70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు

ఉత్తమ నటుడు – రిషభ్ శెట్టి ( కాంతార) ఉత్తమ నటి – నిత్య మీనన్ ( తిర చిత్రాంబలం), మానసి పరేఖ్ ( కఛ్ ఎక్స్ ప్రెస్ ) ఉత్తమ సహాయ నటుడు – పవన్ రాజ్ మల్హోత్రా (ఒరియా ) ఉత్తమ నటి సహాయ నటి – నీనా గుప్తా (ఉంచాయి) ఉత్తమ దర్శకుడు – సూరజ్ బర్జాత్యా ( ఉంచాయి) బెస్ట్ పాపులర్ ఫిల్మ్ – […]

Read More

రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణం పరిశీలన

హైదరాబాద్, మహానాడు: సచివాలయం ముందు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహ ప్రాంగణాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పరిశీలించారు. ఈ నెల 20న రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే విగ్రహ ఏర్పాటు పూర్తైనందున ల్యాండ్ స్కేపింగ్, ఇతర పెండింగ్ పనులు త్వరగా […]

Read More

దళిత మహిళపై థర్డ్ డిగ్రీ

– డీఐ సహా నలుగురు కానిస్టేబుళ్లపై ఎఫ్ఐఆర్ షాద్ నగర్, మహానాడు: షాద్ నగర్ లో సునీత అనే మహిళపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులపై తొలి కేసు నమోదైంది. సస్పెన్షన్ లో ఉన్న షాద్ నగర్ డీఐ రాంరెడ్డితోపాటు నలుగురు కానిస్టేబుళ్లపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం, ఉద్దేశపూర్వకంగా హింస, మారణాయుధాలతో దాడి తదితర సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. […]

Read More

సర్దార్ గా ఖ్యాతి గడించిన గొప్ప నేత గౌతు లచ్చన్న

– టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు విజయవాడ, మహానాడు: స్వాతంత్య్రం రాకముందు.. వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి సర్దార్ గౌతు లచ్చన్న అని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న 115వ జయంతిని పురస్కరించుకొని విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి కార్యాలయంలో స్థానిక నేతలతో కలిసి లచ్చన్న చిత్ర పటానికి […]

Read More

మచిలీపట్నంలో అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన మంత్రి కొల్లు

మచిలీపట్నం, మహానాడు: మచిలీపట్నంలోని మూడు స్తంభాల కూడలిలో ఏర్పాటుచేసిన అన్న క్యాంటీన్ ను శుక్రవారం భూగర్భ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలసౌరి, కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, జనసేన మచిలీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రామకృష్ణ, నాయకులు మోటమర్రి బాబా ప్రసాద్, గోపు సత్యనారాయణ, ఇలియాస్ పాషా, కుంచె నాని, […]

Read More

విదేశాలకు పారిపోయేందుకు వైసీపీ నేత దేవినేని అవినాష్ ప్లాన్!

– ఛేదించిన మంగళగిరి పోలీసులు మంగళగిరి, మహానాడు: వివిధ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ నేత దేవినేని అవినాష్ చివరకు విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక రచించారు. అయితే, ఈ వ్యవహారాన్ని మంగళగిరి పోలీసులు ఛేదించారు. నిన్న రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ పారిపోయేందుకు యత్నించినప్పుడు శంషాబాద్ విమానాశ్రయం అధికారులు మంగళగిరి పోలీసులకు సమాచారమిచ్చారు. అవినాష్ పై కేసులు ఉన్న దృష్ట్యా ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు కోరారు. దీంతో అవినాష్‌ […]

Read More

టీటీడీ చైర్మన్‌గా టీవీ 5 నాయుడు ఖరారు?

– డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్‌గా జీవీరెడ్డి? – మరికొన్ని నియామకాలు ఖరారు -నేడు ప్రకటించే అవకాశం? -శ్రావణ శుక్రవారం రోజున తమ్ముళ్లకు బాబు శుభవార్త ( మార్తి సుబ్రహ్మణ్యం) కూటమి సర్కారు గద్దెనెక్కిన తర్వాత తొలివిడత పదవుల పండగకు రంగం సిద్ధమయింది. శ్రావణ శుక్రవారం శుభదినం కావడంతో, నామినేటెడ్ పదవుల పంపిణీకి తెరలే చింది. అందులో భాగంగా అత్యంత ప్రతిష్ఠాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవిని టీవీ5 చానెల్ చైర్మన్ బీఆర్ […]

Read More

ఐపిఎస్‌లు సరే.. ఐఏఎస్‌లను పిలవరా?

– వెయిటింగ్‌లో 1ం మంది ఐఏఎస్‌లు – వెయిటింగ్‌లో శ్రీలక్ష్మి, రజత్‌భార్గవ్, గోపాలకృష్ణ ద్వివేదీ, ముత్యాలరాజు, మురళీధర్‌రెడ్డి, నారాయణ్‌భరత్ గుప్తా, మాధవీలత, అనిల్‌కుమార్‌రెడ్డి, నీలకంఠారెడ్డి, హరిత – తాజాగా హరితకు పోస్టింగ్ ఇచ్చి రద్దు చేసిన వైనం – మరి వారిని సీఎస్ హాజరుకావాలని మెమో ఇవ్వరా? – ఐఏఎస్‌ల ఐకమత్యమే సీఎస్ మౌనానికి కారణమా? – జగన్‌తో టచ్‌లో ఉన్నందుకే ఆ ఐపిఎస్‌లకు పిలుపు? – అందులో నలుగురు […]

Read More

సూపర్‌ 6 అమలు చేస్తూ కూటమి సర్కారు దూసుకుపోతోంది…

– టీడీపీ దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి దర్శి, మహానాడు: సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటి అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు దూసుకుపోతోందని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) దర్శి ఇన్‌చార్జి డాక్టర్‌ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. పట్టణంలో అద్దంకి రోడ్డు, కురిచేడు రోడ్లలోని బస్‌ షెల్టర్లను గురువారం ప్రారంభించి, మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ సహకారంతో నరేంద్ర మోడీ ఆశీస్సులతో ఆంధ్ర […]

Read More

సెక్యులరిజం సిగ్గుపడింది!

( మార్తి సుబ్రహ్మణ్యం) మనకు స్వాతంత్య్రం వచ్చి సంబురాలు చేసుకుంటున్న శుభవేళ.. మన వల్ల స్వాతంత్య్రం పొందిన పొరుగు దేశమైన బంగ్లాదేశీయులు.. మన జెండాలు, హిందువులను చెరబట్టి దేవాలయాలను ధ్వంసం చేస్తున్న విషాదం. కత్తులతో పిల్లల ముందే తండ్రుల కుత్తుకలు కోస్తున్న అరాచకం. అక్కడ మైనారిటీలయిన హిందువులపై రాక్షసులు కూడా ఈర్ష్యపడే రీతిలో జరుగుతున్న మారణకాండ..హిందూ మహిళలను భర్త-పిల్లల ఎదుటే చెరబట్టి, ఉరికొయ్యలకు వేళ్లాడదీస్తున్న రాక్షసకాండ.. చదువుకునే పిల్లలను పై […]

Read More