– మంత్రులకు మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి హైదరాబాద్, మహానాడు: ఎస్సీ వర్గీకరణపై భారత దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో త్వరితగతిన అమలుకు కృషి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న రాష్ట్ర మంత్రులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల […]
Read Moreఅనధికార లే ఔట్ల పై ప్రజల్లో అవగాహన కల్పించాలి
– అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా పనులు వేగవంతం – మున్సిపాలిటీల్లో పట్టణాభివృద్ధి సంస్థల భాగస్వామ్యం పెరగాలి – అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల అధికారులతో సమీక్షలో మంత్రి నారాయణ అమరావతి, మహానాడు: అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల ద్వారా అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని 19 పట్టణాభివృద్ధి సంస్థల(యూడీఏ) అధికారులతో మంత్రి నారాయణ శుక్రవారం […]
Read Moreఎసెన్షియ కంపెనీని సీజ్ చేయండి
– భద్రతా లోపాలు ఉన్న ప్లాంట్లను మూసేయండి – ఏపీ సీసీ చీఫ్ షర్మిలా రెడ్డి డిమాండ్ విజయవాడ, మహానాడు: అచ్యుతాపురం మృత్యుఘోషకు, దారుణ ఘటనకు బాధ్యులు, అటు లాభాల కోసం మాత్రమే నడిచే వ్యాపారాలు, వారితో కలిసిపోయి జనాల బతుకులను బుగ్గిపాలు చేస్తున్న ప్రభుత్వాలు. పోయిన ప్రాణాలు తిరిగొస్తాయా..? బాధిత కుటుంబాల కన్నీళ్లు ఆగుతాయా..? అని ఏపీసీసీ చీఫ్ షర్మిలా రెడ్డి అన్నారు. గత ఏడాడి చివరిలోనే ‘ఎసెన్షియా […]
Read More2019-24 మధ్య రాష్ట్రంలో చీకటి యుగం!
– రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోనసీమ జిల్లా, మహానాడు: రాష్ట్రంలో 2014- 19 మధ్య కాలం స్వర్ణ యుగమైతే 2019-24 మధ్య చీకటి యుగం నడిచిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కోనసీమ జిల్లాలోని స్వర్ణ వానపల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో పాల్గొని, మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13, 226 అన్ని గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి […]
Read Moreగ్రామ పంచాయతీలను మళ్లీ అభివృద్ధి బాట పట్టిస్తాం
గత ప్రభుత్వం సర్పంచులను ఉత్సవ విగ్రహాల్లా మార్చింది. నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎంత ముఖ్యమో…గ్రామాభివృద్ధికి సర్పంచి అంతే ముఖ్యం ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి ప్రాంతానికి మౌలిక వసతులు కల్పిస్తాం మా ప్రభుత్వం రాగానే రూ.998 కోట్లు పంచాయతీలకు విడుదల చేశాం…మరో రూ.1,100 కోట్లు విడుదల చేయబోతున్నాం. ఉపాధి హామీ పని దినాలు 15 కోట్ల నుండి 21.50 కోట్లకు పెంపు సమాజానికి చేటు చేసే వ్యక్తులకు ప్రజలు దూరంగా […]
Read Moreనేత కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ
– చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి సునీత బాపట్ల, మహానాడు: చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను అమలు చేయనుందని చేనేత, జౌళి శాఖ ముఖ్య కార్యదర్శి కె.సునీత వెల్లడించారు. బాపట్ల జిల్లా ఐలవరం గ్రామంలోని ఖాదీ గ్రామోద్యోగ సంఘం ఆవరణలో ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన […]
Read Moreగ్రామాభివృద్ధే లక్ష్యంగా గ్రామ సభలు
-సమస్యలు తీర్చడం కాదు.. మీరే పరిష్కరించుకోండి -ఇస్సాపాలెం గ్రామ సభలో ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు గ్రామాల్లో సమస్యల పరిష్కరించడమే లక్ష్యంగా గ్రామ సభలకు శ్రీకారం చుట్టినట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చదలవాడ అరవింద బాబు తెలిపారు.నరసరావుపేట నియోజకవర్గంలోని ఇస్సాపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభకు హాజరయ్యారు.గ్రామానికి ఏం కావాలో మనమే నిర్ణయించి ప్రభుత్వానిక అందించే మహోన్నత అవకాశం దక్కిందన్నారు.తద్వారా గ్రామ అభివృద్ధికి తీసుకోవాల్సిన ప్రణాళికలను రచించనున్నట్లు చెప్పారు.ప్రతి వీధికీ […]
Read Moreగ్రామ సభలో పాల్గొన్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు
రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రామ సభలలో భాగంగా శుక్రవారం మాకవరపాలెం పంచాయతీలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు పాల్గొన్నారు. స్పీకర్ హోదాలో మొదటి సారిగా మాకవరపాలెం వచ్చిన ఆయనకు గ్రామ సర్పంచ్, మహిళలు ఘన స్వాగతం పలికారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, 13,326 పంచాయతీల్లో ఒకే రోజు ప్రారంభమైన గ్రామ సభలు రికార్డు స్థాయిలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మందికిపైగా ప్రజలు పాల్గొంటున్నారని అన్నారు. తాను పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ గ్రామ సభల […]
Read Moreవైసీపీ పాలనలో మడ అడవులను రొయ్యల చెరువులు గా అమ్మేసారు
విజయవాడ: వైసీపీ హయాం లో 1,500 ఎకరాల్లో మడ అడవి ని ధ్వంసం చేసి అమ్మకాలు సాగించారని వారిలో బిజెపి నేతలకు ఫిర్యాదు చేశారు. అక్రమంగా అక్వా చెరువుల తవ్వకం సముద్రం మొదలు కలిసే చోట ఏర్పడే చిత్తడి నేలల్లో మడ అడవులు వృద్ధి చెందుతాయి. ఇవి తీర ప్రాంత కోతను నివారించడంతో పాటు తుపానులు, సునామీ వంటి ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటి తీవ్రతను తగ్గించేందుకు పెట్టని కోటలుగా […]
Read Moreటీ-ఫైబర్ కు వడ్డీ రహిత రుణం రూ.1779 కోట్లు అందించండి
* నెలకు రూ.300కే రాష్ట్రంలోని 93 లక్షల గృహాలకు ఫైబర్ కనెక్షన్ లక్ష్యం * ఎన్ఓఎఫ్ఎన్ మొదటి దశను భారత్ నెట్ – 3 ఆర్కిటెక్చర్ కు మార్చే డీపీఆర్ను ఆమోదించండి.. * కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి ఢిల్లీ: తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోని 63 లక్షల గృహాలు, పట్టణ ప్రాంతాల్లోని 30 లక్షల గృహాలకు నెలకు రూ.300కే ఫైబర్ […]
Read More