మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఈ రోజు ఉదయం రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖామాత్యులు దామోదర రాజనర్సింహాతో పాటు మంత్రిని కలిసిన మందకృష్ణ.. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ తో పాటు, ఎమ్మెల్యేలు వేముల వీరేశం , కవ్వంపల్లి సత్యనారాయణ , […]
Read Moreఅన్న క్యాంటీన్ లో ఉపాధి కల్పించండి
నిషేధిత జాబితాలో భూమిని చేర్చారు, న్యాయం చేయండి 30 వ రోజు మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” లో విన్నపాలు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి భరోసా అమరావతి: ఆపదలో ఉన్న వారికి విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” అండగా నిలుస్తోంది. ఉండవల్లి నివాసంలో 30వ రోజు ప్రజాదర్బార్ కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలివచ్చారు. మంత్రి నారా లోకేష్ ను నేరుగా […]
Read Moreవిశ్వమంతా తెలిసిన విలువైన నేత
వినోదరాయునిపాలెం విలువైన విజ్ఞాన వైవిధ్యం గల విశ్వమంతా తెలిసిన నేత వారే టంగుటూరి ప్రకాశం పంతులు టంగుటూరి ప్రకాశం పంతులు మద్రాసు ముఖ్యమంత్రిగా ఆంధ్రరాష్ట్ర ప్రథమ ముఖ్యమంత్రిగా పనిచేసిన మహానుభావులు. సహృదయం గలవారు. టంగుటూరు వారంటేనే టంకంలాంటి వారు చురుకుతనం చిలిపితనం కలవారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు మహా పెద్ద కుటుంబం మన ప్రకాశం పంతులు గారిది మారాం చేసేవారు బడికి వెళ్లాలంటే టంగుటూరి ప్రకాశం పంతులు గారు […]
Read Moreఫైబర్ నెట్ ఎండి మధుసూదన్ రెడ్డి సస్పెన్షన్ కు క్యాట్ బ్రేక్
తన సస్పెన్షన్ ను సవాల్ చేస్తూ మధుసూదన్ రెడ్డి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ క్యాట్ ను ఆశ్రయించారు. కేంద్రం నుంచి డిప్యుటేషన్ పై వచ్చిన తనను సస్పెండ్ చేయడంపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారణ జరిపిన హైదరాబాద్ లోని క్యాట్ ధర్మాసనం.. మధుసూధన్ రెడ్డి సస్పెన్షన్ ను నిలిపేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తుంటే ఆయన్ను సస్పెండ్ చేసిన విధానం సరిగా […]
Read Moreవైసీపీలో మళ్లీ జగన్ “రెడ్డి కార్పెట్”
-ముగ్గురు ప్రధాన కార్యదర్శుల నియామకం – అందులో ముగ్గురు రెడ్లే – శ్రీకాంత్ రెడ్డి సతీష్ రెడ్డి చెవిరెడ్డిలకు కొత్తగా సమన్వయ బాధ్యతలు వైసిపి ని ఓటమి బాట నడిపించిన ఆ పార్టీ అధినేత జగన్ కు.. ఇంకా కుల పిచ్చి పోయినట్లు లేదు. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో.. తన పార్టీపై ఉన్న కులముద్ర ను చెరిపేసి.. ‘అందరి వాడి’నని అనిపించుకుంటారన్న భ్రమలు ఆ పార్టీ నేతలకు తొలగిపోయాయి. […]
Read Moreజనవరి నుండి తెల్ల రేషన్ కార్డులకు సన్న బియ్యం
పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి తెలంగాణ రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డుదారులకు పెద్ద శుభవార్త. 2025 జనవరి నెల నుండి వారికి సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అంత్యోదయ కార్డుల సంఖ్యను పెంచే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. అంత్యోదయ […]
Read Moreఅస్వస్థతకు గురైన చిన్నారులను పరామర్శించిన చంద్రబాబు
విశాఖ: అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం అనాథాశ్రమంలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై కేజీహెచ్ లో చికిత్స పొందుతున్న చిన్నారులను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పరామర్శించారు. గురువారం విశాఖ పర్యటనలో భాగంగా కేజీహెచ్ కు వచ్చిన ఆయన చిన్నపిల్లల వార్డును సందర్శించారు. ఇటీవల జరిగిన ఘటనలో అస్వస్థతకు గురైన చిన్నారులను ఒక్కొక్కరిని పలకరించారు. ఒక్కో బెడ్ వద్దకు వెళ్లి ప్రతీ చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. మరేం […]
Read Moreప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యం
– పైప్ లైన్ను తరచూ చెక్ చేసే సిస్టం వెంటనే డెవలప్ చేసుకోవాలని నివేదిక ఇచ్చిన థర్డ్ పార్టీ – నివేదిక అమలు చేయని కారణంగానే ఈ ప్రమాదం – గతంలో ఎల్జీ పాలిమర్స్లో కూడా ఇదే నిర్లక్ష్యం – ప్రమాదం వెనుక యాజమాన్యం, అధికారుల నిర్లక్ష్యమే థర్డ్ పార్టీ కీలక నివేదిక అచ్యుతాపురం: సెజ్లోని ఎసెన్షియా అడ్వాన్స్డ్ లైఫ్ సైన్సెస్ ప్రమాదంపై థర్డ్ పార్టీ కీలక నివేదికను వెలువరించింది. […]
Read Moreతెలంగాణ గ్రూప్ -2 కొత్త షెడ్యూల్
హైదరాబాద్, మహానాడు: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు కొత్త షెడ్యూల్ వచ్చేసింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు టీజీపీఎస్సీ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లోనే జరగాల్సి ఉంది. కానీ, డీఎస్సీ, గ్రూప్ -2 పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం […]
Read Moreబాధితులకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు పరామర్శ
అనకాపల్లి, మహానాడు: అచ్యుతాపురం ఘటన బాధితులను, వారి కుటుంబాలను స్పీకర్ అయ్యన్నపాత్రుడు గురువారం పరామర్శించారు. అనకాపల్లి ఉషాప్రైమ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు, వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు. వారికి అన్నివిధాలుగా అండగా ఉంటామన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అచ్చుతాపురం సేజ్ లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు. ఇండస్ట్రీలలో మూడు […]
Read More