విశాఖపట్నం, మహానాడు: ప్రమాదం చెప్పి రాదు… కానీ వెంటనే వాటి మీద డిజాస్టర్ రికవరీ చర్యలు చేపట్టడంలో యావత్తు యంత్రాగాన్ని పరుగులు పెట్టిస్తారు. స్వయంగా పర్యవేక్షించడమే కాకుండా నేరుగా అక్కడికి వెళతారు. కాబట్టే వెంట వెంటనే సహాయక చర్యలు యుద్ధప్రాతిపదికన మొదలై ప్రాణాలు నిలబెట్టడం నుండి సరైన వైద్యం అందడం వరకు అడుగడుగునా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది యావత్తు యంత్రాంగం. తుపాను అయినా… మానవ తప్పిద ప్రమాదం అయినా.. ఏ మాత్రం […]
Read Moreకంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ జరగాలి
– ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, మహానాడు: అచ్యుతాపురం సెజ్ ప్రమాద ఘటనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కంపెనీల్లో సేఫ్టీ ఆడిట్ చేయమని తాను ముందు నుంచి చెబుతున్నానని, అయితే కంపెనీలు వెనక్కు వెళతాయయోనని ఆందోళన చెందుతున్నారన్నారు. కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో పరిశ్రలన్నింటినీ తనిఖీ చేయాల్సిన అవసరం ఉందన్న పవన్ కల్యాణ్, ఇందుకు కంపెనీల యాజమాన్యం కూడా […]
Read Moreమాజీ స్పీకర్ కు ఝలక్!
– మరికొద్ది రోజుల్లో తేలనున్న నకిలీ డిగ్రీ సర్టిఫికెట్ బాగోతం అమరావతి, మహానాడు: మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం బండారం బయటపడనుంది. సీతారాం నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ కి గురువారం ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం జిల్లా తూర్పు కాపు సాధికార కమిటీ కన్వీనర్ పల్లి సురేష్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులోని వివరాలివి. సీతారాం… హైదరాబాదు, ఎల్బీనగర్ లో గల […]
Read More‘వారధి’లో విదేశీ మహిళ వినతి
– సమస్యలు పరిష్కారమే మాధ్యేయం – రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ విజయవాడ, మహానాడు: యుకే కు చెందిన స్టార్ట్ ప్ సిఇఒ నాటలీ భారతీయ జనతాపార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయం లో వారధి కార్యక్రమం లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్య కుమార్ యాదవ్ ని కలిసి పలు సమస్యలు పై చర్చించారు. నాటలీ సాంకేతిక రంగాల్లో ను ఎడ్యుకేషన్ రంగం లో […]
Read Moreతమ్ముళ్లు దందాలు చేసుకోవచ్చు..సెబీ చైర్పర్సన్ ఆదాని సంస్థలో షేర్స్ కొనుక్కోవద్దా?
రాహుల్ గాంధీ కి భార్య ఉందని, పిల్లలు ఉన్నారని ఫొటోలతో సహా వార్త రాశారు ఆ ఫోటో లో ఉంది రాహుల్ గాంధీ సతీమణా కాదా? బ్లిట్జ్ మ్యాగజైన్ లో వచ్చిన వార్తపై రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదు? అదానీని రాష్ట్రం లో పెట్టుబడులు పెట్టాలని రేవంత్ రెడ్డి ఎందుకు ఆహ్వానించినట్టు? – భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ […]
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి- ఆనం కుటుంబం
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని ప్రముఖ హీరో చిరంజీవి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కుటుంబ సమేతంగా కలిసి గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వారికి ఆలయ లాంచనాలతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను నిర్వహించి స్వామి వారి ఆశీర్వాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కొండ్రెడ్డి రితేష్ కుమార్ రెడ్డి,ఆనం కైవల్యా రెడ్డి, […]
Read Moreతల్లి కోసం మొక్క స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలి
* ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో మొక్కను నాటి పర్యావరణను పరిరక్షిద్దాం – – జిల్లా కలెక్టర్ డా.జి. సృజన గుంటుపల్లి: మానవాళి మనుగడకు పర్యావరణ పరిరక్షణ ఏకైక మార్గమని తల్లిపై ఉన్న ప్రేమ గౌరవానికి స్ఫూర్తిగా ఏక్ పెద్ మా కే నామ్ నినాదంతో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి సంరక్షించడం ద్వారా కాలుష్య రహిత భవిష్యత్తుకు దోహదపడినవారమవుతామని జిల్లా కలక్టర్ డా.జి. సృజన […]
Read Moreఒకవైపు ప్రకటనలు. మరోవైపు దాడులు
– అదే చంద్రబాబు అనైతిక పరిపాలన – వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్సెల్ ప్రతినిధుల సమావేశంలో మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి. తాడేపల్లి: రాష్ట్రంలో శాంతి భద్రతలపై ఒకవైపు ప్రకటనలు చేస్తూనే, మరోవైపు యథేచ్ఛగా దాడులు చేయిస్తున్నారని, అదే చంద్రబాబు అనైతిక పరిపాలన అని మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న ఆయన, సీఎం ప్రోద్భలంతోనే […]
Read Moreవక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
– ముస్లిం మైనారిటీలతో సమావేశమైన మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టీకరణ తాడేపల్లి : ‘ముస్లిం మైనారిటీల సమస్యలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా ప్రత్యేక దృష్టి పెట్టింది. వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాం. ముస్లిం మైనారిటీలకు సంబంధించిన ప్రతి అంశంపై మా పార్టీ తొలి నుంచి అండగా నిల్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మీ వెంట నడుస్తుంది. వక్ఫ్ బిల్లుపై […]
Read Moreదుష్టచతుష్టయం దేశాన్ని దోచుకుంటోంది
సెబీ చైర్ పర్సన్ తక్షణమే రాజీనామా చేయాలి జరిగిన కుంభకోణంపై ఈడీ విచారణ చేపట్టాలి దేశానికి బీజేపీ ముప్పుగా మారింది కుంభకోణంపై బీఆరెస్ నేతలు బీజేపీని ఎందుకు ప్రశ్నించడంలేదు? వాళ్లు విలీనమైతరో మలినమైతరో మాకు సంబంధం లేదు బీజేపీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడంలేదు? జేపీసీపై బీఆరెస్ విధానం స్పష్టం చేయాలి రాజీవ్ విగ్రహంపై చేయి వేస్తే వీపు చింతపండే – ఈడీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ […]
Read More