– తప్పుచేసిన వారు తప్పించుకోలేరు… – నేరం చేయనప్పుడు భయం ఎందుకు? – ప్రజా వినతుల స్వీకరణ అనంతరం మీడియాతో మంత్రి కొల్లు రవీంద్ర మంగళగిరి, మహానాడు: రెడ్ బుక్ చూసి వైసీపీ నేతలు వణికిపోతున్నారని… తప్పు చేసిన వారు ఎప్పటికైనా తప్పించుకోలేరని రాష్ట్ర గనులు భూగర్భ వనరులు అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు మూస్తాక్ […]
Read Moreరఘరామరాజు ‘ఉండి క్యాంటీన్లు’
అన్నక్యాంటీన్లకు సంబంధం లేకుండానే కొత్త ప్రయోగం – దాతల సాయంతో అన్న క్యాంటీన్ల తరహా క్యాంటీన్లు – గ్రామీణ ప్రాంతాల్లో గాంధీజయంతి నాటికి క్యాంటీన్లు -ప్రతిరోజూ 200 మంది పేదలకు ఉచిత భోజనం – దటీజ్..రఘురామకృష్ణంరాజు ఉండి: ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు. ఆయన ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రంలో ఆదరణ లభిస్తున్న అన్న క్యాంటీన్, ఆయన ఉండి నియోజకవర్గ పరిథిలో లేదు. దానితో […]
Read Moreకన్నా సుడిగాలి పర్యటన
సత్తెనపల్లి, మహానాడు: సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సత్తెనపల్లి పట్టణం ఆర్టీసీ బస్టాండ్ లో సత్తెనపల్లి – నరసరావుపేట రూట్ కొత్త బస్సు సర్వీసును ప్రారంభించారు. అనంతరం మొదటి టికెట్ కొనుగోలు చేశారు. ముప్పాళ్ళ గ్రామంలో కంచర్ల కృపారావు ఇంటికి టీ బ్రేక్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే గ్రామంలో కంచర్ల మణి రావు – కృపారావు […]
Read Moreసాక్షి… జగన్ కరపత్రిక మాత్రమే…
• ఆ పత్రిక, సాక్షి టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్ట… • ప్రజలారా… ఆ రాతలు, ఆ మాటలు నమ్మకండి – మండిపడ్డ టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మంగళగిరి, మహానాడు: సాక్షి పత్రిక, టీవీ ఒక పెద్ద అబద్దాల పుట్టని, అవి ప్రచురించిన, ప్రసారం చేస్తున్న వార్తలన్నీ అబద్దాలేనని.. సాక్షిలో వస్తున్న వార్తలను రాష్ట్ర ప్రజలు నమ్మవద్దని తెలుగుదేశం పార్టీ(టీడీపీ) పొలిట్ బ్యూరో సభ్యుడు […]
Read Moreఅగ్రి గోల్డ్ భూములను స్వాహా చేసిన వారెందరో..
వారందరినీ ఈ ప్రభుత్వం పట్టుకుంటుందని ఆశిస్తున్నా జోగి రమేష్ ఒక్కడే కాదు… సొంతానికి అగ్రిగోల్డ్ భూములు కాజేసిన వారి జాబితా పెద్దదే గతంలో సిఐడి లో ఉన్నతాధికారిగా పని చేసిన ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి, షాద్ నగర్ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు సాక్షాధారాలున్నాయి పోలీసుల సహకారంతోనే గంజాయి సరఫరా ఉండి ప్రాంతంలో గంజాయిని అరికట్టేందుకు ప్రత్యేక […]
Read Moreఉత్తమ నటుడుగా రిషభ్ శెట్టి
– 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 70వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం ప్రకటించింది. కన్నడ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘కాంతార’కు అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రేక్షకాదరణ పొందిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. రిషభ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును కైవసం చేసుకున్నారు. మలయాళ చిత్రం ‘అట్టం’ జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవార్డుల వివరాలివి… ఉత్తమ […]
Read Moreహవ్వ.. శ్రీశైలం శిఖరం వద్ద చికెన్ బిర్యానీలా?
– గణపతి విగ్రహం వద్ద అపచారం – చెప్పులతో తిరుగుతూ చికెన్ బిర్యానీ తింటున్న ముస్లిం మహిళలు – భక్తుల తిరుగుబాటుతో పారిపోయిన వైనం – కళ్లు మూసుకున్న శ్రీశైలం ఆలయ అధికారులు – సోషల్మీడియా వైరల్ అవుతున్న చికెన్ బిర్యానీ – దేవాలయ అధికారులపై హిందూ సంస్థల ఆగ్రహం – ఆలయాల్లో అన్యమతస్తుల లెక్క తేల్చరా? – ఆలయ ఉద్యోగులు సెల్ఫ్ డిక్లరేషన్ ఎందుకివ్వరు? – ఉద్యోగులకు సర్కారు […]
Read Moreఅణగారిన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ గౌతు లచ్చన్న
– టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు, మహానాడు: స్వాతంత్య్ర సమరయోధుడు, బలహీనవర్గాల నాయకుడు సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ(టీడీపీ) బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి రాజులపాటి ఫణి కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమం జరిగింది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వై.వి.బి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ లచ్చన్న […]
Read Moreఅటల్ జీ బాటలో బీజేపీ
– పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ విజయవాడ, మహానాడు: అటల్ బిహారి వాజపేయి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రాష్ట్ర కార్యాలయంలో వాజపేయికి పలువురు పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ మాట్లాడారు. వాజపేయి జీవితం అందరికీ ఆదర్శ ప్రాయం.. ఆయన ఒక అజాత శత్రువు.. 1952 నుంచి కాలం చేసే […]
Read Moreనువ్వేం చేస్తున్నావో అన్నీ మా దగ్గర చిట్టా ఉంది
– నువ్వేం శుద్ధపూస అనుకోకు.. డ్రామాలు ఆపితే మంచిది – రుణమాఫీ..బక్వాస్, బోగస్ – బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఊహాజనితం – నిజం కాదు.. ఇది కాంగ్రెస్ విషప్రచారం – బీజేపీలో అలాంటి చర్చ ప్రస్తావన లేదు – హైడ్రా పేరుతో జరుగుతున్న హైడ్రామా ఆపాలి – బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హైదరాబాద్: రుణమాఫీ పూర్తిగా జరిగిందని ప్రభుత్వం ప్రకటించడం బక్వాస్, బోగస్. […]
Read More