రాలేదా? -హిందువులు ఉన్న చోట హైడ్రా కూల్చివేతలు – పాతబస్తీకి వెళ్లే దమ్ము, ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదా? – ప్రమోషన్ కోసం పని చేస్తున్నారా? – ఒవైసీ కాలేజీలకు అడ్డొచ్చిన విద్యార్థులు పల్లా కాలేజీకి రావడం లేదా? – హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరును తప్పుబట్టిన బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైదరాబాద్: హైడ్రా పని […]
Read Moreవైసీపీ పాలనలో ప్రొటోకాల్ కు అప్పులు చేశాం
– ‘వారధి’లో సర్పంచ్ ఆవేదన విజయవాడ, మహానాడు: కేంద్ర మంత్రి సభకు ప్రొటోకాల్ ఖర్చు లు ఆనాటి వైసీపీ ప్రభుత్వం చెల్లించలేదని భారతీయ జనతాపార్టీ(బీజేపీ) వారధి కార్యక్రమం లో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరికి రాయనపాడు గ్రామ సర్పంచ్ కాటమనేని కల్యాణి ఫిర్యాదు చేశారు. గొల్లపూడి మండలం, రాయనపాడు గ్రామంలో గత సంవత్సరం డిసెంబర్ తొమ్మిదో తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్ వికసిత్ భారత్ సభ […]
Read Moreనా రాజకీయ చరిత్రలో అవినీతి మచ్చ లేదు
– ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు చిలకలూరిపేట, మహానాడు: పుట్టినరోజు వేడుకలు జరుపుకొనే సంస్కృతి మా కుటుంబానికి లేదు.. ట్రాఫిక్ సమస్యలపై మాట్లాడడానికి వచ్చిన పోలీసులు వారు తిరిగి వెళ్ళే క్రమంలో మండల పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన పుట్టిన రోజు వేడుకల్లో అట్లా కనబడి వెళ్ళారు.. అంతేతప్ప తమ వేడుకల్లో బందోబస్తు రాలేదు అని పల్నాడు జిల్లా, చిలకలూరిపేట టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్పష్టం చేశారు. […]
Read Moreఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు
– పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ – ఓర్వకల్లు, కొప్పర్తి, చిత్తూరు, తిరుపతి, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి, అనంతపురం పారిశ్రామిక పార్కులపై రివ్యూ మంగళగిరి: రాష్ట్రంలోని ఇండస్ట్రియల్ పార్కులలో సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో తిరుపతి, చిత్తూరు, విజయవాడ, గుంటూరు, కర్నూలు, కడప, పుట్టపర్తి, అనంతపురం […]
Read Moreవిచారణాధికారిగా సీసీఎస్ ఏసీపీ స్రవంతీ రాయ్ నియామకం
-ఎందుకు అరెస్టు చేశారో ఆరా తీస్తాంఆ రోజు ఎవరెవరి పాత్ర ఎంతవరకు ఉందో దర్యాప్తులో తేలుతుంది -నాలుగైదు రోజుల్లో విచారణ పూర్తవుతుంది -సీపీ రాజశేఖర్ బాబు విజయవాడ: నటి కాదంబరి జెత్వానీకి వైసీపీ టార్చర్ వ్యవహారంపై విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందంటూ కథనాలు వస్తున్నాయని, ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలు పరిశీలిస్తున్నామని వెల్లడించారు. […]
Read Moreవిశాఖ -చెన్నై పారిశ్రామిక నడవా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
– సిఎస్ అమరావతి,29 ఆగస్టు:విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ కు సంబంధించి రహదారుల విస్తరణ,పరిశ్రమలకు అవసరమైన భూమి,విద్యుత్,రహదారులు,నీటి వసతి వంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనలో వేగవంతంగా చర్యలు తీసుకోవాలని పరిశ్రమలు,ఎపిఐఐసి, ఎపిఆర్డిసి,ఎపిట్రాన్సుకో తదితర విభాగాల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో విశాఖపట్నం-చెన్నె ఇండస్ట్రియల్ కారిడార్ అభివృద్ధి ప్రోగ్రామ్ కు సంబంధించిన 5వ స్టీరింగ్ కమిటీ సమావేశం సిఎస్ అధ్యక్షతన జరిగింది.ఈ […]
Read Moreమంకీపాక్స్ ఆర్టీపీసీఆర్ కిట్ ఆవిష్కరించిన చంద్రబాబు
-విశాఖ మెడ్ టెక్ జోన్ లో కిట్ తయారీ అభినందనీయం -మొట్టమొదటి దేశీయ మంక్సీపాక్స్ టెస్ట్ కిట్ విడుదల గర్వకారణం -మేక్ ఇన్ ఏపీ బ్రాండ్ రాష్ట్రానికి రావడానికి ఈ కిట్ దోహదపడుతుంది -ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి : మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ కోసం పూర్తి స్వదేశీయంగా విశాఖ మెడ్ టెక్ జోన్ లో ఆర్టీపీసీఆర్ కిట్ అభివృద్ధి చేయడం అభినందనీయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సచివాలయంలో […]
Read More31నే పింఛన్లు తీసుకోండి
– మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మంగళగిరి, మహానాడు: పింఛన్దారులు ఈ నెల 31వ తేదీనే పింఛన్లు తీసుకోవాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కోరారు. సెప్టెంబర్ 1వ తేది ఆదివారం రావడంతో వృద్ధాప్య, వితంతువు, ఇతర పెన్షన్లను ఈ నెల 31వ తేదిననే ఇస్తున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. 1వతేదీ ఆదివారం పడింది.. పెన్షన్ […]
Read Moreఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలు
– బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అమరావతి : ఈ కామర్స్ లో చేనేత వస్త్రాల విక్రయాలకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. నేతన్నలకు 365 రోజులూ పని కల్పించడమే సీఎం చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆమెను ఆల్ […]
Read More