• పిఠాపురం శక్తి పీఠంలో పంపిణీకి చీరలు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందిస్తారు. ఇందుకోసం అవసరమైన చీరలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంపించారు. ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్ అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పూజలకు హాజరై పసుపు, […]
Read Moreవిషజ్వరాల విజృంభణ
– ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం హైదరాబాద్: పడకేసిన పల్లె వైద్యం.. మంచమెక్కిన మన్యం.. సీజనల్ వ్యాధులతో జనం విలవిల.. ఊరంతా విషజ్వరాలే.. ఇలాంటి వార్తలను సమైక్య పాలనలో చూసేవాళ్లం. కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నేడు ఏ పత్రిక చూసినా మళ్లీ ఆ వార్తలే కనిపిస్తున్నాయి.మలేరియా, డెంగీ, గన్యా వంటి విషజ్వరాలు రాష్ట్రవ్యాప్తంగా విజృంభిస్తుంటే పాలకులకు చీమకుట్టినట్లైనా లేకపోవడం దుర్మార్గం. జ్వరాలతో ప్రాణాలు […]
Read Moreఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ సిటీగా అమరావతి రాజధాని
-90 రోజుల్లో సీఆర్డీయే కార్యాలయ నిర్మాణం పూర్తి కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం -రాజధానిలో చేపట్టిన జంగిల్ క్లియరెన్స్ పనులు త్వరితగితన పూర్తి చేయాలన్న సీఎం అమరావతి : అమరావతి రాజధాని ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) సిటీగా ఉండాలని, ఆ దిశగా ప్రణాళికలు రూపకల్పన చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ, సీఆర్డీయే అధికారులతో సీఎం చంద్రబాబు సచివాలయంలో గురువారం […]
Read Moreరూ.10 లక్షల బీమాకు త్వరలో శ్రీకారం
-కార్మికుల హక్కులు పరిరక్షించాలి…అర్థంలేని నిబంధనలతో పరిశ్రమలపై వేధింపులు ఉండకూడదు -సేఫ్టీ విషయంలో రాజీపడకండి…ఫ్యాక్టరీస్ భద్రతా ప్రమాణాలపై థర్డ్ పార్టీతో ఆడిట్ -ఈఎస్ఐ ఆసుపత్రులను బలోపేతం చేస్తాం…రాష్ట్ర వాటా నిధుల విడుదల చేస్తాం -2019కి ముందు ఇచ్చిన చంద్రన్న బీమాను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -పరిహారాన్ని కుదించి ఆంక్షలతో లబ్ధిదారులను తగ్గించింది -కార్మిక శాఖపై సమీక్షలో సీఎం నారా చంద్రబాబు నాయుడు అమరావతి : సంపదకు మూలమైన కార్మికుల క్షేమం, […]
Read Moreమేం గేట్లు ఎత్తేస్తే వైసీపీ ఖాళీ
ఆ పార్టీలో జగన్ ఒక్కరే మిగులుతారు – టీడీపీ ఎమ్మెల్యే గంటా విశాఖ: తాము గేట్లు ఎత్తేస్తే వైసీపీ పూర్తిగా ఖాళీ అవుతుందని మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. గతంలో వైసీపీ మునుగుతున్న నావ అని అన్నానని, అది ఇప్పుడు మునిగిపోయిన నావ అని ఎద్దేవా చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా పార్టీలోకి రావడానికి వరదలాగా సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలా పార్టీలోకి వచ్చిన వారు, […]
Read Moreడ్రామాలకు దేశ ప్రజలు లొంగరు
-జరిగిన తప్పును ఎలా శిక్షించుకోవాలో మీరే నిర్ణయం చేసుకొండి పశ్చిమబెంగాల్ ఘటనకు నిరసనగా మమతా బేగం రాజీనామా చేయాలని మొన్నటి రోజున ఏ పార్టీకి చెందని విద్యార్థి సంఘాల ఆందోళన,బాష్పవాయు గోళ ప్రయోగాలు, లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగం, వాటర్ కెనాన్సుతో కంట్రోల్ చేయడం లాంటి ఘటనలు చేసినా ప్రజలు కంట్రోల్ కాకపోవడాన్ని పశ్చిమబెంగాల్ ప్రభుత్వానికి ఏమి చేయాలో దిక్కు తోచడం లేదు . నిన్నటి రోజున బిజెపి […]
Read Moreఅవన్నీ ఇక హైడ్రా పరిధిలోకే…
– రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి హైదరాబాద్, ఆగస్టు 29 : చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా,ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు […]
Read Moreదేశంలో యువతకు కొదవ లేదు… ఎన్నో విజయాలు సాధించగలరు
-క్రీడారంగానికి మంచి రోజులు రానున్నాయి -సీఎం చంద్రబాబు సహకారంతోనే నేడు రాష్ట్రంలో గొప్ప క్రీడాకారులకు వెలుగులోకి వచ్చారు -జాతీయ క్రీడా దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రధాన యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -“టుడే నేషనల్ స్పోర్ట్స్ డే” ర్యాలీని ప్రారంభించిన మంత్రి -ప్రతి ఓటమి గెలుపుకు మెట్టు…కష్టపడి కష్టపడితే తప్పకుండా ఉన్నట స్థాయికి చేరుకుంటారు..పి.వి. సింధు విజయవాడ, ఆగస్టు,29: భారత హాకీ క్రీడాకారుడు ధ్యాన్ […]
Read Moreతెలుగు భాషను పరిరక్షించుకుందాం
రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అమరావతి : మాతృ భాషతోనే మానవ జాతి మనుగడ సాధ్యమవుతుందని, తెలుగు భాషను తెలుగు ప్రజలంతా ఐక్యంగా పరిరక్షించుకుందామని రాష్ట్ర బీసీ, ఈడబ్య్లూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ తో కలిసి గురువారం తెలుగుతల్లి చిత్రపటానికి పూలమాలు వేసి తెలుగు భాషాదినోత్సవం […]
Read Moreరాష్ట్రంలో క్రీడారంగానికి మంచిరోజులొచ్చాయి
– క్రీడాకారులు, కోచ్లు, స్పోర్ట్స్ అకాడమీలకు శుభదినాలు – అంతర్జాతీయ వేదికలపై రాణించేందుకు శాప్ ద్వారా క్రీడాకారులకు ప్రోత్సాహం – పేద క్రీడాకారులకు సహాయం అందించేందుకు ప్రత్యేక కార్పస్ ఫండ్ ఏర్పాటు దిశగా కృషి – గౌరవ ముఖ్యమంత్రి గతంలో చేసిన కృషి వల్లే అంతర్జాతీయంగా తెలుగుతేజాలు రాణిస్తున్నారు – రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు క్రీడలకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని.. […]
Read More