తైవాన్‌లో భారీ భూకంపం

– భయంతో ఇళ్లలో నుంచి పరుగులు తీసిన ప్రజలు తైవాన్ ను భారీ భూకంపం వణికించింది. తైవాన్ లోని తూర్పు నగరమైన హువాలియన్ కు 34 కిలో మీటర్లు (21.13 మైళ్లు) దూరంలో భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూకంపం దాటికి రాజధాని తైపీలో భవనాలు కంపించాయి. భూకంపం 9.7 కిలో మీటర్ల లోతులో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.భూకంపం కారణంగా […]

Read More

కేసీఆర్ గతంలో నిధులు కాంట్రాక్టర్లకే ఇచ్చాడు

-నా ప్రాధాన్యత ప్రకారం రుణమాఫీ చేసినా -ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఢిల్లీలో మీడియా అడ్వజర్ కేసీఆర్ ఎవరికి ఇచ్చాడు ? పీసీసీ నా చేతిలో లేదు -నా సోదరులకు ప్రభుత్వంలో ఎలాంటి పదవులు లేవు. ఎవరు ప్రోటోకాల్ వాడడం లేదు -నాకు ఏడుగురు సోదరులు.. నేను సీఎం అయ్యా అని ఇంట్లో కూర్చుంటారా? – చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ : ఒక్క పథకం ఆగలేదు. […]

Read More

కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం

-కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం -కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? -బీఆర్ఎస్ తో కాంగ్రెస్ దాగుడు మూతల వ్యవహారం జగమెరిగిన సత్యం -కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఢిల్లీ: అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం. కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ […]

Read More

ద్వారంపూడి అక్రమాలపై చర్యలు చేపట్టాలి

– ఎస్పీకి ఎమ్మెల్యే వనమాడి వినతిపత్రం కాకినాడ, ఆగస్టు 16: కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని అనుచరుల ఐదేళ్ల కాలంలో కాకినాడ నగరంలో ఎన్నో అక్రమాలు, దౌర్జన్యాలు ఆకృత్యాలకు దిగారని వారిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తక్షణమే విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్కు వినతిపత్రం అందించారు. […]

Read More

ఆస్పత్రుల మెరుగైన పనితీరు కోసం 30 అంశాల కార్యాచరణ ప్రణాళిక

– ప్ర‌భుత్వాసుప‌త్రుల్లో సానుకూల వాతావరణం మరియు భావ‌న కల్పించేందుకు చర్యలు -సరైన నిర్వహణ, పారిశుధ్యం, అవాంతరాలు లేని ఓపీ సేవలు, హాజరుపై దృష్టి -వైద్యులు, రోగనిర్ధారణ పరికరాలు & యంత్రాల పనితీరును పర్యవేక్షణ -అన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రులలో అందుబాటులో సూపర్ స్పెషాలిటీ సేవలు -అన్ని ఆసుపత్రుల్లో అధునాతన శస్త్ర చికిత్సలు, అవయవ మార్పిడి చికిత్సలు -మెరుగైన ఆరోగ్య సేవలను అందించేందుకు కోసం ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్వల్ప, మధ్య […]

Read More

అన్నా క్యాంటీన్ అసలు అవసరం గ్రామాల్లోనే..

అన్నా క్యాంటీన్ అసలు సిసలు అవసరం ఇప్పుడు గ్రామాల్లోనే ఉంది. దాదాపుగా ప్రతి కుటుంబం నుంచి యువత ఉపాధి రీత్యా వేరే ప్రాంతాలకు వలస వెళ్ళిన నేపథ్యంలో దాదాపుగా ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబంలో పెద్ద వయసు వారే మిగిలి ఉన్నారు. గ్రామాల్లో ఒకనాడు పాడి పంటతో ఇంటి నిండా నౌకర్లు జీతగాళ్ళతో కళ కళ లాడిన కుటుంబాలు కూడా నేడు ఒంటరి తనంతో సతమతమవుతూ విలవిల్లాడుతున్నారు. ఎప్పుడయితే వయసు- […]

Read More

అన్న క్యాంటీన్ల‌తో పేద‌ల క‌ళ్ల‌ల్లో ఆనందం

– ప్ర‌జాప్ర‌భుత్వం హ‌యాంలో క్యాంటీన్ల పున‌రుద్ధ‌ర‌ణ ఎంతో సంతోషాన్నిస్తోంది – విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) – మెనూ ప్రకారం అన్నా క్యాంటీన్లలో అల్పాహారం, మధ్యాహ్న, రాత్రి భోజన ఏర్పాట్లు – నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన – పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం పెట్టే బృహ‌త్త‌ర కార్య‌క్ర‌మ‌మిది – శాస‌న‌స‌భ్యులు గ‌ద్దె రామ‌మోహ‌న్, బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు, య‌ల‌మంచిలి సుజ‌నా […]

Read More

ఆదివారంలోగా నిందితులను ఉరి తీయండి

డాక్టర్‌ అత్యాచారం-హత్యపై సీబీఐని కోరిన మమతా బెనర్జీ కోల్‌కతాలో 31 ఏళ్ల మహిళా ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్యపై బెంగాల్లో నిరసనలు భగ్గుమంటున్నాయి. ఈ కేసులో నిందితులను ఆదివారంలోగా ఉరి తీయాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సీబీఐని కోరారు. “మా కోల్‌కతా పోలీసులు దాదాపు 90 శాతం వరకు దర్యాప్తును పూర్తి చేసారు” అని ఆమె తెలిపారు. ఈ నేరానికి వ్యతిరేకంగా శుక్రవారం టిఎంసి చీఫ్ నిరసనకు […]

Read More

అత్యంత వేగంగా తుంగభద్ర డ్యామ్ గేట్ పునరుద్ధరించే ప్రక్రియ

 గేట్ ఏర్పాటుకు సంబంధించి అడ్డంకిగా పైనున్న ఉన్న 30 టన్నుల కౌంటర్ వైట్ తొలగింపు గంట గంటకు డాం వద్ద ఏం జరుగుతోందనేది అధికారుల బృందంతో పర్యవేక్షణ చేస్తున్నాం ఈరోజు సాయంత్రంలోపు తొలిగేటును దించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం రైతులు ఎలాంటి ఆందోళన చెందరాదు.. తమ ప్రభుత్వం, తాము రైతుల కోసం పని చేస్తున్నాం రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు […]

Read More

ప్రతి ఇంటిలో టీడీపీ ప్రభుత్వం చిరునవ్వులు పూయిస్తుంది

పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది టీడీపీ ప్రభుత్వమే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవంలో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క ఇంటిలో చిరునవ్వులు పూయిస్తుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. పేదల సంక్షేమానికి చిత్తశుద్ధితో పనిచేసేది తమ ప్రభుత్వమేనని వారు చెప్పారు. శుక్రవారం ఉదయం 21వ డివిజన్ కృష్ణలంక పొట్టి శ్రీరాములు హైస్కూల్ […]

Read More