క్రీడలకు తెలంగాణలో సౌకర్యాలున్నాయ్‌…

– కేంద్ర మంత్రి మాండవీయకు తెలిపిన సీఎం రేవంత్‌ న్యూఢిల్లీ: జాతీయ, అంత‌ర్జాతీయ క్రీడ‌లు నిర్వ‌హ‌ణకు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తులు తెలంగాణ‌లో ఉన్నాయ‌ని కేంద్ర మంత్రి మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం కేంద్ర క్రీడా, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ ఎల్ మాండ‌వీయ‌తో శుక్రవారం భేటీ అయ్యారు. సీఎంతో ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి […]

Read More

గ్రామ స్వరాజ్యం – గ్రామ చైతన్యం లక్ష్యంగా పాలన

గ్రామాలకు కావాల్సిన సదుపాయాలపై నేడే తీర్మానం చేసుకుందా ఉపాధి హామీ పథకం గ్రామాలకు కల్పతరువు లాంటిది గ్రామ పంచాయతీల నిధులు లాక్కుని జగన్ గ్రామాలను నాశనం చేశాడు వచ్చే ఐదేళ్లలో ఏం చేయాలో ఇప్పుడే జాబితా సిద్ధం చేస్తున్నాం సమస్యల్లేని గ్రామాలలే లక్ష్యంగా గ్రామ సభలన్న మంత్రి కొల్లు రవీంద్ర సమస్యల్లేని గ్రామాలే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు & ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు […]

Read More

కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి చిగురులు తొడుగుతోంది..

– మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా సత్తెనపల్లి, మహానాడు: రాష్ట్రంలో కూటమి పాలనలో గ్రామీణాభివృద్ధి నేడు చిగురులు తొడుగుతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి రూరల్ మండలం, నందిగామలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని, మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామీణ స్వరాజ్యానికి పెద్ద పీట వేశారు. జీవం కోల్పోయిన పంచాయతీ వ్యవస్థకు చంద్రబాబు ఊపిరి ఊది బతికిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లపాటు […]

Read More

టంగుటూరి ఆశయ సాధనకు కృషి చేద్దాం

రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖామాత్యులు ఎస్.సవిత అమరావతి : ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ఆశయ సాధనకు ఐక్యంగా కృషి చేద్దామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖా మాత్యులు ఎస్.సవిత పిలుపునిచ్చారు. టంగుటూరి జయంతి సందర్భంగా ఆయ న చిత్రపటానికి తాడేపల్లి మంత్రి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆమె పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగామంత్రి సవిత మాట్లాడుతూ, దేశ […]

Read More

హీరో నాగార్జునకు చెందిన ‘ఎన్‌ కన్వెన్షన్​’పై హైడ్రాకు ఫిర్యాదు!

– ప్రభుత్వ నిర్ణయంపై అందరి చూపు హైదరాబాద్‌, మహానాడు: సినీహీరో నాగార్జునకు బిగ్ షాక్ తగలనుంది. నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్​పై హైడ్రాకు ఫిర్యాదు అందింది. హైటెక్ సిటీలోని తుమ్మిడి చెరువును ఆక్రమించి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది. చెరువుకు సంబంధించి మూడు ఎకరాల 30 గుంటలు ఆక్రమించినట్టు ఆ సంస్థ ఆరోపించింది. 29 ఎకరాల 24 గుంటలు ఉన్న తుమ్మిడి చెరువును పునరుద్దరించాలని […]

Read More

కీవ్ లో మహాత్ముడికి మోడీ నివాళి

కివ్‌: ప్రధాని నరేంద్రమోదీ కీవ్‌లో మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఏవీ ఫోమిన్ బొటానికల్ గార్డెన్లో 2020లో నెలకొల్పిన జాతి పిత విగ్రహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. ఆ తర్వాత ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీతో కలిసి బాలల స్మారకం, జాతీయ మ్యూజియాన్ని సందర్శించారు. 20, 21వ శతాబ్దాల్లో ఉక్రెయిన్ పౌరులు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సాంస్కృతిక గుర్తింపు కోసం జరిపిన పోరాట చిహ్నాలు అక్కడ ఉన్నాయి.

Read More

వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం

-సమస్యల పరిష్కారానికే గ్రామ సభలు… -ఏడిద గ్రామ సభలో ఎమ్మెల్యే వేగుళ్ళ… వైసీపీ విధ్వంస పాలనలో పంచాయతీ వ్యవస్థ, ప్రజా సంక్షేమం నిర్వీర్యం అయిందని శాసన సభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు విమర్శించారు. మండపేట మండలం, ఏడిద గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రజా నిర్ణయాలకు గ్రామసభలతో శ్రీకారం చుట్టి వారికి జవాబుదారీగా ఉండాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. […]

Read More

గ్రామ సభలతోనే పంచాయతీలు బలోపేతం

– మంత్రి మనోహర్ గుంటూరు, మహానాడు: రాష్ట్రంలోని పంచాయితీ వ్యవస్థని బలోపేతం చేయడమే గ్రామ సభ ముఖ్య ఉద్దేశం అని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ పేర్కొన్నారు. ప్రభుత్వాలు, పార్టీలు వస్తాయి, పోతాయి.. అధికారులు మాత్రం శాశ్వతం… ప్రజలు, రైతులు అనేక సమస్యలను అర్జీల రూపంలో ఇస్తున్నారనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ప్రజలకు సేవ చేయాలని కోరారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రాష్ట్ర […]

Read More

పార్టీ కోసం పనిచేసే వారికి తగిన గుర్తింపు

ఎమ్మెల్యే గద్దె రామమోహన్ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే వారికి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని శాసనసభ్యులు గద్దె రామమోహన్ పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెంది మన టిడిపి యాప్లో అత్యధికంగా పనిచేసిన 8 మంది సభ్యులకు రాష్ట్ర పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు పంపిన ప్రశంసా పత్రాలను శు క్రవారం నాడు అశోక్ నగర్లోని తెదేపా కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వారికి […]

Read More

ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం

బెస్తవారిపేట గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీయే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ సభలలో భాగంగా గిద్దలూరు నియోజకవర్గంలోని బెస్తవారిపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పాల్గోన్నారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ… ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే ప్రతీ కార్యక్రమాన్ని అమలు చేస్తూ వస్తుందని గ్రామాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఎన్డీయే ప్రభుత్వం […]

Read More